అన్వేషించండి

Puneeth Rajkumar: పునీత్ మరణించిన సంగతి ఇప్పటికీ ఆమెకు తెలియదు, తెలిస్తే తట్టుకోలేదు

కన్నడ పవర్ స్టార్ మరణించిన అతని కుటుంబంలోని ఒకరికి ఇప్పటికీ తెలియదు.

పునీత్ రాజ్‌కుమార్ మరణించి దాదాపు నాలుగు నెలలు దాటిపోతోంది. ఇప్పటికీ అభిమానులు అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మార్చి 17నే ఆయన పుట్టినరోజు. దీంతో ఆయన అభిమానులంతా ఈ రోజు ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన మరణించిన సంగతి ఇప్పటికీ అతని కుటుంబసభ్యుల్లోని ఓ వ్యక్తికి తెలియదు. ఆమె పునీత్ మేనత్త నాగమ్మ. ఆమెకు 90 ఏళ్లు ఉంటాయి. పునీత్ తండ్రికి ఆమె సొంత చెల్లెల్లు. అన్న కుటుంబమంటే ప్రాణం. ముఖ్యంగా అన్న పిల్లలంటే మరీ ఇష్టం. కొన్నేళ్ల క్రితం పునీత్ రెండో అన్న చనిపోతే ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్రమైన బాధతో గుండెపోటుకు గురైంది. ఆసుపత్రిలో చేర్చింది చికిత్స అందించాల్సి వచ్చింది. అప్పట్నించి ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది పునీత్ కుటుంబం. అందరిలో చిన్నవాడైన పునీత్ అంటే ఆమెకు ఎంతో ప్రాణం. దీంతో అతని మరణవార్త తెలిస్తే ఆమె ఏమైపోతుందోనని భయపడింది కుటుంబం. అందుకే ఆమెకు ఇంతవరకు పునీత్ లేరన్న విషయాన్ని చెప్పలేదు. ఆమె అడిగినప్పుడల్లా విదేశాలకు షూటింగ్‌కు వెళ్లారని చెబుతున్నారు. అంతేకాదు ఇంటికొచ్చే అతిధులు కూడా ఆమె ముందు పునీత్ పేరు ఎత్తకుండా జాగ్రత్తపడుతున్నారట. 

చివరి సినిమా
పునీత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ ను థియేటర్లలో విడుదలచేశారు. అతడి అభిమానులు భారీగా థియేటర్లకు తరలివెళ్లారు. తమ అభిమాన నటుడిని చూసి కేరింతలు కొట్టారు. ఈ సినిమాలు కన్నడతో పాటూ తెలుగు, హిందీలో కూడా నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4000 స్క్రీన్లపై సినిమాను ప్రదర్శిస్తున్నారు. థియేటర్లో పునీత్ పేరు మారుమోగిపోతోంది. 

గతేడది అక్టోబరు 29న జిమ్ లో ఉండగా ఆయనకు గుండెలో ఇబ్బందిగా అనిపించింది. తమ వ్యక్తిగత డాక్టరును కలిసి ఆయన సలహామేరకు ఆసుపత్రిలో చేరేందుకు భార్యతో కలిసి బయల్దేరారు పునీత్. కానీ కార్డియాక్ అరెస్టు రావడంతో ఆసుపత్రి దగ్గరే మరణించారు. అకస్మాత్తుగా గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం మరణించినట్టు పునీత్ కుటుంబ వైద్యుడు తెలిపారు.  

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by James (@jamesmovieofficial)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
NEET Row: లోక్‌సభలో నీట్‌పై చర్చకు డిమాండ్‌, అనుమతి ఇవ్వని స్పీకర్ - విపక్షాలు వాకౌట్
లోక్‌సభలో నీట్‌పై చర్చకు డిమాండ్‌, అనుమతి ఇవ్వని స్పీకర్ - విపక్షాలు వాకౌట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABPJasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు - ఆ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం - ఇంటి మిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురు దుర్మరణం
NEET UG Revised Results: నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
నీట్ యూజీ 2024 రీఎగ్జామ్ పరీక్ష ఫలితాలు విడుదల, తగ్గిన టాపర్ల సంఖ్య
NEET Row: లోక్‌సభలో నీట్‌పై చర్చకు డిమాండ్‌, అనుమతి ఇవ్వని స్పీకర్ - విపక్షాలు వాకౌట్
లోక్‌సభలో నీట్‌పై చర్చకు డిమాండ్‌, అనుమతి ఇవ్వని స్పీకర్ - విపక్షాలు వాకౌట్
Vijay Devarakonda: 'నాకు ఇష్ట‌మైన వాళ్ల కోసం ఈ సినిమా చేశాను'.. అర్జునుడి పాత్ర‌పై దేవ‌ర‌కొండ‌ రియాక్ష‌న్
'నాకు ఇష్ట‌మైన వాళ్ల కోసం ఈ సినిమా చేశాను'.. అర్జునుడి పాత్ర‌పై దేవ‌ర‌కొండ‌ రియాక్ష‌న్
Andhra Pradesh : ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రారంభం- ఒకే కుటుంబంలో భర్త, భార్య, కుమార్తెకు పింఛన్ ఇచ్చిన చంద్రబాబు
Vijayawada: టికెట్ కౌంటర్ పక్కనే ఉద్యోగం - ఫేక్ రైల్వే వెబ్‌సైట్‌తో మోసం- ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్లు జాగ్రత్త!
టికెట్ కౌంటర్ పక్కనే ఉద్యోగం - ఫేక్ రైల్వే వెబ్‌సైట్‌తో మోసం- ఉద్యోగాలకు అప్లై చేసే వాళ్లు జాగ్రత్త!
Sobhita Dhulipala : తెల్లచీరలో కైపెక్కించేలా చూస్తోన్న శోభితా.. ఫోటోలు మామూలుగా లేవుగా
తెల్లచీరలో కైపెక్కించేలా చూస్తోన్న శోభితా.. ఫోటోలు మామూలుగా లేవుగా
Embed widget