అన్వేషించండి

Madhavi Latha: గణేష్ విగ్రహాలకు చలానా? వాళ్ల నుంచి వసూలు చేసే దమ్ముందా? మంత్రి అనితపై నటి మాధవీలత ఫైర్

ఏపీ హోంమంత్రి అనితపై నటి, బీజేపీ నేత మాధవీలత ఫైర్ అయ్యారు. గణేష్ మండపాలకు చలాన్లు ఎందుకు చెల్లించాలో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇతర మతాల వారికీ ఇలాగే చలాన్లు విధించే దమ్ముందా? అని ప్రశ్నించారు.

Madhavi Latha Fires On AP Minister Anitha: హిందువులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే వినాయక చవితి వేడుకలకు, అనుమతుల పేరుతో ఏపీ సర్కారు చలాన్లు విధించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైక్ పర్మిషన్‌ కు, విగ్రహం హైట్‌ ను బట్టి చలాన్లు కట్టాల్సి ఉంటుందని హోం మంత్రి అనిత చెప్పడం పట్ల భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. మీకు చిల్లర ఏరుకోవడానికి హిందువుల పండగలే దొరికాయా? అంటూ పలువురు భక్తులు మండిపడుతున్నారు.  

హిందూ పండుగలపై పడి ఏడ్వటం ఫ్యాషన్ అయ్యింది- మాధవీ లత

గణేష్ మండపాలకు చలాన్లు చెల్లించి పర్మీషన్ తీసుకోవాలన్న హోంమంత్రి అనిత వ్యాఖ్యలపై సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీ లత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి వాళ్లకు హిందూ పండుగలపై పడి ఏడ్వటం ఫ్యాషన్ అయ్యిందని మండిపడ్డారు. చలాన్లు విధించే బదులు బిచ్చం అడుక్కుంటే ఇంకా ఎక్కువ ఇచ్చేవాళ్లన్నారు. “ఏపీలో వినాయక మండపాలకు చలానాలు ఇవ్వడం దారుణం. కూటమిలో ప్రభుత్వంలో మా పార్టీ ఉన్నప్పటికీ తప్పును ఖండిస్తా. ప్రతి వాళ్లకూ హిందూ పండగలపై పడి ఏడవడం తప్ప పనిలేదా? మైక్ పర్మిషన్ కు రూ.100, విగ్రహాలకు రూ.350 ఇవ్వాలా? ఇదేంటని అడిగితే పర్యావరణ పరిరక్షణ అంటూ కొత్త కథలు చెప్తారు. వినాయక విగ్రహాల కారణంగానే భూమ్మీద మొత్తం కాలుష్యం అవుతున్నట్లు కొన్ని బ్యాచ్ లు ప్రచారం చేస్తాయి. అమాయకపు అమ్మాయిలపై అత్యాచారం చేసి చంపిన ఉన్మాదులకు మరణశిక్ష విధిస్తే మానవహక్కుల ఉల్లంఘ అంటూ వచ్చే బ్యాచ్ లు, వినాయక విగ్రహాలతో కాలుష్యం అవుతుందని చెప్పే గుంపులు ఒకటే. తొమ్మిది రోజుల పాటు వినాయక మండపాల దగ్గర మైకులు పెట్టుకుంటే చలాన్లు కట్టాలన్న ప్రభుత్వం, రోజూ నాలుగు సార్లు నమాజ్ చేసే ముస్లీంలకు, అర్థరాత్రి వరకు మైకులు పెట్టి గోల చేసే క్రిస్టియన్లకు చలానాలు విధించే దమ్ముందా?” అంటూ నిలదీశారు.    

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by MadhaviLatha ll Actor ll Sanathani ll BJP Woman ll Serve NGO ll (@actressmaadhavi)

సైలెంట్ గా ఉన్న ఏపీ బీజేపీ నాయకులు

ఏపీలో మహా కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అవుతున్నది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కలిసి సర్కారును నడిపిస్తున్నారు. అందరూ సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే, వినాయక విగ్రహాల ఏర్పాటుకు చలాన్లు చెల్లించాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మైక్ పర్మిషన్‌కు రోజుకు రూ.100, ఎకో ఫ్రెండ్లీ విగ్రహం 3 నుంచి 6 అడుగులుంటే రూ.350, 6 అడుగుల పైన ఉంటే రోజుకు రూ.700 చలానా కట్టాలని హోంమంత్రి అనిత వెల్లడించింది. ఈ నిర్ణయం బీజేపీ నేతలలో తీవ్ర ఆగ్రహానికి కారణం అయ్యింది. బయటకు ఎవరూ మాట్లాడకపోయినా, లోలోపల మాత్రం కోపంతో ఊగిపోతున్నారు. బీజేపీ నాయకురాలు మాధవీ లత తొలిసారి ఈ విషయంపై స్పందించడంతో మిగతా వాళ్లు కూడా ఆమెతో జత కలిసే అవకాశం ఉంది.

Read Also: ‘దేవర’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, జూనియర్ అభిమానులకు పూనకాలే, లాంచింగ్ ఎక్కడో తెలుసా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు

వీడియోలు

Nagoba Jatara Maha Pooja 2026 | కేస్లాపూర్ నాగోబా మహాపూజ
Nagoba Jatara 2026 | నాగోబా ఆలయం వద్ద మెస్రం వంశీయుల సాంప్రదాయ పూజలు
Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ranya Rao Father : కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
కర్ణాటక పోలీస్ బాస్ రాసలీలల వీడియో కలకలం - ఏకంగా ఆఫీసులోనే.. సీరియస్ అయిన సీఎం!
SBI Report :
"ప్రగతిలో చైనాను దాటేస్తున్నాం" గుడ్ న్యూస్ చెప్పిన ఎస్‌బీఐ రిపోర్ట్
Union Budget 2026: కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
కేంద్ర బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయా? సవాళ్లకు సమాధానం దొరుకుతుందా? నిపుణులు ఏమంటున్నారు?
Dasoju Shravan: సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
సీఎంపై చర్యలు తీసుకోవాలి - అడిషనల్ డీజీపీకి దాసోజు శ్రవణ్ ఫిర్యాదు
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
టీ20 వరల్డ్‌కప్‌ నుంచి బంగ్లాదేశ్‌ అవుట్‌! ఐసీసీ అల్టిమేటంతో దిగిరాని బీసీబీ! స్కాట్లాండ్‌కు ఛాన్స్!
Renu Desai : మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
మగాళ్లు రేప్, మర్డర్ చేస్తే అందరినీ చంపేయాలా? - కొంచెమైనా బుద్ధుందా!... కుక్కలను చంపేయడంపై రేణు దేశాయ్ ఫైర్
Kerala Tragedy: సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
సంచలనం కోసం వీడియో తీసి వైరల్ చేసిన మహిళ - అవమానంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి - కేరళలో ఘోరం !
Delhi Earthquake: ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
ఢిల్లీ, లద్దాఖ్ లోని లేహ్ ప్రాంతంలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.7గా నమోదు
Embed widget