అన్వేషించండి

Nitesh Pandey Death: బాలీవుడ్ లో తీవ్ర విషాదం, హోటల్‌ గదిలో శవమై కనిపించిన ప్రముఖ నటుడు

హిందీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. హోటల్ గదిలో ప్రముఖ నటుడు శవమై కనిపించారు. ముంబైలోని ఇగత్‌పురిలో ఆయన మరణించినట్లు పోలీసులు వెల్లడించారు.

బాలీవుడ్ లో మరో అద్భుత నటుకు కన్నుమూశారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు నితీష్ పాండే ముంబైలోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. 51 ఏండ్ల నితీష్ ఇగత్ పురిలోని ఓ హోటల్లో ఆయన చనిపోయిన కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. గుండెపోటుతోనే ఆయన మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. శవపరీక్ష అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

నితీష్ పాండే మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖుల దిగ్భ్రాంతి

నితీష్ పాండే మరణం గురించి తెలిసి బాలీవుడ్ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన మరణం పట్ల పలువురు సినీ దిగ్గజాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.  సోషల్ మీడియా వేదికగా సినీ నటీనటులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలను కాసేపట్లో కుటుంబ సభ్యులు వెల్లడించే అవకాశం ఉంది.

నటనా రంగంలో 25 ఏండ్ల ప్రస్థానం

నితీష్ పాండే ఉత్తరాఖండ్ లోని అల్మోరా కుమావోన్ లో జన్మించారు. గత 25 సంవత్సరాలుగా ఆయన నటనా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.  ఎన్నో సీరియల్స్‌, టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ అద్భుతంగా నటించి మెప్పించారు. ‘ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా’, ‘ఇండియావాలి మా’, ‘ఏక్ రిష్తా సాజెదారీ కా’ సహా పలు టీవీ సిరీస్‌లు, ‘ఏక్ ప్రేమ్ కహానీ’, ‘సాయా’, ‘జస్టజూ’, ‘దుర్గేష్ నందిని’ లాంటి సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. పలు సినిమాల్లోనూ ఆయన నటించి ఆకట్టుకున్నారు. ’ఓం శాంతి ఓం’,’దబాంగ్ 2′, ‘ఖోస్లా కా ఘోస్లా’, ‘మదారి’, ‘బదాయి దో’, ‘షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్’ లాంటి హిట్ సినిమాల్లో ఆయన కీలక పాత్రలు పోషించారు.  ‘ఖోస్లా కా ఘోస్లా’లో నితీష్ పాండే నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. నితీష్ పాండే చివరిసారిగా ‘అనుపమ’, ‘ప్యార్ కా దర్ద్ హై మీఠా మీఠా ప్యారా ప్యారా’లో కనిపించారు.నితీష్ పాండే నటుడిగానే కాకుండా నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. డ్రీమ్ కాజిల్ ప్రొడక్షన్స్ పేరుతో స్వతంత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి అద్భుతంగా నడిపించారు. ఎన్నో చక్కటి సినిమాలను నిర్మించారు.

నితీష్ పాండే అశ్విని కల్సేకర్‌ను అయన వివాహం చేసుకున్నాడు. 2002లో ఈ ఇద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ‘జస్టజూ’అనే టీవీ షోలో పరిచయమైన నటి అర్పితా పాండేని నితీష్  2003లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరు కలిసి ఉంటున్నారు.

Read Also: టాలీవుడ్ హీరో నుంచి హన్సికకు వేదింపులంటూ వార్తలు - మీడియాపై ఆపిల్ బ్యూటీ ఆగ్రహం

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Commission for Men: మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
మగవాళ్ల కష్టాలను అర్థం చేసుకున్న రాజ్యసభ ఎంపీ - పురుషుల కమిషన్ కోసం ప్రైవేటు బిల్లు - సాటి మగ ఎంపీలు ఆమోదిస్తారా?
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
Rivaba Jadeja : టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
టీమిండియా ఆటగాళ్లు విదేశీ టూర్లకు వెళ్లి తప్పుడు పనులు చేస్తారు; రవీంద్ర జడేజా భార్య రీవాబా సంచలన కామెంట్స్
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Embed widget