అన్వేషించండి

ZPTC MPTC Election Counting: ముగిసిన కౌంటింగ్.. వైసీపీ విజయ దుందుభి.. జిల్లాల వారీగా ఇలా..

తెలుగు దేశం పార్టీకి కంచు కోటలుగా ఉన్న ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్ సీపీ జెండానే ఎగిరింది. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండడంతో తన అభ్యర్థులను పోటీలో నిలపలేదు.

ఆంధ్రప్రదేశ్ జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో వైఎస్ఆర్ సీపీ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని జిల్లాల్లోనూ దాదాపు అన్ని స్థానాలను వైఎస్ఆర్‌ సీపీనే కైవసం చేసుకుంది. తెలుగు దేశం పార్టీకి కంచు కోటలుగా ఉన్న కుప్పం, నిమ్మకూరు సహా అన్ని ప్రాంతాల్లోనూ వైఎస్ఆర్ సీపీ జెండానే ఎగిరింది. ఈ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండడంతో తన అభ్యర్థులను పోటీలో నిలపలేదు. కానీ కొన్ని స్థానిక నేతల అండతో టీడీపీ అభ్యర్థులు పోటీలో నిలిచారు. జడ్పీటీసీ ఫలితాల్లో వైసీపీ ఏకపక్షంగా నిలిచింది.

మొత్తం 6,985 ఎంపీటీసీ, 441 జడ్పీటీసీ స్థానాలకు కౌంటింగ్ ముగిసింది. కానీ, ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఎన్నికల కౌంటింగ్‌కు అర్ధరాత్రి పట్టొచ్చని పంచాయతీ రాజ్ కమిషనర్‌ తెలిపారు. కాగా మొత్తం 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,371 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వివిధ కారణాల రీత్యా ఎన్నికల ప్రక్రియ 375 స్థానాల్లో నిలిచిపోయింది. పోటీ చేసిన వారిలో 81 మంది అభ్యర్థులు కరోనా సహా ఇతర కారణాలతో మరణించారు. మిగిలిన 7,220 ఎంపీటీసీ స్థానాలకుగాను 18,782 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఏప్రిల్‌ 8న ఈ స్థానాలకు పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా హైకోర్టు తీర్పుతో కొవిడ్‌ జాగ్రత్తలతో 13 జిల్లాల్లో 209 కేంద్రాల్లో ఓట్లను లెక్కించారు.


శ్రీకాకుళం: జడ్పీటీసీ-38, ఎంపీటీసీ-667
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-37, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-562, టీడీపీ-76, బీజేపీ-2, ఇతరులు-10

విజయనగరం: జడ్పీటీసీ-34, ఎంపీటీసీ-549
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-34, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-445, టీడీపీ-85, బీజేపీ-2, ఇతరులు-10

విశాఖపట్నం:  జడ్పీటీసీ-39, ఎంపీటీసీ-651
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-35, టీడీపీ-1, ఇతరులు-1
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-452, టీడీపీ-114, బీజేపీ-5, ఇతరులు-32

తూర్పు గోదావరి: జడ్పీటీసీ-61, ఎంపీటీసీ-1086
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-48, టీడీపీ-1, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-644, టీడీపీ-46, బీజేపీ-30, ఇతరులు-8

పశ్చిమ గోదావరి: జడ్పీటీసీ-48, ఎంపీటీసీ-863
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-30, టీడీపీ-0, ఇతరులు-2
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-582, టీడీపీ-69, బీజేపీ-3, ఇతరులు-50

కృష్ణా: జడ్పీటీసీ-46, ఎంపీటీసీ-723
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-41, టీడీపీ-2, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-630, టీడీపీ-64, బీజేపీ-11, ఇతరులు-6

గుంటూరు: జడ్పీటీసీ-54, ఎంపీటీసీ-805
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-53, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-704, టీడీపీ-62, బీజేపీ-0, ఇతరులు-23

ప్రకాశం: జడ్పీటీసీ-55, ఎంపీటీసీ-742
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-55, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-649, టీడీపీ-62, బీజేపీ-3, ఇతరులు-13

కర్నూలు: జడ్పీటీసీ-53, ఎంపీటీసీ-796
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-52, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-672, టీడీపీ-99, బీజేపీ-5, ఇతరులు-14

కడప: జడ్పీటీసీ-50, ఎంపీటీసీ-858
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-49, టీడీపీ-1, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-520, టీడీపీ-16, బీజేపీ-8, ఇతరులు-5

నెల్లూరు: జడ్పీటీసీ-46, ఎంపీటీసీ-554
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-46, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-494, టీడీపీ-33, బీజేపీ-2, ఇతరులు-18

చిత్తూరు: జడ్పీటీసీ-65, ఎంపీటీసీ-841
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-63, టీడీపీ-0, ఇతరులు-0
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-817, టీడీపీ-37, బీజేపీ-0, ఇతరులు-6

అనంతపురం: జడ్పీటీసీ-63, ఎంపీటీసీ-804
జడ్పీటీసీ: వైఎస్ఆర్ సీపీ-61, టీడీపీ-1, ఇతరులు-1
ఎంపీటీసీ: వైఎస్ఆర్ సీపీ-742, టీడీపీ-47, బీజేపీ-1, ఇతరులు-14

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
అయ్యగారు…అదరగొట్టారు…  కౌంట్‌డౌన్ మొదలుపెట్టిన కోహ్లీ.. ఇక రికార్డుల మోతే.. 
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
Food Poisoning: శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
శ్రీరామనవమి వేడుకలో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత- ఎన్టీఆర్ జిల్లాలో ఘటన
CM Revanth Reddy Assembly: అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
అక్రమ మైనింగ్ లో ఎవరున్నా వదిలి పెట్టం - కీలక నేతల కంపెనలపై విచారణకు సీఎం రేవంత్ ఆదేశం
Khammam Devarapalli Greenfield Highway: ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
ఖమ్మం -దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడీ! హైదరాబాద్ -వైజాగ్ మధ్య 56 km తగ్గనున్న దూరం
War Crimes: ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
ఇరాన్‌పై దాడి ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరానికి పాల్పడ్డాయా? అందుకు శిక్ష తప్పదా ?
Embed widget