అన్వేషించండి

Fact Check: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో టెలీప్రాంప్టర్ వాడుతున్నారా?

Jagan News: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్ తన ఎన్నికల ప్రచారంలో టెలీప్రాంప్టర్ వాడుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజం?

Fact Check: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. నౌ ఆర్ నెవర్ అన్నట్టు అధికార ప్రతిపక్షాలు సమరక్షేత్రంలో పోరాడుతున్నాయి. మాటల తూటాలు పేలుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తూనే ఆన్‌లైన్‌లో కూడా అంతకు మించి అన్నట్టు ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో కొంత తప్పుడు ప్రచారం కూడా సాగుతోంది. అలాంటి వాటిలో ఒకటే సీఎం జగన్ మోహన్ రెడ్డి టెలీప్రాంప్టర్‌లో చూస్తూ చదువుతున్నారనే ప్రచారం. 

జగన్ ఇన్నాళ్లూ బస్సు యాత్ర ద్వారా మొన్నటి వరకు ప్రజలకు దగ్గరయ్యారు. శనివారం నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. రోజుకు మూడు నాలుగు ప్రాంతాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పనులను వివరిస్తూనే వచ్చే ఐదేళ్లు ఏం చేయబోతున్నారో చెబుతున్నారు. అదే టైంలో ప్రత్యర్థులపై కూడా విమర్శలు చేస్తున్నారు.

Fact Check: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో టెలీప్రాంప్టర్ వాడుతున్నారా?

ఇలా సభల్లో పాల్గొంటున్న జగన్ మోహన్ రెడ్డి చూసి చదువుతున్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. అయితే ఇప్పుడు దీని కోసం ఏకంగా టెలీ ప్రాంప్టర్‌ను ఏర్పాటు చేసుకున్నారని ప్రత్యర్థి పార్టీల సానుభూతిపరులు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఏబీపీ దేశం ఫ్యాక్ట్ చెక్ చేస్తే అలాంటిదేమీ లేదని తేలింది. 
ప్రజలతో మాట్లాడేటైంలో చాలా మంది నేతలు కొంత సమాచారాన్ని తన వద్ద ఉంచుకుంటారు. ఇప్పుడు జగన్ కూడా తన ప్రచారంలో ప్రస్తావించేందుకు సమాచారం పేపర్‌లను తన వద్ద ఉంచుకుంటున్నారు. తమ పాలనలో ప్రజలకు చేసిన మేలును వివరిస్తున్నారు. అందుకోసం  కొన్నిపేపర్‌లను ముందు పెట్టుకొని ప్రసంగిస్తున్నారు. అలా చేయడం వల్ల అది టెలీ ప్రాంప్టర్ల్‌లా కనిపిస్తుంది. 

జగన్‌ మాట్లాడే సమయంలో ఆయన కళ్ల ముందు ఉంటున్నది  టెలీప్రాంప్టర్ కాదు. అది పేపర్‌లతో కూడిన బల్ల. అక్కడ గాలికి ఎగురుతున్న పేపర్లను కూడా చూడవచ్చు. పదే పదే పేపర్‌లను తిరగేస్తున్న విషయాన్ని కూడా గమనించవచ్చు. అందుకే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ఆయన టెలీప్రాంప్టర్‌ చూసి చదవడం లేదు. సమాచారం కోసం ఓ ప్యాడ్ మీద పెట్టుకున్న పేపర్లు అవి. 

This story was originally published by ABP Desam as part of the Shakti Collective.

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu Naidu Amaravati Capital Review: అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
అమరావతి పనులు వేగంగా పూర్తి చేసి బ్రాండ్ వాల్యూ పెంచుకోండి - కాంట్రాక్ట్ సంస్థలకు చంద్రబాబు సూచన
CII Partnership Summit 2026: నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
నవంబర్‌లో విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు - స్టార్టప్‌లపై ప్రత్యేక దృష్టి - చంద్రబాబు కీలక నిర్ణయం
Breaking News: గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
గాదె సాయికృష్ణ కేసులో బిగ్ అప్‌డేట్! లొంగిపోయిన కానిస్టేబుల్స్ అశోక్‌,నాని
Ayodhya Ram Mandir Donation Theft Case: అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
అయోధ్య రాముడి విరాళాల చోరీ కేసు నిందితులకు లాయర్స్ షాక్ - వారి తరపున వాదించకూడదని నిర్ణయం
Kakinada KIET College Invitation To CM Vijay: కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
కాకినాడకు తమిళనాడు సీఎం విజయ్ - హోర్డింగులు పెట్టిన కాలేజీ - పబ్లిసిటీ గేమేనా?
Patancheru Real Estate: ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
ఇంద్రేశంపై కన్నేసిన ఐటీ ఉద్యోగులు.. పటాన్ చెరు రియల్ ఎస్టేట్ ధరల్లో ఊహించని మార్పులు
Los Angeles Olympics Qualification Criteria : లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్.. ఇండియా మెన్స్ టీమ్‌కు ఐసీసీ కఠిన పరీక్ష, క్వాలిఫై అవ్వాలంటే అది త‌ప్ప‌నిస‌రి..!
NBK111 Update : బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
బాలయ్య NBK111 న్యూ షెడ్యూల్ - హైదరాబాద్ To కాకినాడ... రిలీజ్ ఎప్పుడంటే?
Embed widget