అన్వేషించండి

Guntur Girl Murder: ఆరు నెలల పరిచయం, బీటెక్ విద్యార్థిని ఆయువు తీసింది... రమ్య హత్య కేసులో షాకింగ్ నిజాలు

ఆరు నెలల ఇన్‌స్టాగ్రామ్ పరిచయం నిండు ప్రాణాన్ని తీసింది. ప్రేమించకపోతే చంపేస్తానన్న వేధింపులే నిజమయ్యాయి. రమ్య హత్య కేసుపై ఇంఛార్జ్‌ డీఐజీ రాజశేఖర్‌బాబు వివరాలు వెల్లడించారు.

గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య అత్యంత దురదృష్టకరమని గుంటూరు ఇంఛార్జ్‌ డీఐజీ రాజశేఖర్‌బాబు ఆయన పేర్కొన్నారు. రమ్య హత్య కేసు వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో ఏర్పడే పరిచయాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సంఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడు శశికృష్ణ పట్టుకున్నామని ఇంఛార్జ్‌ డీఐజీ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో నిందితుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆయన తెలిపారు. 

Also Read: Ramya Murder: రమ్య మృతదేహం తరలింపు అడ్డగింత.. ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు, ఫ్యామిలీకి నగదు చెక్కు అందించిన హోంమంత్రి

సోషల్ మీడియా ఉచ్చులో పడకండి

శశికృష్ణ ఇన్‌స్టాగ్రాం ద్వారా రమ్యకు పరిచయం అయ్యాడని ఇంఛార్జ్‌ డీఐజీ రాజశేఖర్ బాబు అన్నారు. శశికృష్ణ వేధించడంతోనే రమ్య దూరం పెట్టిందన్నారు. ప్రేమించకపోతే చంపేస్తానని నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడని ఇంఛార్జ్‌ డీఐజీ పేర్కొన్నారు. ప్రేమించలేదన్న కోపంతోనే రమ్యను శశికృష్ణ దారుణంగా హత్య చేశాడని తెలిపారు. నిందితుడ్ని ఇవాళ రిమాండ్‌కు తరలించనున్నట్లు పేర్కొన్నారు. సోషల్‌ మీడియా పరిచయాలపై అప్రమత్తంగా ఉండాలని కోరారు. డీజీపీ ఆదేశాల మేరకు యువతులు, మహిళలు సోషల్ మీడియా ఉచ్చులో పడకుండా అవగాహన కల్పిస్తున్నామన్నారు. మహిళలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. కొన్ని నేరాలను పోలీసు శాఖ మాత్రమే నివారించలేదన్నారు. సమాజమే స్పందించి అడ్డుకోవాలన్నారు.  నిందితులను గంటల వ్యవధిలో పట్టుకున్న గుంటూరు అర్బన్ పోలీసులను ఆయన అభినందించారు.

Also Read: Nara Lokesh Arrested: గుంటూరులో ఉద్రిక్తత... నారా లోకేశ్ అరెస్టు... టీడీపీ-వైసీపీ కార్యకర్తల తోపులాట

ఏం జరిగిదంటే...

గుంటూరు కాకాణి రోడ్డులో బీటెక్ విద్యార్థిని విద్యార్థిని రమ్యను (20) శశికృష్ణ (24) అనే యువకుడు కత్తితో పొడిచి అత్యంత దారుణంగా హత్య చేశాడు. గుంటూరు పరమయ్యగుంట సెంటర్ వద్ద ఆదివారం ఉదయం ఈ దారుణం జరిగింది. నిందితుడు శశికృష్ణను ఆదివారం రాత్రి అతని స్వగ్రామం వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి ఏపీ సీఎం జగన్ రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. నిందితుడికి కఠినంగా శిక్షలు పడేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Also Read: Guntur Crime: గుంటూరు బీటెక్ విద్యార్థిని హత్య సీసీ కెమెరా దృశ్యాలు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bandi Bhagirath POCSO Case: బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం.. తప్పు చేస్తే సహించేది లేదన్న బండి సంజయ్
బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం.. తప్పు చేస్తే సహించేది లేదన్న బండి సంజయ్
Aadhaar Forgery: ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
Extramarital Affair: పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !
పదో తరగతి ప్రేమ - పెళ్లయ్యాక వివాహేతర బంధం - క్లైమాక్స్ చాలా వయోలెంట్ !

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget