అన్వేషించండి

Students Missing: అనకాపల్లిలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం, గాలింపు పూర్తి!

Students Missing: పూడిమడక తీరంలో గల్లంతైన ఆరుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. నిన్నటి నుంచి రెండు హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా చేపట్టిన గాలింపు చర్యలు పూర్తయ్యాయి. 

Student Missing: అనకాపల్లి జిల్లా పూడిమడక తీరంలో గల్లంతైన వారిలో ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన వారి కోసం నిన్నటి నుంచి 2 హెలికాప్టర్లు, 4 బోట్ల ద్వారా చేపట్టిన గాలింపు చర్యలు పూర్తి అయ్యాయి. నిన్న పూడి మడక బీచ్ క్ వచ్చిన 15 మంది ఇంజినీరింగ్ విద్యార్థుల్లో ఆరుగులు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరంతా అనకాపల్లిలోని డీఐఈటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులుగా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు గల్లంతు అయిన వారిలో పవన్ సూర్య కుమార్, గణేష్, జగదీషన్ మృతదేహాలు లభ్యం అయ్యాయి. జశ్వంత్, రామచందు, సతీష్ ల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. 

అసలేం జరిగిందంటే..?

అనకాపల్లి జిల్లా పూడి మడక సుముద్ర తీరంలో విద్యార్థుల అన్వేషణ కొనసాగుతోంది. శుక్రవారం డైట్ కళాశాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు 12 మంది పరీక్షలు ముగిసిన తర్వాత విహారం కోసం పూడిమడక బీచ్ కు వచ్చారు. 12 మందిలో ఒకరు ఒడ్డు మీదే ఉండగా... 11 మంది స్నానాల కోసం సముద్రంలోకి దిగారు. కాసేపటికి లోపలికి దిగిన విద్యార్థుల పైకి ఆ పెద్ద అల వచ్చింది. దీంతో వారు లోపలికి వెళ్లారు. కాసేపటికే ఐదుగురు తీరానికి కొట్టుకు వచ్చారు. ఏడుగురు మాత్రం బయటకి రాలేకపోయారు. 

స్థానికులే ఇద్దరిని కాపాడారు..

ఒడ్డుమీద ఉన్న విద్యార్థితో పాటు బయటకు వచ్చిన వారు అరవడంతో.. స్థానికులు, మత్స్యకారులు రంగంలోకి దిగారు. దగ్గరగా ఉన్న మరో ఇద్దరు విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. వారిలో నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పన్ సూర్య కుమార్ ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థిని అనకాపల్లి జిల్లా మునగపాకలు చెంది సూరిషెట్టి తేజను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. గల్లంతైన వారిలో విశాఖ గోపాల పట్నానికి చెందిన కంపర జగదీష్, గుంటూరుకు చెందిన బయ్యపునేని సతీష్ కుమార్, అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన జశ్వంత్ కుమార్, ఇదే మండలం చూచుకొండకు చెందిన పెంటకోట గణేష్, ఎలమంచిలికి చెందిన పూడి రామచందు ఉన్నారు. 

స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న కలెక్టర్, ఎస్పీ ఆ ప్రాంతానికి వచ్చి గాలింపను పర్యవేక్షించారు. మంత్రి అమర్నాథ్ కూడా వచ్చారు. విద్యార్థుల ఆచూకీ కోసం సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తున్నామన్నారు. చీకటి పడడం వల్ల సహాయ చర్యలకు ఆటంకం కల్గిందని చెప్పారు. ఉదయం నుంచి నేవీ, మెరైన్ అధికారులతో పాటు స్థానిక మత్స్యకారుల సాయంతో మరింతగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆరుగురి మృతదేహాలు ఈరోజు లభ్యం అయ్యాయి. సముద్ర తీరంలో జరిగిన విషాధ ఘటనపై సీఎం ఆరా తీశారు. విద్యార్థుల గల్లంతుపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
 

టాప్ హెడ్ లైన్స్

Adilabad Crime News: ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
West Godavari Crime News: పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
NCRB Report: తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
తెలంగాణ పోక్సో కేసుల్లో బంధువులే రాబందులు.. ! రోజుకు ఆరుగురు చిన్నారులపై లైంగిక వేధింపులు
Vizag Techie Radha Gayatri Case: వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు
వైజాగ్ టెకీ రాధా గాయత్రి మృతి.. భర్త శ్రీచరణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పోలీసులు

వీడియోలు

India vs Afghanistan 3rd ODI | చెన్నై వన్డేలో భారత్ క్లీన్ స్వీప్ ఖాయమా?
Shreyanka Patil Ruled Out World Cup | వరల్డ్ కప్ నుండి శ్రేయాంక పాటిల్ అవుట్
Yuvraj Singh as Delhi Capitals Coach IPL 2027 | ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్‌గా యువరాజ్ సింగ్
Chandrababu With Baba Ramdev | ఉండవల్లిలో బాబా రామ్‌దేవ్‌తో సీఎం చంద్రబాబు
Godavari Heroine Anumita Dutta Life Story | గోదావరి సీరియల్ హీరోయిన్ జాను బ్యాక్‌గ్రౌండ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
SIT on Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
సాయికృష్ణ కేసులో నేడు సీఐ నాగరాజును ప్రశ్నించనున్న సిట్.. అరెస్ట్ చేయవద్దని క్యాండిల్ ర్యాలీ
Telangana Congress Incharge Controversy: మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
మీనాక్షి నటరాజన్ ఇష్యూతో తెలంగాణ కాంగ్రెస్‌లో టైం బాంబ్ - సమగ్ర ప్రక్షాళనకు రాహుల్ రెడీ - ఎవరు బలి కాబోతున్నారు?
Adilabad Crime News: ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
ఆదిలాబాద్‌లో మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి కార్లలో పశువుల దొంగతనం.. మహారాష్ట్రకు తరలిస్తున్న గ్యాంగ్‌ అరెస్ట్
Iron And Vitamin B12 Deficiency : మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
మహిళల్లో ఐరన్, B12 లోపానికి ప్రధాన కారణాలు.. లక్షణాలు, నివారణ మార్గాలు ఇవే
SA W Defeats IND W T20 World Cup: ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
ప్రొటీస్ చేతిలో కంగుతిన్న టీమిండియా.. మరిజానే కాప్ ఆల్‌రౌండ్ విధ్వంసం, రికార్డు పుటల్లోకి హర్మన్ ప్రీత్..
West Godavari Crime News: పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
పెళ్లికి నిరాకరించిందని వివాహితను కత్తితో నరికి చంపిన స్నేహితుడు.. పశ్చిమ గోదావరిలో దారుణం
Green Tea : ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
ప్రతిరోజూ గ్రీన్ టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి మేలా.. కీడా? నిపుణులు చెప్తోన్న నిజాలు ఇవే
Jogi Ramesh On Illegal Mining: ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
ఆగర్భ శ్రీమంతుడు కాదు.. భూగర్భ దోపిడీదారుడు! టీడీపీ ఎమ్మెల్యేపై చర్యలకు జోగి రమేష్ డిమాండ్
Embed widget