అన్వేషించండి

Krishna Road Accident : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లెక్సీ అడ్డురావడంతో బోల్తా పడిన ఆటో, నలుగురి మృతి

Krishna Road Accident : కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 20 మందితో పెళ్లి వేడుకకు వెళ్తోన్న ఓ వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.

Krishna Road Accident : ఆంధ్రప్రదేశ్ లో రోడ్డు రక్తమోడింది. గురువారం ఉదయం అన్నమయ్య జిల్లా(Annamaiah District)లో కారు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన మరువక ముందే కృష్ణా జిల్లాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. మోపిదేవి మండలం కాసానగరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నలుగురు(Four Died) మృతిచెందారు. ప్రమాదంలో గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చల్లపల్లి మండలం చింతలమడ గ్రామం నుంచి మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామంలో ఓ వివాహానికి(Marriage) వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన పెట్టిన ఫ్లెక్సీ(Flexi) వాహనానికి అడ్డురావడంతో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. అవనిగడ్డ డీఎస్పీ మెహబూబ్ బాషా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో గుర్రం విజయ(50), బూరేపల్లి రమణ(52), బూరేపల్లి వెంకటేశ్వరమ్మ(50), కోన వెంకటేష్(70) మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

  • ముగ్గురి పరిస్థితి విషమం 

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో 20 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో గాయపడిన మరో ఏడుగురు క్షతగాత్రులను చల్లపల్లి, మచిలీపట్నం(Machilipatnam)లోని ఆస్పత్రులకు తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృతుల బంధువులు ఫిర్యాదుతో పోలీసులు(Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహానికి వేడుకకు వెళ్తుండగా అనుకోకుండా ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నలుగురి మరణంతో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. ఎంతో ఆనందంగా పెళ్లి వేడుకకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

  • అన్నమయ్య జిల్లాలో ఘోర ప్రమాదం

అన్నమయ్య జిల్లాలో ఇవాళ (మే 26) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లె సమీపంలోని పుంగనూరు(Punganur) రోడ్డులో ఓ కారు(Car) కల్వర్టును ఢీకొట్టింది. దీంతో ఆ కారు పక్కనే ఉన్న మొరవపల్లె చెరువులో పడింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. మృతులు గంగిరెడ్డి, మధులత, కుషితా రెడ్డి, దేవాన్ష్‌ రెడ్డి అని గుర్తించారు.  మృతులు నిమ్మనపల్లె మండలం రెడ్డివారి పల్లెవాసులుగా గుర్తించారు. పలమనేరులో ఓ పెళ్లి కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా పుంగనూరు రోడ్డులోని 150వ మైలు రాయి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Nirai Mata Temple | గర్భగుడిలో దేవత ఉండదు... కానీ ఉందనుకుని పూజలు చేస్తారుSiricilla Gold Saree | Ram Navami | మొన్న అయోధ్య.. నేడు భద్రాద్రి సీతమ్మకు... సిరిసిల్ల బంగారు చీరVijayawada CP On CM Jagan Stone Attack:ప్రాథమిక సమాచారం ప్రకారం సీఎంపై దాడి వివరాలు వెల్లడించిన సీపీRCB IPL 2024: చేతిలో ఉన్న రికార్డ్ పోయే.. చెత్త రికార్డ్ వచ్చి కొత్తగా చేరే..!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News : ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి బదిలీ - ఎన్నికల విధుల నుంచి తప్పించిన ఈసీ
Cantonment Bypoll: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
కంటోన్మెంట్‌ ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ - ఏ పార్టీ నుంచి ఎవరంటే!
Akhanda 2: ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
ఎన్నికల తర్వాతే 'అఖండ 2' ఉంటుంది - ఈసారి అలాంటి కాన్సెప్ట్‌తో వస్తున్నాం: బోయపాటి శ్రీను
Thota Trimurtulu Case :  అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
అసలు శిరోముండనం కేసు ఏంటి ? తోట త్రిమూర్తులు ఏం చేశారు ?
IPL 2024: ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
ఇక నా వల్ల కాదు గుడ్‌ బై! మ్యాక్స్‌వెల్‌ సంచలన ప్రకటన
CM Jagan: సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
సీఎంపై రాయి దాడి ఘటనలో ఊహించని ట్విస్ట్ - సంచలనం రేపుతోన్న లోకేష్ ట్వీట్
Drugs And Drive Test: ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
ఇకపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ పరీక్షలు - గంజాయి తాగే వారిని ఈజీగా గుర్తించేలా!
Kavali Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం - ఐదుగురు స్పాట్ డెడ్
Embed widget