అన్వేషించండి

Minsiter Villa Death : మంత్రి విల్లాలో ఆ యువకుడు ఎలా చనిపోయాడు ? రెండు రోజులుగా పోస్ట్ మార్టం ఎందుకు చేయలేదు ?

మంత్రికి చెందిన విల్లాలో ఓ వ్యక్తి చనిపోవడం వివాదాస్పదమవుతోంది. సెటిల్మెంట్‌కు ప్రయత్నించడం... పోస్టు మార్టం ఆపడం వంటి కారణాలతో రాజకీయంగానూ దుమారం రేపుతోంది.


మంగళగిరి ఐజేఎం విల్లాస్‌లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి చెందిన ఇంట్లో ఓ వ్యక్తి మూడు రోజుల కిందట చనిపోవడం రాజకీయ కలకలానికి కారణం అవుతోంది. ఆ వ్యక్తి ఏసీ రిపేర్ చేయడానికి వచ్చారని కరెంట్ షాక్ తగిలి చనిపోయారని చెబుతున్నారు. మంగళగిరి టిప్పర్లబజార్‌కు చెందిన షేక్‌ మహమ్మద్‌   ఐజేఎం విల్లాస్‌లో ఏసీ మరమ్మతుల కోసం వెళ్లాడు. ఈ విల్లా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి చెందినది. అయితే ఆయన అక్కడ ఉండరు. ఆయనకు సంబంధించిన వారు ఉంటారు. ఏసీ రిపేర్ చేస్తూ షేక్ మహమ్మద్ కరెంట్ షాక్‌కు గురై పడిపోయాడని అయనను సమీపంలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను చనిపోయాడు. దీంతో  విల్లాలో ఉన్న కాకాణి సంబంధీకులంతా వెళ్లిపోయారు. 
 
యువకుడి మృతి మిస్టరీగా మారింది. అసలేం జరిగిందన్నదీ తెలీడం లేదు. ఈ ఘటన శనివారం జరిగితే  ఎందుకు సీక్రెట్‌గా ఉంచారన్నది ఎవరికీ అంతుట్టకుండా ఉంది. సోమవారం ఉదయం వరకూ పోస్టు మార్టం కూడా చేయలేదు. సాధారణ ప్రమాదం అయితే విల్లాలోని వ్యక్తులు ఎందుకు హడావుడిగా వెళ్లిపోయారన్నది అనుమానాస్పదంగా మారింది. వివాదం కాకుండా ఉండటానికి మృతుడి కుటుంబీకులతో కొంత మంది వైఎస్ఆర్‌సీపీ నేతలు సెటిల్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరగడంతో రాజకీయంగా కూడా విమర్శలు ప్రారంభమయ్యాయి. 

 మృతుడు షేక్‌ మహమ్మద్‌కు తండ్రి లేరు. తల్లి, అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. మనవడి మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని అమ్మమ్మ  మంగళగిరి గ్రామీణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా తెలు్సతోంది.   తన మనువడి చేతిపై, కాలిపై గాయాలున్నాయని వృద్ధురాలు ఆమె చెబుతున్నారు.  విల్లా పైభాగంలోకి స్పృహ తప్పి పడిపోయిన మహమ్మద్‌ను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారని పోలీసులు చెబుతున్నారు.   బహుశా విద్యుత్‌ షాక్‌ లేదా షార్టుసర్క్యూట్‌ వల్ల మహమ్మద్‌ మృతి చెంది ఉండొచ్చునంటున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. 

అయితే ఈ విల్లా కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించినది కావడంతో... ఇటీవల ఆయనకు సంబంధించిన సాక్ష్యాలు నెల్లూరు కోర్టులో కొంత మంది దొంగతనం చేయడంతో దానికి.. ఈ మరణానికి లింక్ పెట్టి టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. కాకాణి ఆ విల్లాలో ఉండరు. ఆయన మనుషులు ఉంటారు. అక్కడ ఆయన మనుషులేం చేస్తారని ఇతర పార్టీల నేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఈ మొత్తం వ్యవహారంలో అన్ని వివరాలు చెప్పాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengaluru Siddipet Couple: భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం
భర్త ఉరి వేసుకున్నాడని తెలిసి భార్య 17వ అంతస్తు నుంచి దూకేసింది - బెంగళూరులో సిద్ధిపేట దంపతుల విషాదం
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
Crime News: స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం
స్కూల్ విద్యార్థినిపై పలుమార్లు లైంగిక దాడి.. 14 ఏళ్లకే తల్లయిన బాలిక- కర్నూలులో దారుణం

వీడియోలు

CSK Plays Without Dhoni in 17 Years IPL 2026 | ధోనీ, రైనా, జడేజా లేకుండా CSK మ్యాచ్ | ABP Desam
Jadeja Destroys CSK vs RR IPL 2026 | ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన జడేజా | ABP Desam
IPL 2026 RR VS CSK Highlights | చెన్నైపై రాజ‌స్థాన్ ఈజీ విక్ట‌రీ | ABP Desam
Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Vaidya Seva: ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
ఏపీలో బుధవారం నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ బంద్ - ఆస్పత్రుల నిర్ణయం - బిల్లులు ఇవ్వలేదనే!
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
AP handloom weavers: ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
ఏపీలో చేనేతలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ - అమల్లోకి ఉచిత విద్యుత్ పథకం
Kerala Assembly Elections: కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
కేరళలో బీజేపీ అగ్రనేతల విస్తృత ప్రచారం - మార్పు కనిపిస్తోందని ధీమా!
ITR Forms:ఐటీఆర్‌ ఫైల్ చేసే వారికి బిగ్ అలర్ట్! రెండు ఇళ్లు ఉన్న వారికి గుడ్ న్యూస్!
ఐటీఆర్‌ ఫైల్ చేసే వారికి బిగ్ అలర్ట్! రెండు ఇళ్లు ఉన్న వారికి గుడ్ న్యూస్!
Donald Trump: దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
దారిలోకి రాని ఇరాన్! ట్రంప్‌లో పెరిగిపోతున్న అసహనం! మిత్రదేశాలకు తీవ్ర హెచ్చరిక!
Arshdeep Singh News: అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్
అర్ష్‌దీప్ సింగ్ చెత్త ఫీట్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన ఓవర్ వేసిన స్పీడ్ స్ట‌ర్
IT Rules 2021 Amendments:డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
డిజిటల్ మీడియాపై పట్టుకు కేంద్రం ప్రయత్నిస్తోందా? కొత్తగా తీసుకొస్తున్న మార్పులేంటీ?
Embed widget