అన్వేషించండి

Sharmila : తల్లికిచ్చిన మాటను కూడా తప్పారు - జగన్ మానసిక స్థితిపై ఆందోళన - షర్మిల సంచలన వ్యాఖ్యలు

Andhra Politcs : చెల్లిని ఎంపీని చేస్తానని విజయమ్మకు ఇచ్చిన మాటను వైఎస్ జగన్ తప్పారని షర్మిల ఆరోపించారు. జగన్ మానసిక స్థితిపై తనకు ఆందోళనగా ఉందన్నారు.

Elections 2024 :   అన్నా చెల్లెళ్ల మధ్య రాజకీయ సమరంలో  ఇంత కాలం గుట్టుగా ఉన్న అనేక విషయాలను ఎవరికి వారే బయట పెట్టుకుంటున్నారు. సీఎం జగన్ మీడియా ఇంటర్యూల్లో కొన్ని విషయాలు చెబుతూండగా.. షర్మిల కూడా రివర్స్ లో ఇంత కాలం బయటకు తెలియని కొన్ని విషయాలను వెల్లడిస్తున్నారు. శుక్రవారం షర్మిల నిర్వహించన ప్రెస్ మీట్ లో వైఎస్ విజయలక్ష్మి ప్రస్తావన తీసుకు వచ్చారు.  చెల్లిని ఎంపీని చేస్తానని విజయమ్మకు జగన్ మాట ఇచ్చారన్నారు. కానీ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తల్లికి ఇచ్చిన  మాటనే నిలబెట్టుకోలేని జగన్ విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. 

వైఎస్ విజయలక్ష్మి గౌరవ అధ్యక్షురాలిగా వైఎస్ఆర్‌సీపీని ఏర్పాటు చేశారు. ఇటీవలికాలం వరకూ ఆమె గౌరవాధ్యక్షురాలిగా ఉన్నారు. వైఎస్ చనిపోయిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మే పోటీ చేశారు. అసెంబ్లీలో వైసీపీ తరపున పోరాడారు. వైసీపీ పక్ష నేతగా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి పోటీ చేస్తున్నారు. అవినాష్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తూ వస్తున్నారు. విజయలక్ష్మిని విశాఖ ఎంపీగా నిలబెట్టడంతో ఆమె పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత నుంచి  మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు.                           

అదే సమయంలో షర్మిల కోసం వైసీపీ కోసం పని చేశారు. జగన్ జైల్లో ఉన్న సమయంలో మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. పార్టీలో అన్నీ తానై వ్యవహరించారు. కానీ ఎప్పుడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం కానీ.. మరో రకమైన పదవిని కానీ ఆశించలేదు. షర్మిలకు వైసీపీలో ఎప్పుడూ ఎలాంటి పదవి ఇవ్వలేదు. అయితే షర్మిలను ఎంపీని చేస్తానని విజయమ్మకు జగన్ హామీ ఇచ్చినట్లుగా తాజాగా షర్మిల చెప్పారు.  రాజ్యసభ ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుల్లా గతంలో వైఎస్  షర్మిల   పేరు కూడా వినిపించేది. తర్వాత ఏమయిందో కానీ షర్మిలకు ఎలాంటి పదవి ఇవ్వలేదు. షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకోవడంతో తన అవసరం కుమార్తెకు ఎక్కువగా ఉందని .. అందుకే వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నానని ప్లీనరీలో ప్రకటించారు. ఈ ఎన్నికల్లో జగన్ కు మద్దతుగా ప్రచారం చేయడం ఇష్టం లేక అమెరికా వెళ్లిపోయారని చెబుతున్నారు. ఈ లోపు షర్మిల కు ఎంపీ పదవి ఇస్తామని తల్లికి చెప్పి మాట తప్పారన్న సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు.                                      

మరో వైపు  జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితిపై తనకు ఆందోళన ఉందని షర్మిల వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్ చేసిన వ్యాఖ్యలపైనా ఇదే విధంగా స్పందించారు. ఆయనకు అద్దం పంపించారు. జగన్ మానసిక స్థితిపై ఆందోళనగా ఉందన్నారు.            

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Election Commission: నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
Congress Rajya Sabha Candidates: రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. తెలంగాణ నుంచి సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి
Rajyasabha election: తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే
తెలంగాణ నుంచి రాజ్యసభకు కాంగ్రెస్ రెండో అభ్యర్థి ఎవరు..? ఆశావహుల జాబితా పెద్దదే

వీడియోలు

Irfan Pathan Statement about MS Dhoni | ధోనీకి ఇదే చివరి ఐపీఎల్?
ICC Punishes Salman Ali Agha | సల్మాన్ అలీ అఘాపై ఐసీసీ వేటు
BCCI Cricketer of the Year 2026 | శుభ్‌మన్ గిల్‌కు 'పాలీ ఉమ్రిగర్' అవార్డు
Moinabad Farm House Drug Party | పైలెట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం
Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
నేడు బెంగాల్, అసోం సహా 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యుల్ విడుదల! సాయంత్రం ఈసీ ప్రెస్ కాన్ఫరెన్స్
Punganur Crime News: బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి.. పుంగనూరులో విషాదం
Pithapuram Politics: పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
పిఠాపురం శాశ్వ‌త ఎమ్మెల్యేగా ప‌వ‌న్‌ కళ్యాణ్.. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వ్యాఖ్యలకు కారణమిదే!
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీ, తెలంగాణలో నేటి నుంచి వర్షాలు, కొన్నిచోట్ల వడగళ్ల వానలు! పిడుగుల వార్నింగ్
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
ఏపీలో LPG కనెక్షన్ల తాజా పరిస్థితిపై కీలక ప్రకటన విడుదల చేసిన ప్రభుత్వం
Lavanya Tripathi : టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
టార్గెట్ చేసి వేధించారు - ఒంటరిగా రూంలో కూర్చుని ఏడ్చేశా... మెగా కోడలి లైఫ్‌లో షాకింగ్ ఘటన
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Embed widget