అన్వేషించండి

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today November 25th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: బస్‌లో బయల్దేరిన లక్ష్మీ ఫ్యామిలీ.. బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసిన సరయు!

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode లక్ష్మీ ఫ్యామిలీ మొత్తం ఊరు బయల్దేరడం సరయు బాంబ్ ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode లక్ష్మీ, జానుల తాతయ్య లక్ష్మీ వాళ్లందరినీ ఊరు రమ్మని చెప్పడంతో అందరూ బస్‌లో వెళ్లాలని అనుకుంటారు. సరయు మిత్ర ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలని ప్లాన్ చేస్తుంది. ఇక మనీషా కూడా లక్ష్మీని చంపేయాలని ప్లాన్ చేస్తుంది. లక్ష్మీతో పాటు జానుని కూడా చంపేయమని దేవయాని చెప్తుంది.

ఉదయం జున్ను, లక్కీలు బయల్దేరి బస్ వచ్చిందని సందడి చేస్తారు. జాను, వివేక్‌లు రెడీ అయి కిందకి వస్తారు. లక్ష్మీ, మిత్రలను పిల్లలు తీసుకొని వస్తారు. జయదేవ్ తప్ప అందరూ బస్‌లో బయల్దేరుతారు. లక్ష్మీ బస్‌కి హారతి ఇచ్చి కొబ్బరి కయ కొడుతుంది. అందరూ బయల్దేరుతారు. అందరి వెళ్లిపోయిన తర్వాత దీక్షితులు గారి శిష్యుడు ఇంటికి వస్తాడు. అందరూ క్షేమంగా ఉన్నారు కదా ఎవరూ బయటకు వెళ్లలేదు కదా అని జయదేవ్‌ని అడుగుతాడు. దాంతో జయదేవ్ అందరూ ఇప్పుడే మా కోడలి ఊరు వెళ్లారని చెప్తాడు. దాంతో శిష్యుడు వాళ్లని వెంటనే రమ్మని చెప్పమని మీ ఇంట్లో ఎవరూ కొద్ది రోజులు ప్రయాణించకూడదాని చేస్తే ప్రమాదమని గురువుగారు చెప్పారని అంటాడు. జయదేవ్ షాక్ అయిపోతాడు. జయదేవ్ ఎవరికీ కాల్ చేసినా కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో జయదేవ్ కారులో బయల్దేరుతాడు. 

మరోవైపు మేనేజర్ సరయుతో బస్ సిటీ దాటేసింది అని చెప్తే దానికి సరయు డెత్ జర్నీ ప్రారంభమైందని అంటుంది. సరయు మనీషాకి కాల్ చేస్తుంది. లక్ష్మీని పైకి పంపే ప్లాన్ చేశానని ఇక నీకు లక్ష్మీ అడ్డు ఉండదని లైవ్ లొకేషన్ పెట్టు అని అంటుంది. ఇక మేనేజర్ సరయుతో బస్సులో అంతమంది ఉంటే కేవలం లక్ష్మీని ఎలా చంపుతారని అడుగుతాడు. దాంతో సరయు రాజుతో ఫ్యామిలీ మొత్తాన్ని లేపేస్తానని బాంబ్ పెట్టానని అందరూ అయిపోతారని అంటుంది. మనీషా కూడా చనిపోతుంది అంటే చస్తే చావని అని సరయు అంటుంది. ఇక లక్ష్మీ రోడ్డు మీద కొందరు జనాల్ని చూసి బస్ ఆపించి వాళ్లని బస్‌లో ఎక్కిస్తుంది. వీళ్లంతా మా ఊరి వాళ్లని మనతో పాటు వస్తారని అంటుంది. మనీషా వాళ్లు ఎందుకు మనతో అంటే మిత్ర వదిలేయ్ అని మనీషాతో చెప్తాడు.

