అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today October 16th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: మిత్రతో క్లోజ్‌గా మనీషా ఫీలైన లక్ష్మీ.. పిల్లల మీద అటాక్, వాళ్ల మీదే లక్ష్మీ అనుమానం! 

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode మిత్రని చంపడానికి ఎవరో తమని ఫాలో అవుతున్నారని లక్ష్మీకి అనుమానం రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode అందరూ ఊరు వెళ్తుంటారు. వివేక్ కారులో జాను చేయి పట్టుకొని నలుపుతుంటాడు. దాంతో జాను గిచ్చేస్తుంది. వివేక్ పెద్దగా అరుస్తాడు. ఏమైందని దేవయాని అడిగితే దోమ కరిచిందని అంటాడు. దానికి మనీషా ప్రేమ దోమ కుట్టుంటుందని అంటుంది. దానికి దేవయని పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దని కొడుకు కోడల్ని హెచ్చరిస్తుంది. మరోవైపు జున్ను, లక్కీలు చెరకు తోటలు పొలాలు చూస్తానని అనడంతో మిత్ర సైడ్‌కి కారు ఆపుతాడు. 

పిల్లలు ఇద్దరూ చెరకు తోటలోకి వెళ్లి గంతులేస్తూ సరదాగా ఉంటారు. ఇక అందరూ టిఫెన్స్ చేయడానికి రెడీ అవుతారు. లక్ష్మీ టిఫిన్స్ సిద్ధం చేస్తుంది. జాను లక్ష్మీకి సాయం చేస్తుంది. ఇక వివేక్ కూడా జానుకి సాయం చేస్తాడు. కింద చాప వేసి అరవింద, జయదేవ్, వివేక్, జాను, లక్ష్మీలు కూర్చొంటారు. లక్ష్మీ జానుని పంపించి అత్తని పిలవమంటే జాను వెళ్తుంది దాంతో దేవయాని నీ పని చూసుకో అని జానుని పంపేస్తుంది. మరోవైపు మిత్ర కొలను దగ్గరకు వెళ్లి కలువ పువ్వలు చూస్తూ గతంలో తాను లక్ష్మీ ఆ పువ్వులు తీయడానికి ఎలా ప్రయత్నించారో గుర్తు చేసుకుంటాడు. ఇక లక్ష్మీ దూరం నుంచి మిత్రని చూస్తుంది. ఇంతలో మనీషా మిత్ర దగ్గరకు వెళ్లి మిత్ర చేతిని చుట్టేసి భుజం మీద వాలిపోతుంది. మిత్ర ఏం అనకుండా అలా ఉండిపోతాడు. లక్ష్మీ చూసి ఫీలవుతుంది. 

లక్ష్మీ: ఆయన్ని మనీషాని పిల్లలు అలా చూస్తే ఏమనుకుంటారో. 
మనీషా: మిత్ర తన చేతిలో మనీషా చేయి తీసేయడంతో.. ఏమైంది మిత్ర.
మిత్ర: పిల్లలు ఉన్నారు మనీషా. మనీషా కోపంతో వెళ్లిపోతుంది.

జయదేవ్ లక్కీ, జున్నులను పిలుస్తాడు. వివేక్, జాను గిల్లిగజ్జాలను చూసి దేవయాని రగిలిపోతుంది. మనీషా కూడా వచ్చి పక్కన నిల్చొంటే వాడికి కనీసం నేను ఉన్నాను అన్న సిగ్గు భయం లేదని అంటుంది. ఇక వాళ్లు కపుల్స్ కదా భయం, సిగ్గు ఎందుకు ఉంటుందని అంటుంది మనీషా. ఇక మనీషా చేయి పట్టుకోగానే విడిపించేశాడని చెప్తుంది. ఇక జున్ను, లక్కీలు పరుగున వస్తుంటారు. స్పీడ్‌గా ఓ కారు వస్తుంటుంది. లక్ష్మీ, మిత్ర ఇద్దరూ చూసి వాళ్లని ఆపడానికి పరుగులు పెట్టి మిత్ర లక్కీని, లక్ష్మీ జున్నుని తీసుకొని తప్పించుకుంటారు. ఇక వాళ్లు కావాలనే అటాక్ చేయడం గుర్తించిన లక్ష్మీ అందులో ఒక రౌడీని చూసి ఎక్కడో చూసినట్లందని అనుకుంటుంది.

ఇక అందరూ ఊరు చేరుకుంటారు. ఊరి పెద్ద మనుషులు లక్ష్మీని పొడుగుతారు. మరోవైపు రౌడీలు దూరం నుంచి లక్ష్మీ  వాళ్లని బైనాక్యూలర్‌లో గమనిస్తూ ఉంటారు. లక్ష్మీకి అనుమానం వచ్చి చుట్టూ అనుమానంగా చూస్తుంది. ఇక జాను చిన్న కోడలు అని పరిచయం చేస్తారు. ఇక జున్నుని చూసి అచ్చం మిత్ర లానే ఉన్నారని అంటారు. అందరూ లోపలికి వెళ్లిపోతారు. లక్ష్మీ ఒక్కర్తే బయట ఉంటే ఏమైందని అరవింద అడిగితే మనల్ని ఎవరో ఫాలో చేస్తున్నట్లు ఉందని అంటుంది. ఇక గతంలో మిత్రని కిడ్నాప్ చేసిన వ్యక్తుల్లో ఒకరిని చూశానని అంటుంది. ఇక ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని లక్ష్మీ అంటుంది.  ఇక రౌడీలు అటాక్ చేయకముందే మనల్ని గుర్తు పట్టేసిందని దాన్ని చంపకపోతే మేడం చంపేస్తుందని అనుకుంటారు.

