అన్వేషించండి

Stock Market: ఇండియానే తురుంఖాన్‌ - అమెరికా, చైనా బలాదూర్‌

గత 123 ఏళ్లలో, భారత స్టాక్ మార్కెట్ మొత్తం 6.6 శాతం రాబడిని ఇచ్చింది.

Indian Stock Market: అమెరికా, చైనా అభివృద్ధి చెందిన దేశాలు, ప్రపంచంలోనే పెద్ద ఈక్విటీ మార్కెట్లు. ఈ దేశాల్లోని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, వాతావరణ మార్పులు, స్టాక్‌ మార్కెట్లలో వచ్చే ఒడిదొడుకులు మిగిలిన ప్రపంచ దేశాల మార్కెట్ల మీద ప్రభావం చూపిస్తాయి. అయితే, రిటర్న్స్‌ విషయానికి వచ్చేసరికి ఈ రెండు బిగ్‌ కంట్రీస్‌, అభివృద్ధి చెందుతున్న ఇండియన్‌ మార్కెట్‌ కంటే వెనుకబడ్డాయి. 

గత 123 ఏళ్లలో, భారత స్టాక్ మార్కెట్ మొత్తం 6.6 శాతం రాబడిని ఇచ్చింది. ఇది అమెరికా, చైనా మార్కెట్ల రాబడుల కంటే ఎక్కువ. కేవలం ఇవి రెండే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల స్టాక్ మార్కెట్లు ఇచ్చిన లాభాల ఇండియన్‌ మార్కెటే ముందుంది. 'ఎర్లీ సిగ్నల్స్ త్రూ చార్ట్స్‌' (Early Signals Through Charts) పేరిట DSP అసెట్ మేనేజర్స్‌ కంపెనీ రిలీజ్‌ చేసిన 'నేత్ర జూన్ 2023' (Netra June 2023) రిపోర్ట్‌లో ఈ విషయాన్ని పేర్కొంది. 

ఎక్కువ సంపాదించిన భారతీయ పెట్టుబడిదార్లు
ఈ 123 ఏళ్లలో, భారతదేశంలోని మొత్తం స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడిదార్ల సంపద 6.6 శాతం చక్రవడ్డీ రేటుతో (CAGR) పెరిగినట్లు తన నివేదికలో DSP అసెట్ మేనేజర్స్‌ వెల్లడించింది. దీంతో పోల్చి చూస్తే, US పెట్టుబడిదార్ల సంపద 6.4 శాతం CAGR వద్ద పెరిగింది. డ్రాగన్‌ కంట్రీ ఇన్వెస్టర్లు 3.3 శాతం CAGR వద్ద రాబడి పొందారు. 1900 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు, అంటే ఈ 123 సంవత్సరాలకు సంబంధించిన గణాంకాలు ఇవి.

DSP అసెట్ మేనేజర్స్‌ రిపోర్ట్‌ ప్రకారం, CAGRను ద్రవ్యోల్బణం, రూపాయి క్షీణతకు సర్దుబాటు చేసిన తర్వాత కూడా మన దేశంలోని పెట్టుబడిదార్లు మంచి ఆదాయం సంపాదించగలిగారు.

అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో భారత్‌ భేష్‌
ప్రపంచ మార్కెట్లు ఇచ్చిన ప్రి-కాస్ట్ & ప్రి-టాక్స్ రియల్ రిటర్న్స్, CAGR ప్రాతిపదికన, 5 శాతంగా ఉన్నాయని నివేదికలోని డేటా సూచిస్తోంది. ఇండియన్‌ మార్కెట్ ఇచ్చిన రాబడి దీని కంటే చాలా ముందుంది. ఇది శతాబ్దపు అత్యుత్తమ రాబడి. 1900 నుంచి, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు (emerging markets) మొత్తం 3.8 శాతం CAGR రాబడిని ఇచ్చాయని కూడా DSP నివేదిక పేర్కొంది.

వెంటబడుతున్న విదేశీ పెట్టుబడిదార్లు
భారతీయ స్టాక్‌ మార్కెట్‌పై విదేశీ పెట్టుబడిదార్ల విశ్వాసం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దేశంలోకి FPIలు తీసుకొస్తున్న డాలర్‌ లెక్కలే దీనికి రుజువు. 2023 జూన్‌ 1-9 తేదీల్లో ఇప్పటి వరకు, 9800 కోట్ల రూపాయలను ఎఫ్‌పీఐలు ఇండియన్‌ స్టాక్ మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. గత కొన్ని నెలలుగా వాళ్లు నెట్‌ బయ్యర్స్‌గా కంటిన్యూ అవుతున్నారు.

మరో ఆసక్తికర కథనం: పసిడి ధర ₹2,500 పతనం, గోల్డ్‌ కొనే టైమ్‌ వచ్చిందా?  

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget