అన్వేషించండి

Chinni Serial Today December 27th: చిన్ని సీరియల్: మధుపై నాగవల్లి కుట్ర.. దిమ్మతిరిగే షాకిచ్చిన నాగవల్లి! మధు కళ్లముందే నిశ్చితార్థం!

Chinni Serial Today Episode December 27th మధు కళ్ల ముందే మ్యాడీ, శ్రేయల నిశ్చితార్థం జరగడం మధు బాధ పడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ, శ్రేయల నిశ్చితార్థం ఉంగరాలు కనిపించవు. ఎవరైనా దొంగతనం చేసుంటారని లోహిత అంటుంది. నీకు ఎవరి మీద అయినా అనుమానం ఉందా అని అందరూ  అడుగుతారు. మధు మీద అనుమానం అని లోహిత చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. నాగవల్లి, దేవాలకు ఆ విషయం తెలీదు.

మధు కూడా షాక్ అయి నేను ఎందుకు నిశ్చితార్థం రింగులు దొంగతనం చేస్తానని అంటుంది. రింగులు నచ్చాయని నువ్వే నాగవల్లి ఆంటీకి చెప్పావు కదా అని అంటుంది. మధు అలాంటి పని ఎప్పటికీ చేయదు అని మ్యాడీ అంటాడు. నీ నమ్మకం ఓకే కానీ నేను మధు పర్స్ చెక్ చేస్తా అందులో రింగులు లేకపోతే నేనే తనకి సారీ చెప్తా అని లోహిత అంటుంది. మధు పర్సు ఇస్తుంది. వెతకమని చెప్తుంది. ఇంతలో నాగవల్లి, దేవా వస్తారు. ఏమైందని అడిగితే లోహిత విషయం చెప్పి.. మధు దొంగతనం చేసిందని చెప్పానని అంటుంది. 

నాగవల్లి మధు దగ్గరకు వెళ్లి నవ్వుతూ మధుకి సారీ చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. లోహితకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అందుకే నీ మీద నింద వేసింది.. ఆ రింగులు నేనే తీసి పూజ గదిలో పెట్టానని చెప్పి ప్రమీలను తీసుకురమ్మని చెప్తుంది. లోహిత బిత్తరపోతుంది. మ్యాడీ లోహితతో ఏంటి అలా చూస్తావ్ మధుకి సారీ చెప్పు అని అంటాడు. లోహిత మధుకి సారీ చెప్తుంది. ఇక మ్యాడీ, శ్రేయ రింగులు మార్చుకుంటారు. మధు చాలా బాధ పడుతుంది. 

మధు దగ్గరకు దేవా వెళ్లి చిన్ని కనిపించిందా అని అడుగుతాడు. లేదు అని మధు చెప్తుంది. చూడు ఎక్కడైనా కనిపిస్తే చెప్పు అని అంటాడు. లోహితను నాగవల్లి పక్కకి తీసుకెళ్లి లాగిపెట్టి కొడుతుంది. ఏమైంది ఆంటీ అని లోహిత అడిగితే నువ్వు మధు బ్యాగ్‌లో రింగులు పెట్టడం నేను చూశా.. అసలే మ్యాడీ అయిష్టంగా నిశ్చితార్థం చేసుకుంటున్నాడని నేను బాధ పడుతుంటే ఇలాంటి పనులు చేస్తే ఇక నీ జీవితమే డిస్ట్రబ్ అయిపోతుందని వార్నింగ్ ఇస్తుంది. లోహిత సారీ చెప్తుంది. 

మధు స్వప్నతో నిశ్చితార్థం ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదే అని ఏడుస్తుంది. లోహిత అక్కడికి వచ్చి స్వప్నని పంపేసి మధు ఏడుస్తున్నావా మొత్తం  కన్నీరు ఇప్పుడు వేస్ట్ చేసుకోకు.. పెళ్లి రోజుకి కొంచెం ఉంచుకో అని అంటుంది. ఇంత కాలం నువ్వు స్వార్థపరురాలివే అనుకున్నావ్ ఇప్పుడు తెలిసింది నువ్వు శాడిస్ట్‌వి కూడా అని అంటుంది మధు. నేను ఈ ఇంటి కోడలిని నువ్వు ఈ ఇంటి కోడలు కాకపోయిన దురదృష్టవంతురాలివి.. ఒక్క నిమిషంలో నిన్ను గెంటేస్తా అని లోహిత అంటే.. నీకు నిమిషం కావాలేమో నాకు అర నిమిషం చాలు.. నువ్వు ఏం చెప్పి ఈ పెళ్లి చేసుకున్నావో నాగవల్లి ఆంటీకి చెప్తే నీ మెడ పట్టుకొని గెంటేస్తారని అంటుంది. లోహిత షాక్ అయిపోతుంది. 

మధు మ్యాడీతో మాట్లాడటానికి వెళ్తుంది. నా బాధ చూసి నువ్వు బాధ పడటం చూశాను అని మ్యాడీ అంటాడు. నేను రాకపోయి ఉంటే నీ బాధ ఎవరితో పంచుకునే వాడిని అని మధు అడిగితే వచ్చినందుకు థ్యాంక్స్ మధు అని మ్యాడీ హగ్ చేసుకుంటాడు. నాగవల్లి అది చూస్తుంది. నా బాధ తగ్గించడానికి ఆ దేవుడు నాకు నీ లాంటి ఫ్రెండ్‌ని ఇచ్చాడని అంటుంది. ఇక నువ్వు నా బాధని నాతో పూర్తిగా పంచుకోలేం మ్యాడీ ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా నువ్వు శ్రేయకి కాబోయే భర్తవి కదా..లిమిట్స్‌లో ఉండాలి అని అంటుంది. ఫ్రెండ్స్‌కి లిమిట్స్ ఉండవు అని మ్యాడీ అంటాడు. 

మ్యాడీతో మాట్లాడి మధు వెళ్తుంటే నాగవల్లి కలుస్తుంది. అప్పుడే వెళ్లిపోతున్నావ్ ఏంటి మధు అంటుంది. మీరు పిలిచిన పని అయిపోయింది కదా ఆంటీ అని అంటుంది. త్వరలోనే నీ చేతుల మీద మ్యాడీ పెళ్లి కూడా చేయించు మధు.. హంతకురాలు అయిన మీ అమ్మ నిర్దోషి అని నిరూపిస్తా అని అన్నావ్.. ఆ ఛాలెంజ్‌లో కూడా ఓడిపోవడానికి రెడీగా ఉండు. ఆ ఛాలెంజ్ నేను గెలవబోతున్నా.. త్వరలోనే మా అమ్మ నిర్దోషి అని నిరూపిస్తా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telugu TV Movies Today: ఈ ఆదివారం (మార్చి 22) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్... లిస్ట్ ఇదే, డోంట్ మిస్
ఈ ఆదివారం (మార్చి 22) టీవీలలో అదిరిపోయే సినిమాలున్నాయ్... లిస్ట్ ఇదే, డోంట్ మిస్
Kalavari kodalu kanaka mahalakshmi serial March 21st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమునని చంపడానికి స్వామీజీలా వచ్చిన భుజంగం! విషం తినిపించేశాడుగా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమునని చంపడానికి స్వామీజీలా వచ్చిన భుజంగం! విషం తినిపించేశాడుగా!
Nindu Noorella Saavasam Serial Today march 21st:‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును ఇంట్లోంచి పంపిచేస్తున్న అమర్‌ - బాధలో ముగ్గురు పిల్లలు
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమ్మును ఇంట్లోంచి పంపిచేస్తున్న అమర్‌ - బాధలో ముగ్గురు పిల్లలు
Brahmamudi Serial Today march 21st: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను మెచ్చుకున్న భ్రమరాంబ – సుభాష్‌ను కాపాడుకున్న ఇందు
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖను మెచ్చుకున్న భ్రమరాంబ – సుభాష్‌ను కాపాడుకున్న ఇందు
Advertisement

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Iran US War Updates: శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
శత్రువులపై నిషేధం.. మిత్ర దేశాలపై హర్మూజ్‌లో ఆంక్షలు లేవు: ట్రంప్ హెచ్చరికపై ఇరాన్ అధ్యక్షుడు
CM Chandrababu: ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ఒక సామాన్యుడికి సీఎం చంద్రబాబు భరోసా.. చర్మకారుడి కుటుంబంలో సరికొత్త వెలుగులు
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
SRH Playing 11: ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. సన్‌రైజర్స్ ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
ట్రావిస్ హెడ్- అభిషేక్ శర్మ ఓపెనింగ్.. SRH ప్లేయింగ్ XI ఇలా ఉండవచ్చు
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
Embed widget