అన్వేషించండి

Union Budget 2022 Update: భారత్ బడ్జెట్ 2022-23... వీటి ధరలు తగ్గాయ్ వాటి ధరలు పెరిగాయ్...

కేంద్ర బడ్జెట్ 2022-23 ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. కస్టమ్స్ ట్యూటీ, దిగుమతి సుంకం, ఇతర ఛార్జీల్లో మార్పుతో వస్తువుల ధరలపై ప్రభావం చూపనుంది. ఏయో వస్తువుల ధరలు పెరిగాయో, తగ్గాయో చూద్దాం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో 2022-23 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ గంపెడు ఆశలు పెట్టుకున్న వేతల జీవులకు కేంద్రం ఊరట ఇవ్వలేదు. టాక్స్ స్లాబ్ లను యథావిధిగా కొనసాగించింది. అయితే ఈసారి బడ్జెట్ లో కస్టమ్ డ్యూటీ, దిగుమతి సుంకం సహా ఏయే ఇతర చార్జీలు పెంచారో, ఏయే వస్తువులపై తగ్గించారో ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. వీటి ఆధారంగా ఇప్పుడు ఏ వస్తువుల ధరలు తగ్గుతాయో, ఏవి పెరుగుతాయో ఒకసారి దృష్టిసారిద్దాం. 

ధరలు తగ్గేవి 
వజ్రాలు,రత్నాలు, ఆభరణాలపై కేంద్రం కస్టమ్ డ్యూటీ 5 శాతానికి తగ్గించింది. కట్, పాలిష్ చేసిన వజ్రాలపై కస్టమ్ డ్యూటీని కూడా 5 శాతం తగ్గించింది. దీంతో రత్నాలు, ఆభరణాలు తక్కువ ధరలు తగ్గుతాయి. పుదీనా నూనెపై కస్టమ్ డ్యూటీని తగ్గించింది. కాబట్టి పుదీనా నూనె చౌకగా లభించనుంది. అదే సమయంలో మొబైల్ ఫోన్ ఛార్జర్లు , ట్రాన్స్ ఫార్మర్లపై కస్టమ్ డ్యూటీ తగ్గించింది. దీంతో ఈ వస్తువుల ధరలు తగ్గుతాయి. వీటితో పాటు ధరలు తగ్గే ఇతర వస్తువులు...

  • మొబైల్ ఫోన్ ఛార్జర్లు 
  • రత్నాలు, ఆభరణాలు 
  • వ్యవసాయ వస్తువులు 
  • చెప్పులు
  • తోలు వస్తువులు
  • ప్యాకేజింగ్ పెట్టెలు 
  • పాదరక్షలు   
  • ఎలక్ట్రానిక్ వస్తువులు 
  • విదేశీ యంత్రాలు 
  • ఘనీభవించిన మాంసాహారపదార్థాలు 
  • ఇంగువ
  • కోకో బీన్స్
  • మిథైల్ ఆల్కహాల్ (ఎసిటిక్ యాసిడ్)
  • సెల్యులార్ మొబైల్ ఫోన్ కోసం కెమెరా లెన్స్
  • జెమ్ స్టోన్స్
  • మొబైల్ ఫోన్స్
  • దుస్తులు

ధరలు పెరిగే వస్తువులు

ఇమిటేషన్ ఆభరణాలపై కస్టమ్ డ్యూటీని కేంద్రం పెంచింది. దీంతో ఈ ఆభరణాల ధరలు పెరిగే అవకాశం ఉంది. దిగుమతులను తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం చర్య తీసుకుంది. అక్టోబరు 2022 నుంచి నాన్-బ్లెండింగ్ ఇంధనంపై లీటరుకు రూ. 2 ఎక్సైజ్ సుంకం పెంచనుంది. 

  • గొడుగులు
  • ఇమిటేషన్ ఆభరణాలు 
  • లౌడ్ స్పీకర్లు
  • హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌ఫోన్‌లు
  • స్మార్ట్ మీటర్లు
  • సౌర బ్యాటరీలు
  • సోలార్ మాడ్యూల్స్
  • ఎక్స్‌రే యంత్రాలు
  • ఎలక్ట్రానిక్ బొమ్మల భాగాలు
  • ఎరువులు
  • ఐరన్, స్టీల్
  • ప్రిడ్జ్ లు , ఏసీలు 

Also Read: 'అమృత కాలం'కు 'పీఎం గతి శక్తి'తో బాటలు..! రాబోయే 25 ఏళ్లకు నిర్మలమ్మ మాస్టర్‌ ప్లాన్‌!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

LPG Crisis: రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
రాష్ట్రాలకు ఎల్పీజీ సరఫరా 20 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం
EPFO ​​3.0: పీఎఫ్ విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
PF విత్‌డ్రాలపై కేంద్రం అప్డేట్.. 5 లక్షల వరకు క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా పూర్తి
New ATM Rules From April 1:ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
ఏప్రిల్ 1 నుండి కొత్త ఏటీఎం నిబంధనలు - ఈ విషయాలు తెలియకపోతే చాలా నష్టపోతారు!
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!

వీడియోలు

Madhu Park Ridge Issue Updates | బండ్లగూడ కూల్చివేతలు గాంధీ సరోవర్ కోసం కాదు.!
Ashwin Predicts RCB to Win IPL 2026 | ఆర్‌సీబీపై అశ్విన్ ఆసక్తికర విశ్లేషణ
Tilak Varma about Mega Family | మెగాస్టార్ పై తిలక్ వర్మ ఎమోషనల్ కామెంట్స్
Mohammad Kaif Warns Gujarat Titans | గుజరాత్ టైటాన్స్‌కు మహమ్మద్ కైఫ్ వార్నింగ్
Ishan Kishan SRH Practice Match | ఇషాన్ కిషన్‌పై యువ బౌలర్ ఫైర్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ArcelorMittal Nippon Steel Plant: రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
రేపే అనకాపల్లి స్టీల్ ప్లాంట్‌కి శంకుస్థాపన.. 1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్
Moinabad Farmhouse Case: మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
మొయినాబాద్ ఫాంహౌస్ కేసులో కీలక పరిణామం.. వీకెండ్ పార్టీలకు 20 సార్లు డ్రగ్స్ సరఫరా!
Simhadri Express Train: సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
సింహాద్రి ఎక్స్ ప్రెస్ ప్రయాణికులకు ఊరట.. ట్రైన్ లో మార్పులు చేసిన రైల్వే
World Happiness Report : ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
ఇండియాలో జనాలు సంతోషంగా లేరట.. తాజా రిపోర్ట్​లో ఇంట్రెస్టింగ్ విషయాలు, టాప్​లో ఉన్న దేశమిదే
CM Revanth Reddy: సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పాం ఫ్యాక్టరీ ప్రారంభం సహా 775 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు
Dhurandhar 2 : ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
ఆరేళ్ల పిల్లాడు RGV శివ చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు - కట్ చేస్తే నేషనల్ అవార్డ్ డైరెక్టర్
AP Nandi Awards: నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
నంది అవార్డులపై చిరు ఆవేదన.. సినీ రంగానికి గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి కందుల దుర్గేష్
Embed widget