అన్వేషించండి

Nirmal News: నేడు నిర్మల్‌లో పీక్స్‌లో ఎన్నికల ప్రచారం! అగ్ర నేతల క్యూ - మోదీ, కేసీఆర్, పవన్ కల్యాణ్

Nirmal News: బిజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి మద్దతుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మధ్యాహ్నం 3 గంటలకు చేరుకొని సభలో మోదీ, పవన్ కల్యాణ్ ప్రసంగించనున్నారు.

Telangana Elections 2023: నిర్మల్ జిల్లాలో నేడు బీఆర్ఎస్, బీజేపీ , జనసేన అగ్ర నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. నిర్మల్ బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి మద్దతుగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మధ్యాహ్నం 3 గంటలకు చేరుకొని సభలో ప్రసంగించనున్నారు. బీజేపీ శ్రేణులు, నిర్మల్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాకతో సభా ప్రాంగణంతోపాటు నిర్మల్ లో పటిష్ట భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. 

సభా ప్రాంగణాన్ని పోలీసు ఉన్నతాధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అటు ఖానాపూర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పర్యటించనునారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు మద్దతుగా ఖానాపూర్ లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1:00గంటకు ఖానాపూర్ కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ఖానాపూర్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు మద్దతుగా కేసీఆర్ ప్రసంగించనున్నారు. 

సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూర్తి చేశారు. సభా ప్రాంగణంలో పోలీసు అధికారులు పరిశీలించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉన్నందున, నిర్మల్ జిల్లాలో నేడు (ఆదివారం) నిర్మల్ లో ప్రధాని నరేంద్ర మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఖానాపూర్ లో సీఎం కేసీఆర్ పర్యటనల నేపథ్యంతో జిల్లాలో ఎన్నికల ప్రచారం మరింత ప్రాభవం చూపనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget