అన్వేషించండి

AP Election Results 2024: ఏపీలో కూటమి సునామీ, కొట్టుకుపోతున్న వైసీపీ నేతలు! మంత్రులంతా వెనకంజ

Andhra Pradesh Assembly Election Results 2024: ఉదయం 10.30 గంటల సమయానికి కూటమి అభ్యర్థులు అత్యధికంగా 147 స్థానాల్లో జోరుప్రదర్శిస్తున్నారు. రాయలసీమలోనూ కూటమి ప్రతాపం చూపుతోంది.

AP Assembly Election Results 2024: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో కూటమి సునామీ రేపుతోంది. టీడీపీ, జనసేన నేతలు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు. ఆ కూటమి ప్రభంజనంలో వైసీపీ అభ్యర్థులు కొట్టుకుపోయినట్లుగా విశ్లేషణలు వస్తున్నాయి. ఉదయం 10.30 గంటల సమయానికి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూటమి అభ్యర్థులు ప్రత్యర్థులను ఊడ్చేస్తున్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాయలసీమలోనూ కూటమి జోరు ప్రదర్శిస్తోంది. మరోవైపు, ఉభయగోదావరిలోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ఇటు దక్షిణ కోస్తాలోనూ సైకిల్ జోరు మామూలుగా లేదు. 

మరోవైపు, ఫ్యాన్ మాత్రం చతికిల పడింది. ఒకరిద్దరు మినహా మంత్రులు అందరూ ఓటమి బాటలోనే ఉన్నారు. సీఎం సొంత జిల్లాలోనూ కూటమి గట్టి పోటీ ఇస్తుంది. వెనుకంజలో వైసీపీ మంత్రులు చాలా మంది ఉండగా.. హోంమంత్రి తానేటి వనిత, ఆర్థికమంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, బొత్స, రోజా, అంబటి రాంబాబు, విడదల రజని, ఉషశ్రీ చరణ, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజా, విశ్వరూప్ తదితరులు అందరూ వెనుకంజలోనే కొనసాగుతున్నారు.

కడప లోక్ సభలో వైఎస్ అవినాష్ ముందంజ
కడప ఎంపీ బరిలో లక్షా 4వేల ఓట్ల మెజారిటీలో వైఎస్ అవినాష్ రెడ్డి కొనసాగుతున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న వైఎస్ షర్మిల మూడో స్థానానికి పరిమితం అయ్యారు. షర్మిల సాధించిన ఓట్లు ఇప్పటివరకూ 14వేల 532ఓట్లు.

  • పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ ముందంజ, 19,144 ఓట్ల ఆధిక్యంలో పవన్‌కల్యాణ్‌
  • బాపట్ల అసెంబ్లీ: 5వ రౌండ్ కి టిడిపి అభ్యర్థి నరేంద్ర వర్మకు 9797 మెజార్టీ
  • మాచర్ల టీడీపీ  అభ్యర్థి బ్రహ్మ రెడ్డి నాలుగో రౌండ్ లో 5432 అధిక్యం ..
  • పామర్రు రెండో రౌండు కైలే అనీల్ పై 2403 ఓట్లతో టిడిపి అభ్యర్ధి వర్ల కుమార్ రాజా లీడింగ్..
  • గన్నవరం రెండో రౌండు ముగిసే సరికి వల్లభనేని వంశీ పై టిడిపి అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు 4412 ఓట్ల ఆధిక్యం
  • కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అమిలి సురేంద్ర బాబు మూడో రౌండ్ లో 7072 వేలతో ముందంజ
  • విశాఖ నార్త్ లో రెండో రౌండ్ ముగిసే సరికి 10వేల 328 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ విష్ణుకుమార్ రాజు. 516 ఓట్లు ఇప్పటివరకూ సాధించిన జేడీ లక్ష్మీనారాయణ
  • కృష్ణాజిల్లా గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగళ్ళ రాము మూడో రౌండ్ పూర్తి సరికి ఓట్ల ఆధిక్యం 5345, కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన కొడాలి నాని
  • విజయవాడ తూర్పు నియోజకవర్గం నాలుగో రౌండులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ 5298 ఓట్లతో మెజారిటీ

     

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏకంగా 10 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న టీడీపీ కూటమి అభ్యర్థులు

     

  • కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూటమి అభ్యర్థుల ముందంజ

     

  • విజయవాడ ఎంపీ స్థానంలో అన్న కేశినేని శ్రీనివాస్ పై 31వేల 574 ఓట్ల ఆధిక్యంలో తమ్ముడు కేశినేని చిన్న

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్BCCI Announce Rs 125 crore prize money | T20 World Cup2024 గెలిచిన టీం ఇండియాకు భారీ నజరానా | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
'అలా చేస్తేనే టికెట్ రేట్ల పెంపునకు అనుమతి' - చిత్ర పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచన
Warangal BRS Office :  అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు -   కూల్చేస్తారా ?
అనుమతుల్లేని నిర్మాణం - వరంగల్ బీఆర్ఎస్ ఆఫీసుకు నోటీసులు - కూల్చేస్తారా ?
TGSRTC Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆర్టీసీలో 3 వేల ఉద్యోగాల భర్తీకి సర్కారు గ్రీన్ సిగ్నల్
PM Modi: 'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
'మూడోసారి ప్రధాని కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు' - రాహుల్ గాంధీలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలకు ప్రధాని మోదీ సూచన
Nandyal News: నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
నంద్యాల జిల్లాలో విషాదం - అనుమానాస్పద స్థితిలో సచివాలయ ఉద్యోగిని మృతి
Telangana: మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
మీ ఏడుపే మా ఎదుగుదల..! కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఎక్కుపెట్టిన మరో జలఫిరంగి
Road Accident: నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
నెల్లూరు జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం - క్లీనర్ మృతి, 15 మంది విద్యార్థులకు గాయాలు
Telangana OU JAC: విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
విరమించింది దీక్షే-పోరాటం కాదు- ప్రభుత్వానికి ఓయూ జేఏసీ నేత మోతీలాల్ హెచ్చరిక
Embed widget