అన్వేషించండి

Sarkaru Vaari Paata Shooting: జోరుమీదున్న’సర్కారువారి పాట’, కీర్తి సురేష్ తో స్పెయిన్ కి ఎగిరిపోనున్న మహేశ్ బాబు

మహేశ్ బాబు-పరశురామ్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న ‘సర్కారు వారి పాట’ చిత్రీకరణ జోరందుకుంది. ఇందులో భాగంగా తదుపరి షెడ్యూల్ స్పెయిన్లో ప్లాన్ చేసింది మూవీ టీమ్.

‘గీత గోవిందం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తున్న ప్రాజెక్ట్ ‘సర్కారువారి పాట’. ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్. కరోనా కారణంగా వాయిదా పడిన షూటింగ్ ఈ మధ్యే జోరందుకుంది. మొన్నామధ్య దుబాయ్‌లో యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించారు. ఆతర్వాత కొద్దిరోజులు హైదరాబాద్‌లో షూట్ చేశారు. ఆ తర్వాత గోవాకు వెళ్లిన చిత్రయూనిట్ అక్కడి నుంచి తిరిగొచ్చి మళ్లీ హైదరాబాద్ లో కొన్ని సీన్స్ షూట్ చేశారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఇకపై గ్యాప్ ఇవ్వకుండా శరవేరంగా పూర్తిచేయాలని డిసైడ్ అయ్యాడట మహేశ్ బాబు. అందుకే గత కొన్ని వారాలుగా చిత్రయూనిట్ విరామం లేకుండా పనిచేస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలో స్పెయిన్ వెళ్లనుందట సర్కారువారి పాట చిత్రయూనిట్.Sarkaru Vaari Paata Shooting: జోరుమీదున్న’సర్కారువారి పాట’, కీర్తి సురేష్ తో స్పెయిన్ కి ఎగిరిపోనున్న మహేశ్ బాబు

Also Read:'మరో ప్రస్థానం' ట్రైలర్.. 'లవ్ స్టోరీ'కి మెగాస్టార్ సపోర్ట్.. షణ్ముఖ్ జెన్యూన్ అంటున్న యాంకర్..

అక్టోబరు మొదటి వారం నుంచి నెలాఖరులోగా స్పెయిన్ లో  టాకీతో పాటు రెండు పాటలను చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. ‘సర్కారు వారి పాట’ చిత్ర యూనిట్ జోరు చూస్తుంటే త్వరలోనే గుమ్మడి కాయ కొట్టేసేట్టున్నారు.నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, మహేశ్‌బాబు నిర్మిస్తోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో మహేశ్ బాబు మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంటాడని ఘట్టమనేని అభిమానులు ఫిక్సైపోయారు.

ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేశ్ బాబు. ఇందులో పూజ హెగ్డే, ఇస్మార్ట్ బ్యూటీ నభానటేష్ హీరోయిన్లు. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని టాక్. ఇప్పటికే  సంజయ్ పాత్రకు సంబంధించి త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని.. త్వరలోనే ఆయనకు దాన్ని వినిపించే అవకాశం ఉంది అని సమాచారం.

Also read: శశిథరూర్‌పై రేవంత్ లూజ్ టాక్ ఆడియో కలకలం ! సారీ చెప్పి వివాదాన్ని ముగించిన పీసీసీ చీఫ్ !

Also Read: నేటి నుంచి ఏపీ ఐసెట్.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

Also read: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాల సమావేశం... నేడు హైదరాబాద్ లో భేటీ... గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?

వీడియోలు

Harbhajan Singh Warning To BCCI | బీసీసీఐకు హర్భజన్ వార్నింగ్
Shreyas Iyer Vijay Hazare Trophy | శ్రేయాస్ అయ్య‌ర్‌ రీఎంట్రీ సూపర్
Nita Ambani Prize Money to Blind Cricketers | వరల్డ్ కప్ విజేతలకు అంబానీ భారీ గిఫ్ట్
Shubman Gill Vijay Hazare Trophy | దేశవాళీ టోర్నీలో గిల్ వైఫల్యం!
Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
ఏపీ ఆర్థిక రాజధాని విశాఖ - స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు - తేల్చి చెప్పిన నారా లోకేష్
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం - సీఎం సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులు
AP CM Chandrababu: ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
ఏపీలో హైవేల నిర్మాణంలో 2 గిన్నిస్ రికార్డులు నమోదు: సీఎం చంద్రబాబు హర్షం
Asteroids: ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
ఆస్టరాయిడ్స్ పై మైనింగ్‌కు పరిశోధనలు షురూ - అవతార్‌ కథను నిజం చేస్తారా?
Reliance Foundation: రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థుల సత్తా - ఏపీ నుంచి 1,345, తెలంగాణ నుంచి 538 మంది ఎంపిక
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
పోలవరం ఏరియల్‌ రివ్యూ చేస్తున్న సీఎం చంద్రబాబు..
Nita Ambani: అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
అంధ మహిళా క్రికెట్ జట్టుకు ఐదు కోట్ల సాయం - నీతా అంబానీ దాతృత్వానికి క్రీడాలోకం ప్రశంసలు
Chandrababu on water dispute: నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
నీళ్లపై రాజకీయాలు సరి కాదు - పోటాపోటీగా మాట్లాడొద్దు చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget