అన్వేషించండి

Swamiji Murder Case: నమ్మకంతో ఆశ్రయం ఇస్తే ఆశ్రమంలోనే స్వామీజీ హత్య - కరీంనగర్ జిల్లాలో కలకలం

Swamiji Murder Case: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జోగయ్యపల్లె హనుమాన్ ఆలయం ఆశ్రమానికి చెందిన నిర్వాహకుడు చిలుపూరి పెద్దన్న స్వామి(60) హత్యకు గురయ్యారు.

Swamiji Murder Case: నమ్మకంతో ఆశ్రయం ఇస్తే స్వామీజీనే హత్య చేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జోగయ్యపల్లె హనుమాన్ ఆలయం ఆశ్రమానికి చెందిన నిర్వాహకుడు చిలుపూరి పెద్దన్న స్వామి(60) హత్యకు గురయ్యారు. ఈ సంఘటనపై పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామీజీ ఎన్నో సంవత్సరాల క్రితం హనుమాన్ దేవాలయాన్ని నిర్మించారు. అందులోనే ఆశ్రమం ఏర్పాటు చేసి అందులోనే నివసిస్తున్నారు.

స్వామీజీ చెప్పే విషయాలు జరుగుతాయని.. నిత్యం భక్తులు ఆయనను కలిసి తమ వ్యక్తిగత, కుటుంబ, ఆర్ధిక సమస్యలు చెప్పి పరిష్కరించుకుంటారని చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో  వరంగల్ జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి పది రోజుల క్రితం తమ ఇంటికి సంబంధించిన  సమస్య ఉందని స్వామీజీని ఆశ్రయించాడు. శివ మాటలు నమ్మిన స్వామీజీ అతడి సమస్యను విన్నారు. అక్కడకు  వచ్చి స్వయంగా పరిశీలించి పరిష్కరించాలని పెద్దన్న స్వామిని కోరారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం వరంగల్ జిల్లాకు స్వామి వెళ్లి వచ్చారని సమాచారం. 

మూడు రోజుల క్రితం శివ తన స్నేహితుడు నీలం శ్రీనివాసుని వెంట తీసుకొని ఆశ్రమానికి వచ్చి కరీంనగర్ లోనే కాస్త పని ఉందని చెప్పాడు. పట్టణంలో ఎవరూ పరిచయస్తులు లేకపోవడంతో ఒక్కరోజు కోసం ఆశ్రమంలో తల దాచుకుంటామని స్వామిని సంప్రదించారు. వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు సమస్యకు సంబంధించిన విషయాలపై చర్చించారు. స్వామి అతని డ్రైవర్ సతీష్ తో కలిసి ఆదివారం ఉదయం బయటికి వెళ్లి సాయంత్రం తిరిగి ఆశ్రమానికి చేరుకున్నారు. వరంగల్ నుండి వచ్చిన ఆ ఇద్దరిని ఇంకా వెళ్లలేదని ప్రశ్నించారు. సమయం మించిపోయింది కనుక ప్రస్తుతానికి ఆశ్రమంలోనే ఉండి ఉదయం వెళ్తామని వారు స్వామీజీకి సమాధానం చెప్పారు. 

సోమవారం ఉదయం స్వామికి వరుసకు అల్లుడు అయిన సతీష్ ఆలయం శుభ్రం చేయడానికి వెళ్లి స్వామి గది వద్దకు వెళ్లి పిలవడంతో ఆయన స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన సతీష్ స్వామిజీ కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వారు వచ్చే చూసే సరికి స్వామి అప్పటికే చనిపోయి ఉన్నారు. రాత్రి స్వామి ఆశ్రమంలో పడుకున్న గదిలోకి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్లి గొంతుకు తాడు బిగించి ఆయనను హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు, మృతుని కుమారుడు చిలుపూరి ఆంజనేయులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఘటనా స్థలాన్ని కరీంనగర్ రూరల్ ఏసిపి కర్ణాకర్ రావు, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ ప్రమోద్ రెడ్డిలు పరిశీలించారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేసి, పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు  తెలిపారు.



ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Annagaru Vostaru Teaser : నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది...  వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
నో డైలాగ్స్... నో యాక్షన్ - అన్నగారి ఎంట్రీనే అదిరిపోయింది... వెరైటీగా కార్తీ 'అన్నగారు వస్తారు' టీజర్
Embed widget