Continues below advertisement
Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Continues below advertisement

ఈ రచయిత టాప్ స్టోరీలు

ఆసియా కప్‌లో అమ్మాయిలు రికార్డ్ స్కోర్, యూఏఈపై టీమిండియా ఘన విజయం
ఎత్తిపోతల పథకాల్లో కరెంటు లేకుండా నీటి సరఫరా సాధ్యమా? ఉత్తమ్‌కు హరీష్ రావు సూటి ప్రశ్న
ఢిల్లీకి చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి, సాయంత్రం మల్లికార్జున ఖర్గేతో భేటీ!
ఏపీలో భారీగా IASల బదిలీ, ఏకంగా 62 మందికి పోస్టింగ్- కృష్ణతేజకు ఏ పోస్ట్ ఇచ్చారంటే!
మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొని మహిళ మృతి, పరారీలో డ్రైవర్
ఏపీలో ఆదివారం ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, IMD అలర్ట్
డ్యూటీ ముగిశాక బయలుదేరుతుంటే గన్ మిస్ ఫైర్, సీఐఎస్‌ఎఫ్‌ జవాను మృతి
తెలంగాణలో పాఠశాలల టైమింగ్స్ మార్పు, విద్యాశాఖ ఉత్తర్వులు జారీ
నకిలీ డిజిల్ తయారీ గ్యాంగ్ అరెస్ట్- 12వేల లీటర్ల రెండు డీజిల్ లారీలు, కంపెనీ సీజ్
BRS ఎమ్మెల్యేల్ని భయపెట్టి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నారు: గవర్నర్ రాధాకృష్ణన్‌కు కేటీఆర్ ఫిర్యాదు
దుండిగల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు బీటెక్ విద్యార్థులు మృతి
మైక్రోసాఫ్ట్ విండోస్ ఎఫెక్ట్, 300కు పైగా విమాన సర్వీసులు రద్దు చేసిన ఇండిగో
భారీ వర్షాలతో ఆ జిల్లాలో స్కూళ్లకు 2 రోజులు సెలవులు, వరదలపై ప్రభుత్వం అప్రమత్తం
చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి, ఢిల్లీ వేదికగా పోరాటం - వైఎస్ జగన్
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు: సజ్జనార్
గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి విమాన సర్వీసులు ఆలస్యం, టికెట్ కౌంటర్ క్లోజ్ చేసిన అధికారులు
బీసీ జనగణన తర్వాతే తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు - మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
భక్తులకు అలర్ట్ - ఇంకా శ్రీశైలం పాత మెట్ల మార్గంలో చిరుతపులి సంచారం
వర్షాలతో ఏపీ ప్రభుత్వం అలర్ట్- ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశాలు
వినుకొండలో వ్యక్తి దారుణ హత్య, అందరూ చూస్తుండగానే కత్తితో నరికిన ప్రత్యర్థి
డైలాగ్ వార్ - డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
ఛత్తీస్‌గఢ్, గడ్చిరోలి సరిహద్దులో భారీ ఎన్‌కౌంటర్‌, కాల్పుల్లో 12 మంది మావోయిస్టుల హతం
తిరుమల లడ్డూ తయారీపై ఆ వార్తలు నమ్మొద్దు: భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
Continues below advertisement
Sponsored Links by Taboola