మరోవైపు  జయదేవ్ తొందరగా వెళ్లమని డ్రైవర్‌తో చెప్తాడు. అందరూ సంతోషంగా ఉంటే లక్ష్మీ మాత్రం తన పెళ్లి టైంలో జరిగిన బస్ యాక్సిడెంట్ గుర్తు చేసుకొని టెన్షన్ పడుతుంది. జాను ఏమైందని అడిగితే అప్పుడు జరిగిన ప్రమాదం గుర్తొస్తుందని చెప్తుంది. జాను కూడా టెన్షన్ పడుతుంది. కానీ అక్కకి ధైర్యం చెప్తుంది. ఇక దేవయాని జాను, లక్ష్మీలను సూటి పోటీ మాటలు అంటుంది. ఇంతలో జయదేవ్ దేవయానికి కాల్ చేస్తాడు. ఫోన్ కనెక్ట్ అవుతుంది. బస్ ఆపండి అని జయదేవ్ చెప్పినా దేవయానికి వినిపించదు. ఇంతలో లక్ష్మీ కంగారు పడి ఫోన్ తీసుకుంటుంది. జయదేవ్ లక్ష్మీతో మాట్లాడుతాడు.. దీక్షితులు గారు చెప్పిన విషయం చెప్పినా లక్ష్మీకి అర్థం కాదు. లక్ష్మీ చాలా టెన్షన్ పడుతుంది. ఏదో కీడు శంకిస్తుందని జానుతో చెప్పి లక్ష్మీ బాధపడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: దీప కార్తీక్‌ల చనువు చూసి మురిసిపోయిన అక్కాచెల్లెళ్లు.. కార్తీక్.. కార్తీక్‌.. అంటోన్న శౌర్య!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Stampede News: తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
Job Notifications in Telangana : తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrims Stampede 4died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP DesamAndhra Tourist Incident at Goa Beach Truth Behind |  గోవా టూరిజం సూపరే కానీ సేఫ్ కాదా.? | ABP DesamTirupati Pilgrims Rush for Tokens | వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తోపులాట | ABP DesamAP Inter Board on First year Exams | ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకై ప్రజాభిప్రాయం కోరిన బోర్డు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Stampede News: తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
తిరుమలలో ఏం జరిగింది? తొక్కిసలాటకు కారణమేంటీ? టీటీడీ ఫెయిల్‌ అయ్యిందా?
Job Notifications in Telangana : తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
తెలంగాణలో మే 1 నుంచి జాబ్ నోటిఫికేషన్స్ - గ్రూప్ ఎగ్జామ్స్ రిజల్ట్ పై క్లారిటీ ఇచ్చిన టీజీపీఎస్సీ ఛైర్మన్
AP Chandra Babu News: సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
సూపర్ హిట్ కాంబినేషన్ ఎప్పటికీ ఉంటుంది- అమరావతి, పోలవరం మోదీ ప్రారంభిస్తారు- విశాఖ వేదికగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Telangana News: తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
తెలంగాణలో బీర్ల పంచాయితీ- సప్లై నిలిపేసిన సంస్థ- రూ. 250 చేయాలా అని ప్రశ్నించిన మంత్రి జూపల్లి
Vizag Modi Speech :  చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
చంద్రబాబు లక్ష్యాలకు ఎప్పుడూ అండగా ఉంటాం - విశాఖ సభలో మోదీ భరోసా
Pawan Kalyan: భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
భారత్‌ను గొప్పదేశంగా మార్చేందుకు మోదీ కృషి - విశాఖ సభలో పొగడ్తలతో ముంచెత్తిన పవన్
Sreemukhi: నేనూ హిందువే... నన్ను క్షమించండి - రామ లక్ష్మణులపై కామెంట్స్‌ చేసి సారీ చెప్పిన శ్రీముఖి
నేనూ హిందువే... నన్ను క్షమించండి - రామ లక్ష్మణులపై కామెంట్స్‌ చేసి సారీ చెప్పిన శ్రీముఖి
Modi Vizag Tour: విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
విశాఖలో మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ రోడ్‌ షో- అనంతరం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన 
Embed widget