Continues below advertisement
Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

ఈ రచయిత టాప్ స్టోరీలు

అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఓపెనర్లే ఊదేశారు, జింబాబ్వేపై నాలుగో టీ20లో భారత్ 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ
పెన్షన్ సొమ్ము వెనక్కి ఇవ్వాలని వృద్ధురాలికి ప్రభుత్వం నోటీసులపై కేటీఆర్ మండిపాటు
సైనా నెహ్వాల్‌తో ఛాంపియన్‌లా బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
హిమాన్షు మేజర్ కాగానే 36 ఎకరాలు రిజిస్ట్రేషన్, కేటీఆర్ అక్రమాస్తులకు అవే సాక్ష్యాలు: కేకే మహేందర్ రెడ్డి
ధర్మారెడ్డి, విజయ్ కుమార్ లపై విజిలెన్స్ విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
స్వర్ణ విజేత తేజావత్ సుకన్య భాయికి ఘనస్వాగతం, ప్రభుత్వం సాయం చేయాలని రిక్వెస్ట్
తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ, అధికారుల కొత్త పోస్టులు ఇవీ
తెలంగాణలో గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేశారా? కొత్త తేదీలపై టీజీపీఎస్సీ క్లారిటీ
బిల్డింగ్ పైనుంచి దూకిన మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థి, విద్యుత్ తీగలు తగలడంతో తీవ్రగాయాలు
చంద్రబాబు ఆహ్వానం నిజమే, మురళీమోహన్ మళ్లీ పాలిటిక్స్‌లోకి వస్తారా?
ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్ సంచలన నిర్ణయం, వీఆర్ఎస్‌కు ఏపీ ప్రభుత్వం ఆమోదం
ఉపాధి హామీ కూలీ నుంచి రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ ఛైర్మన్‌గా ఎదిగిన ఆదివాసీ బిడ్డ
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్, ఇక గౌతీ మార్క్ చూపిస్తాడా!
రాజకీయ జోక్యం పెరిగితే కుల సంఘాలు చీలిపోతాయి - కేంద్ర మంత్రి బండి సంజయ్
ఆర్ఆర్ఆర్‌కు స‌హ‌క‌రించాలి, మ‌న్నెగూడ ర‌హ‌దారి పనులు వెంటనే చేపట్టాలి: NHAI అధికారులతో రేవంత్ రెడ్డి
మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఉద్యోగం, ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయం
టూరిజం హబ్‌గా కొండపల్లి, హస్తకళాకారులకు పూర్వవైభవం తీసుకొస్తాం: ఏపీ మంత్రి సవిత
ఏపీ ప్రజలకు శుభవార్త- రైతుబజార్లలో తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయం: నాదెండ్ల మనోహర్
జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రదాడి, నలుగురు జవాన్లు మృతి
20 ఏళ్లలో రూ.20కోట్లు ఖర్చు, ఎన్నికల్లో ఓటమితో ప్రశాంతంగా ఉంది: జగ్గారెడ్డి సంచలనం
పూరీ జగన్నాథుని రథయాత్రలో అపశ్రుతి, భక్తుడి మృతితో విషాదం, ఆస్పత్రిలో వందలాది భక్తులు
మరోసారి పెద్ద మనసు చాటుకున్న మాజీ సీఎం వైఎస్‌ జగన్, ఓ ప్రాణం నిలిచింది!
ఉత్తరాఖండ్‌లో భూకంపం, భయాందోళనతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు
Sponsored Links by Taboola