అన్వేషించండి

PM Modi: దసరా రోజున ఏడు రక్షణ రంగ సంస్థలు జాతికి అంకితం.. సరికొత్త భవిష్యత్తు నిర్మించకుందామన్న మోదీ

విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఏడు రక్షణ సంస్థలను జాతికి అంకితం ఇచ్చారు. 'సరికొత్త భవిష్యత్తును నిర్మించుకొనేందుకు దేశం కంకణం కట్టుకుంది' అని ఆయన అన్నారు.

విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధాని నరేంద్రమోదీ ఏడు రక్షణ రంగ సంస్థలను ప్రారంభించారు. శుక్రవారం ఆ కంపెనీలను జాతికి అంకితమిచ్చారు. 'సరికొత్త భవిష్యత్తును నిర్మించుకొనేందుకు భారత్‌ కంకణం కట్టుకుంది' అని మోదీ ఉద్ఘాటించారు. డీఆర్‌డీవో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పాల్గొన్నారు. ఆయుధ పూజ సైతం నిర్వహించారు.

Also Read: అద్భుతమైన సౌండ్‌బార్‌ కావాలా? బ్రాండెడ్‌ సౌండ్‌బార్లపై ఇప్పుడు 60 శాతం డిస్కౌంట్‌

ఇప్పటికే ఉన్న ఆర్డనన్స్‌ ఫ్యాక్టరీని కేంద్రం ఏడు ప్రత్యేక కంపెనీలుగా విభజించింది.  మ్యునిషన్స్‌ ఇండియా లిమిటెడ్‌, ఆర్మర్డ్‌ వెహికిల్స్‌ నిగమ్‌ లిమిటెడ్, అడ్వాన్స్‌డ్‌ వెపన్స్‌ అండ్‌ ఎక్విప్‌మెంట్‌ ఇండియా లిమిటెడ్‌, ట్రూప్‌ కంఫర్ట్స్‌ లిమిటెడ్, యంత్ర ఇండియా లిమిటెడ్‌, ఇండియా ఆప్టెల్‌ లిమిటెడ్‌, గ్లైడర్స్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీలను ఆరంభించింది. పరిశోధన, అభివృద్ధి, స్వయం సమృద్ధి సాధన కోసమే ఇలా చేశామని వెల్లడించింది.

Also Read: ఉద్యోగం వద్దు బాబోయ్‌! లక్షల్లో రాజీనామాలు.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న కంపెనీలు!

'సరికొత్త భవిష్యత్తును నిర్మించుకొనేందుకు భారత్‌ కొత్తగా తీర్మానించుకుంది' అని మోదీ అన్నారు. 'ఈ ఏడు కొత్త కంపెనీలు రక్షణ రంగంలోకి నేడే ప్రవేశిస్తున్నాయి. మనం ప్రతిదీ సాధించగలమన్న నమ్మకాన్ని ఇవి నిలబెడతాయి. ఈ కంపెనీలన్నీ దేశానికి బలంగా మారతాయని నాకు నమ్మకముంది' అని ప్రధాని మోదీ అన్నారు.

Also Read: బ్యాంకు ఛార్జీలతో విసిగిపోయారా! ఇలా చేస్తే తక్కువ రుసుములే పడతాయి

'తమ పని సంస్కృతిలో ఈ ఏడు కంపెనీలు పరిశోధన, వినూత్నకు పెద్దపీట వేయాలని కోరుతున్నా. భవిష్యత్తు టెక్నాలజీలో భారత్‌ను ముందుండి నడిపించాలి. పరిశోధకులకు అవకాశాలు ఇవ్వాలి. ఈ ఏడు కంపెనీలతో స్టార్టప్‌లు సమన్వయం చేసుకోవాలని సూచిస్తున్నాను' అని మోదీ అన్నారు.

Also Read: మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెడుతున్నారా? ఈ 5 అంశాలు తెలుసుకోండి

స్వయం సమృద్ధ భారత్‌ నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల్లో భాగంగా కొత్త రక్షణ రంగ సంస్థలను కేంద్రం సృష్టించింది. ఈ వికేంద్రీకరణ, విభజనతో స్వయం ప్రతిపత్తి, సామర్థ్యం, నూతన ఆవిష్కరణలు సాధ్యమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఈ ఏడు కంపెనీల వద్ద రూ.65000 కోట్ల విలువైన 66 ఒప్పందాలు ఉన్నాయి.

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Advertisement

వీడియోలు

Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Bruce Lee:  ఒక్క అంగుళంతో ప్రపంచాన్ని గెలిచిన యోధుడు!  బ్రూస్‌ లీ వన్-ఇంచ్ పంచ్ వెనుక రహస్యం ఏంటి..?
ది వన్-ఇంచ్ పంచ్: బ్రూస్‌లీని లెజెండ్‌గా మార్చిన ఒకే ఒక్క కిక్..! 
Fact Check: టాటా కంపెనీ కేవలం రూ.18 వేలకే హైబ్రిడ్ బైక్‌ తెచ్చిందా?, వైరల్ వార్తల వెనుకున్న నిజాలు బయటకు
టాటా హైబ్రిడ్ బైక్ ధర కేవలం రూ.18 వేలే! సోషల్ మీడియాలో ఈ ట్రెండింగ్‌ న్యూస్‌ నిజమేనా?
Embed widget