అన్వేషించండి

Election Commission: వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జీపై సీఐడీ విచారణ - టీడీపీ ఫిర్యాదుతో ఈసీ కీలక ఆదేశాలు

Andhrapradesh News: పింఛన్ల పంపిణీకి సంబంధించి చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు మేరకు వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జీపై ఈసీ సీఐడీ విచారణకు ఆదేశించింది.

Ec Orders Cid Investigation Against Ysrcp Sajjala Bhargava Reddy: వైసీపీ సోషల్ మీడియా ఇంఛార్జీ సజ్జల భార్గవరెడ్డిపై (Sajjala Bhargava Reddy) ఎన్నికల సంఘం సీఐడీ విచారణకు ఆదేశించింది. టీడీపీ అధినేత చంద్రబాబుపై (Chandrababu) సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య (Varla Ramayya) ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇంటింటింకీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబే కారణం అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా పింఛనుదారులు, ఓటర్లను తప్పుదోవ పట్టించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలోనే ఓటర్లు, పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేలా ఫోన్లు చేశారని చెప్పారు. కుట్రతో విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. దీంతో ఈ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం వైసీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ పై సీఐడీ దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పూర్తిగా విచారించి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీని ఆదేశించింది. 

మరోవైపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీపై.. వైసీపీ ఫిర్యాదు మేరకు స్పందించిన ఈసీ ఇప్పటికే సీఐడీ విచారణకు ఆదేశించగా దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో పింఛన్ల పంపిణీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంశాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష నేతల ప్రచార హోరు, ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు, ఫిర్యాదులు, విచారణలతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి.

Also Read: AP Postal Ballot Voting: ఏపీలో రూ.450 కోట్ల నగదు, మద్యం స్వాధీనం - పోస్టల్ బ్యాలెట్లకు మ‌రో అవ‌కాశం: సీఈవో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Chudidar Gang in Hyderabad | హైదరాబాద్ లో వణికిస్తున్న చుడీదార్ దొంగలు | ABP DesamHema Bangalore Rave Party Issue | చిల్ అవుతున్న హేమ.. మరో కేసులో చిక్కుకుందా..! | ABP DesamSIT Report to AP DGP | ఏపీ ఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు పూర్తి | ABP DesamTeam Kannappa at Cannes Film Festival 2024 | కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో మంచు ఫ్యామిలీ క్లాస్ షో | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ponguleti Srinivas Reddy: తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
తడిచిన ధాన్యం మద్ధతు ధరకే కొనుగోలు, పంట బోనస్ రూ.500: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
AP 10th Supplementary Exams: మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
మే 24 నుంచి ఏపీలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, టైమ్ టేబుల్ వివరాలు
Bengaluru Rave Party: జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
జనసేనాని పవన్‌పైనా నోటికొచ్చింది రాశారు... రేవ్ పార్టీ పుకార్లకు జానీ మాస్టర్ స్ట్రాంగ్ రిప్లై
Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Vivo X Fold 3 Pro: ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
ఇండియాలో ఫస్ట్ వివో ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ ఎప్పుడంటే?
AP Election Violence: ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
ఏపీలో పోలింగ్ అల్లర్లపై డీజీపీకి సిట్ 150 పేజీల నివేదిక- పల్నాడు జిల్లాలోనే ఎక్కువ హింస, కేసులు
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ పొడిగింపు
Ap Elections: 'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
'కౌంటింగ్ టైంలో హింసాత్మక ఘటనలు జరగొచ్చు' - ఎన్నికల సంఘానికి ఇంటెలిజెన్స్ నివేదిక
Embed widget