అన్వేషించండి

Nagari Politics : నగరిలో వైసీపీకి షాక్ - ఐదు మండలాల ఇంచార్జులు రాజీనామా - రోజా వల్లే

Andhra Politics : నగరిలో వైసీపీకి చెందిన ఐదు మండలాల ఇంచార్జులు రాజీనామా చేశారు. రోజాకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

Elections 2024 :  వైసీపీ ఫైర్ బ్రాండ్  లీడర్ రోజా పోటీ చేస్తున్న నగరి నియోజకవర్గంలో ఆ పార్టీకి పెద్ద షాక్ తగిలిదింది. నగరి నియోజకవర్గంలోని ఐదుమండలాల వైసిపి ఇన్చార్జ్  లు పార్టీకి రాజీనామా చేశారు.  రోజాకు సీటు కేటాయించడాన్ని నిరసిస్తూ వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తిరుపతి లో శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వీరిలో మాజీ శ్రీశైలం పాలకమండలి ఛైర్మన్  రెడ్డి వారి చక్రపాణి రెడ్డి కూడా ఉన్నారు. పార్టీ కోసం ఎంతో కష్టపడి చేశామని..  పార్టీకి పనిచేసిన వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లోను రోజా బి.ఫాంలు కూడా ఇవ్వలేదన్నారు. 

వైసీపీ కార్యకర్తలను రోజా హింసించారని రెడ్డి వారి చక్రపాణి రెడ్డి ఆరోపించారు. ఐదుగురం ఇంచార్జులం త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతామని ప్రకటించారు.  రోజాలో మార్పు ఏ మాత్రం రాలేదని.  పార్టీ కోసం తాము కష్టపడినా రోజాకు సిఎం ప్రాధాన్యత ఇచ్చారని లక్ష్మిపతి రాజు అనే ఎంపీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు.  అభ్యర్థిని మార్చమని పదే పదే చెప్పినా ఉపయోగం లేకుండా పోయిందన్నారు. ఇటీవల జడ్పీటీసీ మురళీధర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తనను  పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.  ఎపిఐఐసి భూముల్లో అవినీతిపై విచారణ జరిపించాలన్నారు. 

వడమాలపేట టోల్ గేట్ వద్ద స్థలాలను రోజా కబ్జా చేయడాన్ని తాను ప్రశ్నించానని అందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేశారని మురళీధర్ రెడ్డి ఆరోపించారు.  సిఎం రిలీఫ్ ఫండ్‌లో కూడా  మంత్రి కమిషన్లు దండుకున్నారని విమర్శించారు.  రోజా అవినీతిపై కాణిపాకంలో ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.  నగరి రోజాకు ఒక పెద్ద చంద్రముఖి ..రోజాను నగరి నుంచి తరిమికొట్టాలని పిలుపునచ్చారు.  రోజాను నగరి నుంచి తరిమేయకుంటే ప్రజలు ప్రశాంతంగా బతికే అవకాశం లేదని..  అందరి ఆస్తులను రోజా కాజేస్తుందని ఆరోపించారు. 

రోజా నగరి నుంచి వరుసగా రెండు సార్లు గెలిచారు. ఓ సారి వెయ్యి లోపు, మరోసారి రెండు వేల లోపు ఓట్ల తేడాతోనే గెలిచారు. పార్టీ నేతలందరూ కలసి కట్టుగా పని చేయడంతోనే ఈ విజయం సాధ్యమయింది. అయితే రెండో సారి గెలిచిన తర్వాత ఆమెతో పార్టీ నేతలకు వివాదాలం ప్రారంభమయ్యాయి. వైసీపీకి చెందిన ముఖ్యమైన ద్వితీయ శ్రేణి నేతలందరూ ఆమెను వ్యతిరేకిస్తున్నారు. ఏ కార్యక్రమంలోనూ రోజాతో కలిసి పని చేయరు. ఎన్నికల సమయంలో ఈ అసంతృప్త నేతలందర్నీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు పిలిపించుకుని మాట్లాడారు. అన్నీ సర్దుబాటు చేస్తాం.. రోజాను మరోసారి గెలిపించాలని చెప్పి పంపించారు. అయిేత ఎన్నికల ప్రచారంలో రోజా కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేయకపోవడంతో రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. వీరి రాజీనామాతో  రోజా గెలుపు క్లిష్టంగా మారుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Opinion Poll 2026: పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
పశ్చిమ బెంగాల్‌లో పాగా వేసేది ఎవరు? తమిళనాడులో విజయ్‌ ఎఫెక్ట్‌ ఎంత? సంచలనంగా మారుతున్న లేటెస్ట్ సర్వే!
West Bengal Elections: ప్రధాని మోదీ నుంచి హేమా మాలిని వరకు... 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ
ప్రధాని మోదీ నుంచి హేమా మాలిని వరకు... 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ
PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
TVK Chief Vijay: CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!
CSK మ్యాచ్‌లు పోతున్నా... విజయ్‌కి మాత్రం కలిసి వస్తుంది! స్టేడియం అంతా విజిల్ సౌండ్సే! ఇదో రకం పబ్లిసిటీ!

వీడియోలు

CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ
LSG Owner Sanjiv Goenka Tears Up IPL 2026 | కన్నీటి పర్యంతమైన ఓనర్ సంజీవ్ గోయెంకా
IPL 2026 SRH VS LSG Highlights | ఐపీఎల్ లో బోణీ కొట్టిన ల‌క్నో
RCB 250 vs CSK Chinnaswamy IPL 2026 | చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ పరుగుల వరద

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం - ఆదిలాబాద్ పర్యటనలో రేవంత్ సంచలన ప్రకటన
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
World Health Day : ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం స్పెషల్.. ఆరోగ్యం బాగుండాలంటే పిల్లలు, పెద్దలు రోజూ ఫాలో అవ్వాల్సిన టిప్స్
Donald Trump Warning: రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే రాతియుగానికి పంపిస్తా- Trump డెడ్లీ వార్నింగ్ 
రేపు రాత్రి దాకా టైమ్ ఇస్తున్నా.. లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు- Trump డెడ్లీ వార్నింగ్ 
Chandrababu Naidu: రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా మార్చేందుకు లక్ష కోట్లు - జగన్‌పై ఏపీపై పగ - తాడిపత్రిలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Embed widget