అన్వేషించండి

PSTU-2022 Entrance Exam Schedule: తెలుగు యూనివర్సిటీ ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించే కౌన్సెలింగ్ తేదీలను కూడా వర్సిటీ ప్రకటించింది. దీనిప్రకారం సెప్టెంబరు 8, 9 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి ప్రవేశాలు కల్పించనున్నారు.

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022-23 విద్యా సంవత్సరానికిగాను నిర్వహించే వివిధ రెగ్యులర్ కోర్సుల్లో చేరడానికి ప్రవేశ పరీక్షల తేదీలను అధికారులు ప్రకటించారు. దీనిప్రకారం సెప్టెంబరు 2న బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, ఎంఏ కమ్యూనికేషన్  జర్నలిజం కోర్సులకు; అదేవిధంగా సెప్టెంబరు 3న బ్యాచిలర్  ఇన్  లైబ్రరీ సైన్స్, ఎంఏ తెలుగు కోర్సులకు ప్రశేశ పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు మొదటి సెషన్‌లో, సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్షలు నిర్వహిస్తారు.


Also Read: JoSAA 2022 Schedule: 'జోసా' కౌన్సెలింగ్ షెడ్యూలు వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!


ప్రవేశపరీక్ష ఫలితాలను సెప్టెంబరు 5న విడుదల చేయనున్నారు. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి సెప్టెంబరు 8, 9వ తేదీల్లో కోర్సులో చేరడానికి కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లను ఆగస్టు 31 నుంచి అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వర్సిటీ వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్  చేసుకోవాలన్నారు.

పరీక్ష కేంద్రం: పొ.శ్రీ.తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్సు, హైదరాబాద్.


హాల్‌టికెట్ల కోసం వెబ్‌సైట్:  www.pstucet.org

 

Also Read:  PJTSAU: అగ్రికల్చర్ బీఎస్సీ ప్రవేశ ప్రకటన, దరఖాస్తు ఇలా!

 

పరీక్షల షెడ్యూలు ఇలా..

* పరీక్ష తేదీ: 02-09-2022

కోర్సు పేరు: బీఎఫ్‌ఏ, ఎంఏ (కమ్యూనికేషన్ & జర్నలిజం).

* పరీక్ష తేదీ: 03-09-2022

కోర్సు పేరు: బీఎల్ఐఎస్సీ, ఎంఏ తెలుగు.


కౌన్సెలింగ్ షెడ్యూలు ఇలా..

ప్రవేశపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు నిర్వహించే కౌన్సెలింగ్ తేదీలను కూడా వర్సిటీ ప్రకటించింది. దీనిప్రకారం సెప్టెంబరు 8, 9 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించి ఆయా కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

  • సెప్టెంబరు 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీఎఫ్‌ఏ ( బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) కోర్సు కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంఏ (కమ్యూనికేషన్ & జర్నలిజం) కోర్సు కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

  • సెప్టెంబరు 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు బీఎల్ఐఎస్సీ కోర్సు కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎంఏ (తెలుగు) కోర్సు కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు.

కౌన్సెలింగ్ కేంద్రం: పొ.శ్రీ.తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్సు, హైదరాబాద్.

ప్రాయోగిక పరీక్షలు ఎప్పుడంటే?

బీఎఫ్‌ఏ ( బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) విద్యార్థులకు సెప్టెంబరు 2న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రాయోగిక పరీక్షలు నిర్వహిస్తారు.


PSTU-2022 Entrance Exam Schedule: తెలుగు యూనివర్సిటీ  ప్రవేశ పరీక్షల తేదీలు వెల్లడి, ఎగ్జామ్స్ ఎప్పుడంటే?

Also Read: KNRUHS: పీజీ డెంట‌ల్ సీట్ల భ‌ర్తీకి నోటిఫికేషన్, వివరాలు ఇలా!


Also Read: DOST Admissions: దోస్త్‌ రెండో విడత సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు- పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక!
ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు- పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక!
Chandrababu Singapore Tour: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
సింగపూర్‌లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
Eng vs Ind 4th Test Day 4 Latest Updates: టీమిండియా అద్భుత పోరాటం.. స‌త్తా చాటిన గిల్, రాహుల్..  డ్రా కోసం భారత్ ఆరాటం.. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు
టీమిండియా అద్భుత పోరాటం.. స‌త్తా చాటిన గిల్, రాహుల్.. డ్రా కోసం భారత్ ఆరాటం.. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు
PM Modi Visits Tamil Nadu: తమిళనాడులో రూ.4900 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
తమిళనాడులో రూ.4900 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Advertisement

వీడియోలు

PM Modi Counter Maldives President Muizzu | బీచ్ ఒడ్డున సింగిల్ ఛైర్ వేసుకున్న ఎఫెక్ట్ | ABP Desam
PM Modi Sips Indian Tea with UK Prime Minister | యూకే పర్యటనలో ఆ దేశ ప్రధానికి టీ రుచి చూపించిన మోదీ | ABP Desam
Joe root vs Virat Kohli Test Runs | సచిన్ రికార్డు కొట్టేది కొహ్లీనే అనుకున్నాం..కానీ | ABP Desam
Joe Root Breaks run Record with 150 | మోడ్రన్ డే టెస్టు మాంత్రికుడిగా ఎదిగిన జో రూట్ | ABP Desam
Eng vs Ind Fourth Test Day 3 Highlights | భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతున్న ఇంగ్లండ్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు- పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక!
ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు- పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి, లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక!
Chandrababu Singapore Tour: సింగపూర్‌లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
సింగపూర్‌లో సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన తెలుగు ప్రజలు
Eng vs Ind 4th Test Day 4 Latest Updates: టీమిండియా అద్భుత పోరాటం.. స‌త్తా చాటిన గిల్, రాహుల్..  డ్రా కోసం భారత్ ఆరాటం.. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు
టీమిండియా అద్భుత పోరాటం.. స‌త్తా చాటిన గిల్, రాహుల్.. డ్రా కోసం భారత్ ఆరాటం.. ఇంగ్లాండ్ తో నాలుగో టెస్టు
PM Modi Visits Tamil Nadu: తమిళనాడులో రూ.4900 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
తమిళనాడులో రూ.4900 కోట్ల ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
Telangana Rains Update: హైదరాబాద్ వాసులకు వర్షాల నుంచి రిలీఫ్, ఆ జిల్లాల్లో ఆదివారం సైతం కుండపోత
హైదరాబాద్ వాసులకు వర్షాల నుంచి రిలీఫ్, ఆ జిల్లాల్లో ఆదివారం సైతం కుండపోత
Kingdom Trailer: యుద్ధం ఇప్పుడే మొదలైంది - విజయ్ దేవరకొండ మాస్ 'కింగ్‌డమ్' ట్రైలర్ వచ్చేసింది
యుద్ధం ఇప్పుడే మొదలైంది - విజయ్ దేవరకొండ మాస్ 'కింగ్‌డమ్' ట్రైలర్ వచ్చేసింది
CID searches at Bharti Cements: ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం - భారతి సిమెంట్స్‌లో సీఐడీ సోదాలు
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం - భారతి సిమెంట్స్‌లో సీఐడీ సోదాలు
Hari Hara Veera Mallu: ముస్లింలు సైతం ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు, మీకెందుకంత ఆక్రోశం?- షేక్ రియాజ్
ముస్లింలు సైతం ‘హరిహర వీరమల్లు’ చిత్రాన్ని మెచ్చుకుంటున్నారు, మీకెందుకంత ఆక్రోశం?- షేక్ రియాజ్
Embed widget