లక్కీ, జున్నులు తమకు ఇళ్లు బాగా నచ్చిందని అంటారు. ఇక జున్ను ఖడ్గం గురించి తాతయ్య, నానమ్మలకు అడుగుతాడు. అరవింద పిల్లలకు ఖడ్గం చూపించడానికి తీసుకెళ్తుంది.a మిత్ర ఒంటరిగా ఉండటం చూసి వివేక్ వెళ్తాడు. ఏమైంది అన్నయ్యా అలా ఉన్నావ్ అని అడుగుతాడు. పాత రోజులు గుర్తొస్తున్నాయా ఆ రోజులు మళ్లీ వస్తాయిలే అని చెప్తాడు. ఇక అరవింద, జయదేవ్ ఖడ్గం పిల్లలకు చూపిస్తారు. ఖడ్గం పట్టుకుంటా అని జున్ను అంటే జయదేవ్ ఇస్తాడు. ఇక అందంతా చూస్తున్న మనీషా లక్ష్మీని ఈసారి పూజ నుంచి తప్పిస్తానని అంటుంది. జాను వెళ్తుంటే వివేక్ పట్టుకొని పక్కకి లాగుతాడు. ముద్దు లేదు ముచ్చట లేదు పెళ్లి చేసుకొని వేస్ట్ అంటాడు. మా అమ్మ ఒప్పుకునే సరికి నేను ముసలాడినైపోతానని అంటాడు. వివేక్ జానుకి ఒక ముద్దు అడుగుతాడు. దానికి కూడా అత్తయ్య పర్మిషన్ కావాలని జాను అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: సీతకి సపోర్ట్ చేస్తూ పిన్నికి షాక్ ఇచ్చిన రామ్.. ప్రీతికి బ్లాక్ మెయిల్ చేసిన విక్కీ!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Nominated Posts: రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం- చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న టీడీపీ లీడర్లు వీళ్లే!
రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం- చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న టీడీపీ లీడర్లు వీళ్లే!
Revanth Reddy : ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Akhanda 2: అఖండగా ‘తాండవం’ చేయనున్న బాలయ్య - మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇక అఫీషియల్!
అఖండగా ‘తాండవం’ చేయనున్న బాలయ్య - మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇక అఫీషియల్!
Skill Case : స్కిల్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లే - జగన్ హయాంలో పెట్టింది తప్పుడు కేసు అని తేలిపోయిందా ?
స్కిల్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లే - జగన్ హయాంలో పెట్టింది తప్పుడు కేసు అని తేలిపోయిందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Maoist Nambala Keshava Rao Village | మావోయిస్టు దాడులు ఎక్కడ జరిగినా వినిపించే పేరు | ABP DesamIndian Navy VLF Station: నేవీ VLF స్టేషన్ అంటే ఏంటి? వికారాబాద్‌ అడవుల్లోనే ఎందుకు?కెనడా మరో పాకిస్థాన్‌గా మారుతోందా, ఇండియాతో ఎందుకీ కయ్యం?చెన్నైలో కుండపోత, భారీ వర్షాలతో నీట మునిగిన నగరం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Nominated Posts: రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం- చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న టీడీపీ లీడర్లు వీళ్లే!
రెండో విడత నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం- చంద్రబాబు లిస్ట్‌లో ఉన్న టీడీపీ లీడర్లు వీళ్లే!
Revanth Reddy : ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
ఇందిరమ్మ కమిటీలతో క్షేత్ర స్థాయికి కాంగ్రెస్ - పార్టీ బలోపేతానికి రేవంత్ మాస్టర్ ప్లాన్ !
Akhanda 2: అఖండగా ‘తాండవం’ చేయనున్న బాలయ్య - మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇక అఫీషియల్!
అఖండగా ‘తాండవం’ చేయనున్న బాలయ్య - మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ ఇక అఫీషియల్!
Skill Case : స్కిల్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లే - జగన్ హయాంలో పెట్టింది తప్పుడు కేసు అని తేలిపోయిందా ?
స్కిల్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చినట్లే - జగన్ హయాంలో పెట్టింది తప్పుడు కేసు అని తేలిపోయిందా ?
Rains in AP, Telangana: వాయుగుండం ప్రభావంతో ఏపీలో సీమ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో కొనసాగుతున్న ఎల్లో వార్నింగ్
వాయుగుండం ప్రభావంతో ఏపీలో సీమ జిల్లాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో కొనసాగుతున్న ఎల్లో వార్నింగ్
Amaravati Works : అమరావతి పట్టాలెక్కడానికి అన్నీ అడ్డంకులు తొలగినట్లే - సింగపూర్ కూడా మరోసారి చేయి కలుపుతుందా ?
అమరావతి పట్టాలెక్కడానికి అన్నీ అడ్డంకులు తొలగినట్లే - సింగపూర్ కూడా మరోసారి చేయి కలుపుతుందా ?
Weather Today: చెన్నైకు రెడ్ అలర్ట్‌; బెంగుళూరులో చిరు జల్లులు; భారత్- న్యూజిలాండ్ మ్యాచ్‌పై అనుమానం
చెన్నైకు రెడ్ అలర్ట్‌; బెంగుళూరులో చిరు జల్లులు; భారత్- న్యూజిలాండ్ మ్యాచ్‌పై అనుమానం
KTR FIR News: ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు
ఉట్నూర్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు
Embed widget