అన్వేషించండి

Bruce Lee Death Mystery: నలభై తొమ్మిదేళ్ల తరువాత బ్రూస్ లీ మరణ మిస్టరీని చేధించిన పరిశోధకులు

లెజెండరీ మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్ లీ మరణానికి సంబంధించి దశాబ్దాలుగా సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన ఎలా చనిపోయారు అనే అంశంపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. తాజాగా తన మరణ రహస్యం వెల్లడైనట్లు తెలుస్తోంది.

బ్రూస్ లీ మరణం ఓ మిస్టరీ!

ప్రపంచంలోనే అతి గొప్ప మార్షల్ ఆర్టిస్టుల్లో బ్రూస్ లీ ఒకరు. ఆయన నటించిన అనేక సినిమాలు ఇప్పటికీ ట్రెండ్ సెట్టర్స్ గానే కొనసాగుతున్నాయి. లెజెండరీ మార్షల్ ఆర్టిస్టు అయిన బ్రూస్ లీ కేవలం 32 సంవత్సరాల వయసులోనే కన్నుమూశారు.  జూలై 20, 1973న అకస్మాత్తుగా మరణించారు. ఆయన మరణంపై అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంత వరకూ వాటికి పరిష్కారం లభించనేలేదు. ఆయన మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది.  

బ్రూస్ లీ మరణ రహస్యం తేల్చిన పరిశోధకులు

తాజాగా ఆయన మరణ రహస్యం తేలినట్లు క్లినికల్ కిడ్నీ జర్నల్‌ లో ప్రచురితం అయిన ఓ కొత్త పరిశోధనలో వెల్లడించారు. ఈ నివేదిక ప్రకారం లీ తన మూత్రపిండాలు అదనపు నీటిని విసర్జించలేకపోవడం వల్ల మెదడు వాపు వచ్చి చనిపోయారని తేల్చింది. లీ, సెరిబ్రల్ ఎడెమా లేదంటే మెదడు వాపుతో బాధపడ్డాడని అందులో ప్రచురించారు. ఆయన పోస్టుమార్టం రిపోర్టులో  మెదడు 1,575 గ్రాములు (3.5 పౌండ్లు) ఉబ్బినట్లు తేలింది. సాధారణంగా మానవుడి మెదడుతో పోల్చితే 1,400 గ్రాములు (3 పౌండ్లు) కంటే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది. అంటే, ఈక్వేజెసిక్‌కు తీవ్ర ప్రతిచర్య కారణంగా సంభవించిన వాపుతో లీ మరణించినట్లు పరిశోధన నిర్ధారించింది.

 నీళ్లే చంపేశాయి!

Independent.co.uk నివేదిక ప్రకారం బ్రూస్ లీ హైపోనాట్రేమియా  సమస్య కారణంగా మరణించినట్టు తేల్చారు. అదనపు నీటిని విసర్జించడంలో ఆయన కిడ్నీలు సమర్థవంతంగా పనిచేయకపోవడమే ఇందుకు కారణంగా వెల్లడించారు.  బ్రూస్ లీ మూత్రపిండాలు ఫెయిలవ్వడం వల్ల మరణించాడని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. వాస్తవానికి లీ 'బి వాటర్ మై ఫ్రెండ్' అని అంటూ ఉండేవారు. కానీ, శరీరంలోని అదనపు నీరే అతనిని చంపినట్లు కనిపిస్తుందని పరిశోధకులు తేల్చి చెప్పారు. ఆయన చనిపోయే సమయంలో లీ ఎక్కువ నీటిని తీసుకుని ఉండవచ్చని నివేదికలో పేర్కొన్నారు.

రోజుకు 10 నుండి 20 బాటిల్స్   

లీ డైట్‌ లో దాహాన్ని పెంచే రసాలు,  ప్రొటీన్ డ్రింక్స్ వంటి చాలా  ద్రవాలు ఉన్నాయని తాజా నివేదిక తెలింది.  IFLScience.com కూడా లీ తన జీవితంలోని చివరి నెలల్లో రోజుకు "పది నుండి ఇరవై సిరామిక్ బాటిల్స్ సేక్" తాగడం ప్రారంభించాడని అతని సన్నిహిత వర్గాలు చెప్పినట్లు వెల్లడించింది.  సేక్ అనేది ఒక జపాన్ ద్రావకం. వాస్తవానికి ఆయన చనిపోవడానికి కొంత సేపటి ముందు గంజాయితో పాటు నీళ్లు తాగినట్లు తెలిపారు. రాత్రి 7:30 గంటల సమయంలో తలనొప్పి, తల తిరగడం లాంటి ఇబ్బందులకు గురయినట్లు చెప్పారు. ఆ తర్వాత తను ఈక్వేజిక్ అనే పెయిన్ కిల్లర్ తీసుకున్నాడు. ఆ పెయిన్ కిల్లర్ తీసుకున్న రెండు గంటల తర్వాత తను స్పందించ లేదని అప్పట్లో లీ సన్నిహితులు వెల్లడించారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Kadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP DesamRR vs DC Highlights IPL 2024 | Avesh Khan Bowling | చివరి ఓవర్ లో 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ | ABPRR vs DC Highlights IPL 2024 | Riyan Parag Batting | పాన్ పరాగ్ అన్నారు..పరేషాన్ చేసి చూపించాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు
BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్
AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?
KK Meets Revanth Reddy: రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
రేవంత్‌తో కేకే సమావేశం- పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం
Tillu Square Movie Review - టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
టిల్లు స్క్వేర్ రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమా పరమేశ్వరన్ సినిమా హిట్టా? ఫట్టా? సినిమా ఎలా ఉందంటే?
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
‘టిల్లు స్క్వేర్’ వచ్చేది ఆ ఓటీటీలోనే - టీవీ చానెల్ కూడా ఫిక్స్!
Embed widget