అన్వేషించండి

Puri Jagannadh: పూరి జగన్నాథ్ 'జనగణమన'లో బాలీవుడ్ హీరో?

పూరి దృష్టి బాలీవుడ్ హీరోలపై పడినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోలు రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ లతో టచ్ లోకి వెళ్లారట పూరి జగన్నాథ్.

ఈ మధ్యకాలంలో పూరి జగన్నాథ్(Puri Jagannadh) కెరీర్ లో సరైన హిట్టు పడలేదు. గత దశాబ్ద కాలంలో ఆయన నుంచి చెప్పుకోదగ్గ సినిమా ఏదైనా వచ్చిందంటే అది 'ఇస్మార్ట్ శంకర్' అనే చెప్పాలి. ఈ సినిమా చూసే విజయ్ దేవరకొండ.. పూరికి ఛాన్స్ ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో విడుదలైన 'లైగర్' సినిమా డిజాస్టర్ అయింది. ఈ సినిమా దెబ్బకి పూరి జగన్నాధ్ సైలెంట్ అయిపోయారు. ఎంతగానో నమ్మి చేసిన ఈ సినిమా నిరాశ పరిచింది. కనీసం సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినా.. విజయ్ తన పెర్ఫార్మన్స్ నెట్టుకొచ్చేవాడు.

కానీ సినిమాలో కథ, కథనాలు పేలవంగా ఉండడంతో సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. ఈ సినిమా ఎఫెక్ట్ తో పూరి పరిస్థి దారుణంగా తయారైంది. స్టార్ హీరోల సంగతి పక్కన పెడితే.. మిడ్ రేంజ్ హీరోలు కూడా పూరికి డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో పూరి తన కొడుకు ఆకాష్ పూరితో సినిమా చేయబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు పూరి దృష్టి బాలీవుడ్ హీరోలపై పడినట్లు తెలుస్తోంది. 

రీసెంట్ గా బాలీవుడ్ స్టార్ హీరోలు రణవీర్ సింగ్, విక్కీ కౌశల్ లతో టచ్ లోకి వెళ్లారట పూరి జగన్నాథ్. ఆగిపోయిందనుకుంటున్న 'జనగణమన' సినిమాను వీరిద్దరిలో ఎవరో ఒకరితో చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. 'లైగర్' సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత విజయ్ దేవరకొండతో 'జనగణమన' అనే సినిమాను మొదలుపెట్టారు పూరి జగన్నాథ్. 

'లైగర్' సినిమా డిజాస్టర్ కావడంతో ఇక విజయ్ దేవరకొండ.. పూరితో సినిమా చేయడం లేదని వార్తలొచ్చాయి. మొన్నామధ్య 'సైమా' వేడుకల్లో విజయ్ ని ఈ ప్రాజెక్ట్ గురించి ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పకుండా తప్పించుకున్నారు. దీంతో ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. విజయ్ చేయకపోయినా.. బాలీవుడ్ హీరోలతో ఈ సబ్జెక్ట్ తీయాలనుకుంటున్నారట పూరి జగన్నాథ్. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. 

మరోపక్క పూరి ఫైనాన్షియల్ గా వీక్ అయ్యారని వార్తలొస్తున్నాయి. అందులో నిజం లేదని తెలుస్తోంది. పూరి ఓకే అంటే పెట్టుబడి పెట్టేవారు చాలా మంది ఆయన దగ్గర ఉన్నారట. అలానే ముంబైలో తీసిన ఆఫీస్ ను 'లైగర్' తరువాత క్లోజ్ చేశారని ప్రచారం జరిగింది. అందులో కూడా నిజం లేదని తెలుస్తోంది. ముంబైలో పూరి ఆఫీస్ అలానే ఉందట . 'జనగణమన' సినిమా పనులు ఆ ఆఫీస్ నుంచే మొదలుపెట్టారు. 

రామ్ తో సినిమా ఉంటుందా..?

'ఇస్మార్ట్ శంకర్' సినిమాకి సీక్వెల్ వస్తుందని చెప్పారు. కానీ తరువాత రామ్, పూరి వేర్వేరు ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వడంతో కుదరలేదు. ఇప్పుడు రామ్ ను కలిసి తనతో సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నారు పూరి. ఇటీవల రామ్ నటించిన 'ది వారియర్' సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు రామ్. ఈ సినిమా పూర్తయిన తరువాత పూరికి రామ్ డేట్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Also Read : ఓయో కంటే 'జిన్నా' థియేటర్లు బెస్ట్ - రెచ్చిపోతున్న ట్రోలర్స్, మీమర్స్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

చాలా బాధగా ఉంది, చర్యలు తీసుకోవాల్సిందే - లడ్డు వివాదంపై పవన్ కామెంట్స్చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bonus For Singareni: సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం, ఒక్కొక్కరికి ఎంత వస్తుందో తెలుసా!
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
డైవర్షన్‌లో భాగంగానే ఈ నాటకం- లడ్డూ వివాదంపై జగన్ సంచలన వ్యాఖ్యలు
Tirupati Laddu Controversy : రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
రోజుకు 3 లక్షలు - ఏటా రూ.500 కోట్లు - శ్రీవారి లడ్డూ ప్రసాదంపై కీలక విషయాలు ఇవే
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
Rangarajan: తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి - నమ్మలేని నిజమన్న చిలుకూరు ఆలయ ప్రధానార్చకుడు రంగరాజన్
Tirumala Tirupati Laddu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేయాలి- ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్
Share Market Record 20 Sept: స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
స్టాక్‌ మార్కెట్లలో రికార్డ్‌ రన్‌ - సెన్సెక్స్ 1300pts జంప్‌, 25,800 పైన నిఫ్టీ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్... వీరమల్లు సెట్స్‌లోకి మళ్లీ జనసేనాని వచ్చేది ఆ రోజే
Embed widget