అన్వేషించండి

Crime News : ఉక్రెయిన్‌లో యుద్ధం - ఇక్కడ విజిలెన్స్ వేధింపులు ! ఆత్మహత్య చేసుకున్న కడప ఆయిల్‌మిల్లు యజమాని

విజిలెన్స్ అధికారులు వేధిస్తున్నారంటూ కడపలో ఆయిల్ మిల్లు యజమాని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మేరకు సూసైడ్ నోట్ లభ్యమయింది.

 

ఉక్రెయిన్‌లో యుద్ధం కారణం చెప్పి నూనె వ్యాపారులు రేట్లు పెంచేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఇటీవలి కాలంలో ఏపీలో విజిలెన్స్ అధికారులు పెద్ద ఎత్తున నూనె మిల్లులపై దాడులు చేస్తున్నారు. అయితే వారు ప్రతీ చిన్న విషయానికి వేధింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో విజిలెన్స్ అధికారులు వేధించడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ నోట్ రాసి మరీ ఓ నూనె మిల్లు యజమానికి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన కడపలో జరిగింది., 

ఒక్క గ్రాముతో 20 మందికి కిక్ - ఇంట్లోనే కొత్త రకం డ్రగ్స్ తయారీ, సెటప్ చూసి అవాక్కైన పోలీసులు

కడప పట్టణానికి చెందిన రామకృష్ణారెడ్డి అనేవ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కడప సమీపంలో పట్టాల మీద ఆయన మృతదేహం లభించింది జేబులో సూసైడ్ నోట్ కూడా లభించింది.  విజిలెన్స్‌ అధికారుల వేధింపులకు ఓ నూనె మిల్లు యజమాని ఆత్మహత్య చేసుకున్నానని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.  కడప పట్టణంలో రామకృష్ణారెడ్డి  చాలా కాలంగా నూనెమిల్లు నిర్వహిస్తున్నాడు. ఇటీవల నూనెను బ్లాక్ మార్కెటింగ్ చే్సతున్నారని ఆరోపిస్తూ  విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. తన వద్ద ఎలాంటి అక్రమాలు లేవని చెబుతున్నా.. నిత్యం  వేధింపులకు గురిచేస్తుండడంతో  రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. తనను విజిలెన్స్‌ అధికారులు నిత్యం వేధిస్తుండడంతోనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు మృత దేహం వద్ద లభించిన సుసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. 

బస్సులో బ్యాగుల నిండా రూ. కోట్ల నగదు - మాదే అని ఎవరు రారేంటి ।?

రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం కడప ఆస్పత్రికి తరలించారు. రామకృష్ణారెడ్డి ఆత్మహత్యకు కారకులైన విజిలెన్స్‌ అధికారులపై కేసు నమోదు చేసేంతవరకు పోస్టుమార్టం చేయవద్దని  ఆయిల్ మిల్‌ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. గత రెండు వారాలుగా కడప జిల్లా వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు విస్తృతంగా ఆయిల్ మిల్లుల్లో సోదాలు చేస్తున్నారు. పలువురిపై కేసులు నమోదు చేశారు. కొన్ని మిల్లులను సీజ్ చేశారు. ఈ క్రమంలో రామకృష్ణారెడ్డికి కూడా వేధింపులు పెరగడంతో విరక్తి పుట్టి ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

రామకృష్ణారెడ్డి ఆత్మహత్య సూసైడ్ లెట్‌పై ఇంకా పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన సూసైడ్ నోట్‌లో రాసినట్లుగా విజిలెన్స్ అధికారులపై కేసులు పెట్టే అవకాశం లేదని భావిస్తున్నారు. కానీ.. విజిలెన్స్ అధికారుల వేధింపులు నిజమేనని .. ఖచ్చితంగా కేసులు పెట్టాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. వ్యాపారులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నారని.. ఇలాంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించకూడదని వారంటున్నారు. 

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget