అన్వేషించండి

Dost Notification: ఇవాళే దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల, డిగ్రీలో చేరాలనుకొనేవారు ఇలా అప్లై చేసుకోండి

దోస్త్ అఫీషియల్ వెబ్ సైట్ (dost.cgg.gov.in), టీఎస్ యాప్ ఫోలియో లేదా యూనివర్సిటీలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లోని హెల్ప్ సెంటర్ల ద్వారా డిగ్రీలో చేరాలనుకొనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణలో డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం ఉద్దేశించిన దోస్త్ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. నిన్న (జూన్ 28) ఇంటర్‌ ఫలితాలు విడుదలైన వేళ నేడు డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధుల్లో ఉన్న దాదాపు 1,060 డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను భర్తీ చేయనున్నారు. 

3 లేదా నాలుగు విడతల్లో ఈ డిగ్రీ సీట్లను భర్తీ చేస్తారు. దోస్త్ అఫీషియల్ వెబ్ సైట్ (dost.cgg.gov.in), టీఎస్ యాప్ ఫోలియో లేదా యూనివర్సిటీలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లోని హెల్ప్ సెంటర్ల ద్వారా డిగ్రీలో చేరాలనుకొనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,28,262 మంది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాయగా, అందులో 5,90,327 మంది ఉత్తీర్ణులైనట్లుగా మంత్రి సబిత ప్రకటించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,64,892 మంది పరీక్షలు రాయగా, అందులో 2,94,378 మంది పాసైనట్లు చెప్పారు. ఇందులో ఏ గ్రేడ్ సాధించినవారు 1,93,925, బీ గ్రేడ్ సాధించిన వారు 63,501 మంది ఉన్నారు. మొత్తం ఫస్టియర్ లో 63.32 శాతం మంది పాసయ్యారని మంత్రి సబిత ప్రకటించారు. 2,33,210 అమ్మాయిలు హాజరు కాగా, 1,68,692 మంది (72.33 శాతం) పాసయ్యారు. అబ్బాయిల్లో 2,31,682 మంది పరీక్షలు రాయగా.. 1,25,686 మంది బాలురు (54.24శాతం ) పాసయ్యారు.

ఇంటర్ సెకండ్ ఇయర్ విషయంలో 4,63,370 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,95,949 మంది విద్యార్థులు పాసయ్యారు. ఇందులో ఏ గ్రేడ్ సాధించిన వారు 1,59,422 మంది ఉన్నారు. బీ గ్రేడ్ సాధించిన వారు 82,481 మంది ఉన్నారు. మొత్తానికి 67.82 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. అమ్మాయిలు సెకండ్ ఇయర్ లో 2,16,389 మంది పరీక్ష రాయగా.. 1,64,172 మంది (75.86 శాతం) పాసయ్యారు. 2,19,981 మంది పరీక్ష రాయగా.. 1,32,777 మంది (60 శాతం) పాసయ్యారు.

టాప్ హెడ్ లైన్స్

AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
NEET UG Re-exam Result 2026: నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
నీట్‌ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలు ఎప్పుడు? రిజల్ట్స్‌ ఎలా చూడాలి?
NEET UG Malpractice: మొబైల్ వాడుతూ హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
నీట్ ఎగ్జామ్ మాల్ ప్రాక్టీస్- హైదరాబాద్‌లో అభ్యర్థి అరెస్ట్.. యూపీలో లోదుస్తుల్లో సిమ్ కార్డు.. బిహార్‌లో మరీ దారుణం
NEET Re Exam 2026 Issue: బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన విద్యార్థిని!
బురఖా తీసేస్తేనే ఎంట్రీ అన్న సిబ్బంది.. పరీక్ష రాయనని తెగేసి చెప్పిన నీట్ అభ్యర్థి!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gold In Land: బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
బంగారం పండే పొలం.. ఈసారి ఏకంగా 50 తులాల బంగారంతో సంచలనంగా మారిన వ్యవహారం!
Rythu Bharosa Scheme: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేడే రైతు భరోసా నిధుల విడుదల, వారికి సైతం ఛాన్స్
NTR-త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్': కుమారస్వామి జన్మస్థలంపై రచ్చ.. అసలు నిజం ఏంటి?
NTR-త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్': కుమారస్వామి జన్మస్థలంపై రచ్చ.. అసలు నిజం ఏంటి?
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
టర్బో పెట్రోల్‌, ADASతో కొత్త Maruti Brezza - ఇంకొన్ని రోజుల్లో భారీ అప్‌డేట్‌తో ఎంట్రీ!
కొత్త కారు కొనేవాళ్లు కాస్త ఓపిక పట్టండి - మారుతి బ్రెజ్జా సరికొత్తగా వస్తోంది
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
Embed widget