అన్వేషించండి

Chiranjeevi - Wayanad Landslide: చిరు, చరణ్‌ల 'మెగా' మనసు - కేరళ బాధితులకు తండ్రీ కుమారుల విరాళం కోటి... బాసూ, నువ్వు గ్రేట్!

Kerala Wayanad Landslide News: మెగాస్టార్ చిరంజీవి తనది మెగా మనసు అని ఈ రోజు మరోసారి చాటి చెప్పారు. కేరళలో వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం కోటి రూపాయలను ఆయన విరాళంగా ఇచ్చారు.

విపత్తులు వచ్చినప్పుడు విలువైన సాయం అందించే కథానాయకులలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. కరోనా సమయంలో ఎంతో తెలుగు ప్రజలకు, చిత్రసీమ కార్మికులకు ఎంతో సేవ చేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడంలో ఎప్పుడూ ముందుండే చిరంజీవి, తనది 'మెగా' మనసు అని మరోసారి చాటి చెప్పారు. కేరళలోని వయనాడ్ విధ్వంసం నేపథ్యంలో బాధితుల సహాయార్థం ఆయన మెగా విరాళం అందించారు. 

కేరళకు చిరు 'మెగా' విరాళం... కోటి సాయం!
''ప్రకృతి కన్నెర్ర చేయడంతో కేరళలో కొన్ని రోజులుగా జరుగుతున్న విధ్వంసానికి వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన నన్ను తీవ్ర మనోవేదనకు గురి చేసింది. వయనాడ్ బాధితులను తలుచుకుంటుంటే నా హృదయం కన్నీరు మున్నీరు అవుతోంది. నేను, చరణ్ (కుమారుడు రామ్ చరణ్) కలిసి కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా అందజేస్తున్నాం. కేరళ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా'' అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Also Readపిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా... పవన్ నియోజకవర్గంలోని కుక్కుటేశ్వర ఆలయంలో నిహారిక పూజలు

మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కోటి రూపాయలు విరాళంగా ఇవ్వడం పట్ల సోషల్ మీడియా వేదికగా పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్ట కాలంలో ఉన్న ప్రజలకు సాయం అందించడానికి ఈ విధంగా ముందుకు రావడం మంచి పరిణామం అని చెబుతున్నారు.

Also Readరాజా సాబ్ మ్యూజిక్ అప్డేట్ ఇచ్చిన తమన్ - డార్లింగ్ ఫ్యాన్స్‌కు మాస్ ఫీస్ట్ లోడింగ్!


కేరళ వయనాడ్ బాధితుల సాయం కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా రూ. 10 లక్షలు, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశీ రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్రసీమ నుంచి ప్రస్తుతానికి స్పందించిన సెలబ్రిటీలు వీళ్ళే. తమిళ స్టార్స్ చియాన్ విక్రమ్, సూర్య, కార్తీ సైతం తమ వంతు సాయం అందించారు. రాబోయే రెండు మూడు రోజుల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి మరింత మంది తారలు విరాళాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అవుతున్న తరుణంలో కేరళలో పలువురు హీరోలకు అభిమానులు ఉన్నారు.

Also Readదేవర పాటకు నయన్ భర్త లిరిక్స్ - ఆ నాలుగు భాషల్లో ఒక్కరే, తమిళ్‌కు సపరేట్ సింగర్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam
History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget