అన్వేషించండి

Geetha Madhuri: గుడ్ న్యూస్ షేర్ చేసిన గీతా మాధురి, అసలు విషయం చెప్పేసిందిగా!

Geetha Madhuri: సింగర్ గీతా మాధురి సోషల్ మీడియా వేదికగా గుడ్ న్యూస్ చెప్పింది. అసలు విషయాన్ని నేరుగా చెప్పకుండా ఇండైరెక్ట్ గా వెల్లడించింది.

Geetha Madhuri: సింగర్ గీతా మాధురి తన అభిమానులతో సంతోషకరమైన వార్తను పంచుకుంది. మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో భర్త నందు, కూతురు దాక్షాయనితో పాటు గీత కనిపించింది. ఈ పిక్ క్యాప్షన్ లో అసలు విషయాన్ని వెల్లడించింది. దాక్షాయని త్వరలో అక్క కాబోతున్నట్లు రాసుకొచ్చింది. మరోసారి తాను ప్రెగ్నెంట్ అయినట్లు ఇండైరెక్ట్ గా చెప్పింది. వచ్చే ఏడాది (2024) ఫిబ్రవరిలో తను బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపింది. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పలువురు సెలబ్రిటీలతో పాటు నెటిజన్లు, సినీ అభిమానులు గీతా మాధురి దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు.    

2014లో పెళ్లి, 2019లో పాప

గీతా మాధురి, నందు ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంత కాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట, 2014లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ దంపతులకు సుమారు 5 సంవత్సరాల తర్వాత, అంటే 2019 అమ్మాయి పుట్టింది. ఆమెకు దాక్షాయని ప్రకృతి అనే పేరు పెట్టారు. మళ్లీ నాలుగు సంవత్సరాల తర్వాత మరో బిడ్డకు జన్మనివ్వబోతోంది గీతా మాధురి.

ఇండస్ట్రీలో రాణిస్తున్న గీత, నందు

గీతా మాధురి తెలుగు సినిమా పరిశ్రమలో సింగర్‌గా రాణిస్తోంది. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ గానూ చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అద్భుత గాత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి. పలు సినిమాల్లో పాడిన పాటలకు గాను బెస్ట్‌ సింగర్‌ గా అవార్డులను అందుకుంది. కొన్ని సినిమాల్లోనూ కనిపించింది. బిగ్ బాస్ రియాలిటీ షోలోనూ పాల్గొని బాగా పాపులర్ అయ్యింది. గీతా మాధురి భర్త నందు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటించాడు. గత కొద్ది కాలంగా యాంకర్ గా పని చేస్తున్నారు. ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ లో యాంకర్ గా కనిపిస్తున్నారు. మరోవైపు పలు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్నాడు. మొత్తంగా భార్యాభర్తలు సినీ ఇండస్ట్రీలో తమ ప్రతిభ చాటుకుంటున్నారు.

గీత మాధురి, నందు విడిపోతున్నారంటూ ఊహాగానాలు

ఇక కొద్ది రోజుల క్రితం గీతా మాధురి, నందు దంపతుల గురించి పలు రూమర్స్ వినిపించాయి. వీరిద్దరు విడిపోతున్నారంటూ కొన్ని వెబ్ సైట్లు వార్తలు రాశాయి. అయితే, ఈ వార్తలు వాస్తవం కాదని గీతా మాధురి వెల్లడించింది. అవన్నీ పుకార్లు మాత్రమేనని తేల్చి చెప్పింది. ఇలాంటి వార్తలు చూసి నవ్వు వస్తున్నట్లు నందు వెల్లడించాడు. అయితే, కొన్నిసార్లు బాధ కూడా కలుగుతుందని చెప్పుకొచ్చాడు. అటు రెండో బిడ్డ రాబోతున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో నెటిజన్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Geetha Madhuri (@singergeethamadhuri)

Read Also: మోడీకి వెంకీ మామ టిప్స్ - ‘సైంధవ్’ లిరికల్ సాంగ్ అదుర్స్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dhee Show Pandu Health Bulletin : ఢీ పండు మాస్టర్ మళ్లీ డ్యాన్స్ చేయగలడా - డాక్టర్స్ ఏం చెప్పారంటే?
ఢీ పండు మాస్టర్ మళ్లీ డ్యాన్స్ చేయగలడా - డాక్టర్స్ ఏం చెప్పారంటే?
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
పెద్ది పెద్ద రికార్డు - ఓవర్సీస్ To తెలుగు స్టేట్స్... ఇప్పటివరకూ...
Manoj Bajpayee INDIA@2047 : ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
ఎందుకు యాక్టర్ అయ్యాను? - ప్రతీ రోల్ కొత్తగా ఉండాలి... ఏబీపీ కాన్‌క్లేవ్‌లో మనోజ్ బాజ్‌పేయ్
Foods for Healthy Joints : కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
కీళ్ల నొప్పులు తగ్గాలంటే.. ఈ 7 ఫుడ్స్ తప్పక డైట్‌లో చేర్చుకోండి, మోకాళ్ల ఆరోగ్యానికి ఇవి బెస్ట్
Early Symptoms of Type 2 Diabetes : టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
టైప్ 2 డయాబెటిస్ తొలి దశలో కనిపించే 7 ముఖ్య లక్షణాలు.. అలసట, దాహం నుంచి తరచూ మూత్రం వరకు
Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
ఇరుముడి గ్లింప్స్ రివ్యూ... ఆ ఒక్క షాట్‌లో రవితేజ మాస్ టచ్ - డాటర్ సెంటిమెంట్ ఎక్కువ
US Iran War: అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
అమెరికా స్థావరాలపై ఇరాన్ మిస్సైల్, డ్రోన్ దాడులు.. యుద్ధం మళ్లీ మొదలైందా?
Embed widget