అన్వేషించండి

Fahadh Faasil Prem Kumar Movie: 'పుష్ప' విలన్‌తో 'సత్యం సుందరం' దర్శకుడి యాక్షన్ ఫిల్మ్? రూటు మార్చిన ప్రేమ్ కుమార్??

Prem Kumar Fahadh Faasil Movie Update: విజయ్ సేతుపతి '96', శర్వానంద్ 'జాను', అరవింద్ స్వామి - కార్తీల 'సత్యం సుందరం' దర్శకుడు ప్రేమ్ కుమార్ రూటు మార్చినట్టు అర్థం అవుతోంది.

విజయ్ సేతుపతి - త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన '96' చూశారా? ఆ సినిమాను తెలుగులో 'జాను' పేరుతో రీమేక్ చేశారు. అందులో శర్వానంద్, సమంత యాక్ట్ చేశారు. అరవింద్ స్వామి - కార్తీ ప్రధాన పాత్రల్లో నటించిన 'సత్యం సుందరం' చూశారా? ఆ సినిమాలకు ప్రేమ్ కుమార్ దర్శకుడు. సున్నితమైన భావోద్వేగాలతో కూడిన చిత్రాల్ని తెరకెక్కించిన ప్రేమ్ కుమార్... ప్రస్తుతం రూట్ మార్చినట్టుగా కనిపిస్తోంది.

ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో హీరోగా ఫహాద్ ఫాజిల్!
'సత్యం సుందరం' తర్వాత కోలీవుడ్ స్టార్, తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా తెలిసిన చియాన్ విక్రమ్‌ (Chiyaan Vikram)తో ప్రేమ్ కుమార్ మూవీని చేయాల్సి ఉంది. విక్రమ్‌తో చేస్తున్న మూవీకి సంబంధించిన రైటింగ్ పనులు ఇంకా పూర్తి కాలేదట. దానికి ఇంకా చాలా సమయం పడుతుందట. కానీ, 'పుష్ప' విలన్ - మలయాళ స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్ (Fahadh Faasil)తో చేయాలనుకున్న యాక్షన్ డ్రామా కథ మాత్రం రెడీగా ఉందట. ఈ ఐడియా నాలుగేళ్ల క్రితమే వచ్చిందట. అందుకే కథ రెడీగా ఉంది కాబట్టి.. ఫహాద్‌తో ముందుగా సినిమాను ఫినిష్ చేయాలని ప్రేమ్ కుమార్ అనుకుంటున్నాడట.

Also Read: నీ గోడలో ఇటుక అవుతానేమో... వీరాభిమాని, 'లిటిల్ హార్ట్స్'తో హిట్ కొట్టిన మౌళి ట్వీట్‌కు నాని రిప్లై

ఫహాద్‌తో చేస్తున్న సినిమా తన గత చిత్రాల కంటే పూర్తి భిన్నంగా ఉంటుందట. కానీ ఎమోషనల్ ఫ్యాక్టర్ అనేది కామన్‌గానే ఉంటుందట. ఫహాద్ సినిమాలో ఎంత యాక్షన్ ఉన్నా కూడా ఎమోషనల్ పాయింట్ అనేది కచ్చితంగా అందరినీ టచ్ చేస్తుందని ప్రేమ్ కుమార్ చెబుతున్నాడు. మరి ఈ మూవీతో ఫహాద్, ప్రేమ్ కుమార్‌లకు ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.

Also Readకర్ణాటకలో పవన్ ఫ్యాన్స్ కోసం ప్లాన్ మార్చిన ఓజీ టీం... కన్నడలోనూ మూవీ రిలీజ్...‌‌‌‌‌ డబ్బింగ్ అప్డేట్ ఏమిటంటే!?


'96' కోలీవుడ్‌లో ఎంతటి సెన్సేషన్‌గా మారిందో అందరికీ తెలిసిందే. తమిళంలో వచ్చిన ఆ సినిమా సౌత్ అంతటా హాట్ టాపిక్ అయింది. ఇక తమిళ వర్షెన్‌నే తెలుగులో చాలా మంది చూసేశారు. అయినా కూడా ఆ మూవీని జాను అంటూ తెలుగులో రీమేక్ చేశారు. అయితే ఒరిజినల్‌లో ఉన్న ఫీల్ ఈ రీమేక్‌లో మిస్ అయిందని తెలుగు ఆడియెన్స్ ఆ జాను మూవీని అంతగా పట్టించుకోలేదు. ఇక సత్యం సుందరం మూవీని తమిళంలో పెద్ద హిట్ చేశారు. కానీ తెలుగులో అంతగా ఆకట్టుకోలేదు. కానీ ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ మాత్రం ఆ చిత్రాన్ని నెత్తిన పెట్టుకున్నారు. టాలీవుడ్ సెలెబ్రిటీలు అయితే సత్యం సుందరం మూవీ ఓ అద్భుతం అని పొగిడేశారు. కానీ కమర్షియల్‌గా సత్యం సుందరం అంత గొప్ప విజయాన్ని అయితే సాధించలేదని సమాచారం. ఇక రెండు చిత్రాల్ని సున్నితమైన భావోద్వేగాలతో తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ ఇప్పుడు డిఫరెంట్ జానర్‌ను ఎంచుకున్నాడని చెప్పాలి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget