అన్వేషించండి

PM Narendra Modi: పెరిగిన పెట్రోల్‌, ఆహారం ధరలు - ప్రధాని మోదీ ఆందోళన!

PM Narendra Modi: ఆహారం, ఇంధనం, ఎరువుల ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌-19, సహజ విపత్తులు మనపై ఆర్థిక ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు.

PM Narendra Modi:

ఆహారం, ఇంధనం, ఎరువుల ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌-19, వాతావరణ మార్పులతో వస్తున్న సహజ విపత్తులు మనపై ఆర్థిక ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. 'వాయిస్‌ ఆఫ్ గ్లోబల్‌ సౌత్‌' వర్చువల్‌ సదస్సులో ఆయన మాట్లాడారు. రెండు రోజుల ఈ సదస్సుకు భారతే ఆతిథ్యమిస్తోంది. ఉక్రెయిన్‌ యుద్ధంతో మొదలైన అంతర్జాతీయ సమస్యలు, ఆహారం, ఇంధన ఉమ్మడి సమస్యలపై ఇందులో విస్తృతంగా చర్చించనున్నారు.

ప్రపంచం ఇప్పుడు సంక్షోభ పరిస్థితుల్లో ఉందని మోదీ అన్నారు. ఈ అస్థిరత ఎన్నాళ్లు కొనసాగుతుందో అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రాంతీయ విభేదాలు, యుద్ధాలు, తీవ్రవాదం వంటి సమస్యలే ఇందుకు కారణమని వెల్లడించారు. 

'ప్రపంచం సంక్షోభంలో ఉందన్నది స్పష్టం. ఇదెంత కాలం కొనసాగుతుందో తెలియదు. మన దక్షిణాది దేశాలకే భవిష్యత్తులో ఎక్కువ వాటా ఉంటుంది. మనం ఎలాంటి అంతర్జాతీయ సమస్యలను సృష్టించలేదు. కానీ అవి మనపై ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి' అని ఆయన వెల్లడించారు.

ఈ సదస్సులో ఆసియా, ఆఫ్‌రికా, దక్షిణ అమెరికా దేశాలు పాల్గొన్నాయి. మానవుల కేంద్రంగా అభివృద్ధి కోసం గ్లోబల్‌ సౌత్‌ గొంతుక థీమ్‌తో మొదట చర్చించనున్నారు. సమష్టి లక్ష్యం కోసం సమష్టి గొంతుక థీమ్‌పై ఆఖర్లో ప్రపంచ దేశాధినేతలు మాట్లాడతారు. మొత్తం పది సెషన్లు ఉంటాయి. గురువారం నాలుగు, శుక్రవారం ఆరు జరుగుతాయి. ప్రతి సెషన్లో 10-20 దేశాల నేతలు, మంత్రులు పాల్గొంటారని అంచనా.

Also Read: 5Paisa Capital Q3 Results: కంపెనీ కొంచం - లాభం ఘనం, ఉరుకులు పెట్టిన షేర్‌ ధర

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Narendra Modi (@narendramodi)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Ayyappa Deeksha Rules: అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?

వీడియోలు

Pasarlapudi Blowout 30 Years | ఇరుసుమండ బ్లోఅవుట్ కు తాతలాంటి పాశర్లపూడి బ్లో అవుట్ ఘటన | ABP Desam
WPL 2026 Mumbai Indians | ముంబై ఇండియన్స్ లో కీలక మార్పులు | ABP Desam
India vs South Africa Vaibhav Suryavanshi | మూడో వన్డేలో 233 పరుగుల తేడాతో విజయం
Shreyas Iyer Fitness Update Ind vs NZ | టీమ్ ఇండియాకు గుడ్‌న్యూస్!
Robin Uthappa about Team India | ఉత‌ప్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Latest News: తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు గుడ్ న్యూస్- డీలర్ల వద్దే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్!
KCR : మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
మంచిగా చదువుకోండి బిడ్డా..! దాతృత్వాన్ని చాటుకున్న మాజీ సీఎం కేసీఆర్, బీటెక్ విద్యార్దులకు ఆర్థిక సాయం
CM Chandra Babu :టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసహనం- పని తీరు మార్చుకోవాలని అక్షింతలు
Ayyappa Deeksha Rules: అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
అయ్యప్పమాల  ఎక్కడ  వేయించుకున్నారో అక్కడే తీయాలా? శబరిమలలో దీక్షా విరమణ చేయకూడదా?
Pantangi Toll Plaza: హైదరాబాద్‌- విజయవాడ హైవేపై సరికొత్త విప్లవం- సంక్రాంతి రద్దీ క్లియర్ చేయడానికి శాటిలైట్ సాయం 
హైదరాబాద్‌- విజయవాడ హైవేపై సరికొత్త విప్లవం- సంక్రాంతి రద్దీ క్లియర్ చేయడానికి శాటిలైట్ సాయం 
The Raja Saab Movie Review - 'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
'ది రాజా సాబ్' రివ్యూ: నటనలో ప్రభాస్ హుషారు, ఆ లుక్కు సూపరు... మరి ఫాంటసీ హారర్ కామెడీ హిట్టేనా?
WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం, ఏ జట్టు అత్యుత్తమమో చెప్పిన అంజుమ్ చోప్రా
మహిళల ప్రీమియర్ లీగ్ నేటి నుంచి ప్రారంభం, ఏ జట్టు అత్యుత్తమమో చెప్పిన అంజుమ్ చోప్రా
WPL 2026 Live Stream: డబ్ల్యూపీఎల్ 2026 మ్యాచ్‌లు ఎప్పుడు? ఎక్కడ జరుగుతాయి? లైవ్ ఎక్కడ చూడొచ్చు? కేవలం ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు!
డబ్ల్యూపీఎల్ 2026 మ్యాచ్‌లు ఎప్పుడు? ఎక్కడ జరుగుతాయి? లైవ్ ఎక్కడ చూడొచ్చు? కేవలం ఒక్క క్లిక్‌తో పూర్తి వివరాలు!
Embed widget