అన్వేషించండి

TS EAMCET: అభ్యర్థులకు మరో అవకాశం.. టీఎస్ ఎంసెట్ గడువు పెంపు

TS EAMCET Exam: 2021: తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ కామన్ ఎంట్రన్స్ పరీక్షదరఖాస్తు గడువును జూలై 8 వరకు పొడిగించినట్లు తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు.

తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & మెడికల్ విభాగాల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పరీక్ష (Telangana State Engineering, Agriculture and Medical Common Entrance Test) - 2021 దరఖాస్తు గడువును జూలై 8 వరకు పొడిగించారు. ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించకుండా 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్ధన్ వెల్లడించారు. దరఖాస్తుల సవరణలకు జూలై 2వ తేదీ నుంచి 9 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఆలస్య రుసుము రూ.250తో జూలై 19 వరకు, రూ.500తో జూలై 29 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ప్రక్రియ జూలై 23న ప్రారంభమై.. 31వ తేదీతో ముగుస్తుందని చెప్పారు. దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలోనే స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. మరిన్ని వివరాల కోసం https://eamcet.tsche.ac.in/ సంప్రదించవచ్చు.

ఇంజనీరింగ్ దరఖాస్తులకు ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ అభ్యర్థులు రూ.400, ఇతరులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అగ్రికల్చర్ & మెడికల్ విభాగంలో ప్రవేశాల దరఖాస్తులకు ఎస్సీ, ఎస్టీ మరియు పీహెచ్ అభ్యర్థులు రూ.400, ఇతరులు రూ.800 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. టీఎస్ ఎంసెట్ ప్రవేశ పరీక్షను తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలలో కలిపి మొత్తం 23 పరీక్ష కేంద్రాలలో నిర్వహించనున్నారు. కాగా, కరోనా కారణంగా తెలంగాణలో ఇప్పటికే ఎంసెట్ పరీక్షను పలుమార్లు పొడిగించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేసిన నేపథ్యంలో తాజాగా మరోసారి ఎంసెట్ దరఖాస్తు గడువును పొడిగించారు. 

టీఎస్ ఎంసెట్ పరీక్ష తేదీలు
ఇంజనీరింగ్ విభాగాలకు ఆగస్టు 4, 5, 6 తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ & మెడికల్ విభాగాలకు ఆగస్లు 9, 10 తేదీల్లో మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణలో పీజీఈసెట్ పరీక్షలను ఆగస్టు 11 నుంచి 14 వరకు.. ఎడ్‌సెట్ పరీక్షలు ఆగస్టు 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు. లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు సైతం ఆగస్టు 23న జరగనున్నాయి. 


ఏపీ ఈఏపీసెట్ కూడా ఆగస్టులోనే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ ఉమ్మడి ప్రవేశ పరీక్షల కోసం నిర్వహించే ఈఏపీసెట్ (AP EAPCET ) - 2021 నోటిఫికేషన్ విడుదల అయింది. దీని ప్రకారం ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు జూన్‌ 26 నుంచి జూలై 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్య రుసుము రూ.500తో ఆగస్టు 5వ తేదీ వరకు, రూ.5,000తో ఆగస్టు 16 వరకు, రూ.10,000తో ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈఏపీసెట్ పరీక్షలు ఆగస్టు 19 నుంచి 25 వ తేదీ వరకు రెండు సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు.. రెండో సెషన్ మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది. మరిన్ని వివరాలను https://apsche.ap.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind vs Nz 3rd odi highlights: కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
కోహ్లీ సెంచరీ చేసినా దక్కని విజయం.. వన్డే చరిత్రలో భారత్‌లో తొలి సిరీస్ నెగ్గిన న్యూజిలాండ్
Bhatti Vikramarka: కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
కట్టు కథలకు భయపడను, సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదు: బొగ్గు ఆరోపణలపై భట్టి విక్రమార్క
AR Rahman: భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
భారతీయుడిగా ఉండటం గర్వకారణం... కాంట్రవర్సీకి చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చిన ఏఆర్ రెహమాన్
Medaram Jatara 2026 : మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
మేడారం జాతర నిర్వహణలో స్త్రీ శక్తి! ఉత్సవ కమిటీ పగ్గాలు మహిళలకే!
Virat Kohli Century: మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
మూడో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ.. 54వ శతకంతో ఈ ఫీట్ సాధించిన తొలి బ్యాటర్‌గా రికార్డ్
Harish Rao: రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
రేవంత్ రెడ్డి దాడులను ప్రోత్సహిస్తుంటే డీజీపీ ఎందుకు మౌనం వహించారు: హరీష్ రావు ప్రశ్నలు
NTR Vardhanti: ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
ఎన్టీఆర్ 30వ వర్థంతి.. ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంత్రి లోకేష్, కల్యాణ్ రామ్ నివాళులు
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Embed widget