అన్వేషించండి

Nara Lokesh 2000KM : ఒక్క అడుగుతో ప్రారంభమై 2 వేల కిలోమీటర్లకు - యువగళం పాదయాత్రలో మరో మైలురాయి !

యువగళం పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని నారా లోకేష్ ఆవిష్కరించారు.

 

Nara Lokesh 2000KM :  తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్  పాదయాత్ర  2 వేల కిలోమీటర్లు పూర్తయింది.  నెల్లూరు జిల్లాలో శిలాఫలకాన్ని నారాలోకేష్ ఆవిష్కరించారు. జనవరిలో ప్రారంభమైన పాదయాత్ర నిరాటకంగా సాగుతోంది.  పండుగ రోజులు.. ఓ కుటుంబ కార్యక్రమం.. మరో సారి ఎన్నికల నిబంధనల పేరుతో అడ్డుకున్న సందర్భం తప్ప… లోకేష్ తనకు అనారోగ్యమని.. లేకపోతే మరో వ్యక్తిగత కారణంతో కానీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. కాళ్లకు బొబ్బలెక్కినా నిరంతరాయంగా నడుస్తూనే ఉన్నారు  [ 

 

బ్రేక్ లేకుండా పాదయత్ర
 
అసలు ఒక్క రోజు విరామం ఇద్దామనే ఆలోచనే రానీయడం లేదు. పైగా రోజంతా లోకేష్ షెడ్యూల్ చాలా బిజీగా ఉంటుంది. తెల్లవారు జాము నుంచి అర్థరాత్రి వరకూ ఆయన ప్రజలు , పార్టీ క్యాడర్ మధ్యే ఉంటున్నారు. రోజూ వందల మందికి సెల్ఫీలు ఇస్తున్నారు. తనతో కలిసి నడిచేందుకు వస్తున్నవారందరితో మాట్లాడుతున్నారు. ఉదయం.. మధ్యాహ్నం… సాయంత్రం ఇలా ప్రతి సందర్భంలోనూ ఆయనచుట్టూ వందల మంది ఉంటున్నారు. అయినా ఎక్కడా చిన్న రిమార్క్ లేకుండా చిరునవ్వుతోనే ఉంటున్నారు. ప్రజల మధ్య ఉండటం తనకు ఇష్టమని చేతలతో చూపిస్తున్నారు. అదే సమయంలో తన పాదయాత్ర లక్ష్యాలను నిర్దేశించుకోవడానికి ఆయన విభిన్న వర్గాలతో సమావేశం అవుతున్నారు. వారికి భరోసా ఇస్తున్నారు. ఎవరికైనా సాయం అవసరం అనుకుంటే తక్షణం చేస్తున్నారు. 

లోకేష్ పట్టుదలకు టీడీపీ క్యాడర్ ఫిదా 

పాదయాత్రకు రాను రాను ఆదరణ పెరుగుతోందని టీడీప నేతలంటున్నారు.  మొదట కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైన తర్వాత చిత్తూరు జిల్లాలో పాదయాత్రకు జనం లేరంటూ చెప్పడానికి ప్రత్యర్థులు ప్రయత్నించారు కానీ ఇప్పుడు ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎక్కడికక్కడ లోకేష్ వెంట నడిచేవారిలో పది వేల మంది కంటే తక్కువ ఎక్కడా ఉండటం లేదు. నిజానికి లోకేష్ సీఎం అభ్యర్థి కాదు.. ఓ పార్టీ అధ్యక్షుడు కాదు.. ఏ ప్రత్యేకమైన పదవిలో లేరు. కానీ పార్టీ కోసం పని చేసిన ఇమేజ్ ఆయనకు ఇలా అటెన్షన్ తీసుకొచ్చింది. పట్టుదలతో తన ఇమేజ్ మేకోవర్ చేసుకోవడంలో లోకేష్ అద్భుతమైన పురోగతి సాధించారని టీడీపీ క్యాడర్ సంతోషపడుతోంది.  చివరికి లక్ష్యం చేరగలడని అందరిలోనూ నమ్మకం కలిగించారని అంటున్నారు. 
 
అభినందిస్తున్న పార్టీ నేతలు , సానుభూతిపరులు 

లోకేష్ పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తయింది. మరో రెండు వేల కిలోమీటర్ల దూరం సాగనుంది. నాలుగు వందల రోజుల పాటు నాలుగు వేల కిలోమీటర్ల లక్ష్యాన్ని నారా లోకేష్ పెట్టుకున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ యాత్ర సాగనుంది. రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా పలువురు సోషల్ మీడియాలో నారా లోకేష్ ను అభినందించారు. 

 

 

 

 

 

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం- లోయలో పడిన కారు, 13 మంది మృతి 
Jogi Ramesh Domestic Violence Case: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై గృహహింస కేసు - 11 మందిపై FIR
Pawan Kalyan Vs Vijay: పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
పవన్, చంద్రబాబుపై సెటైర్... జన నాయకుడికి జైలు సీన్ అవసరమా?
Rampachodavaram Mega PTM: ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ప్రతి విద్యార్థి ప్రతిభను వెలికి తీసేలా విద్యావ్యవస్థలో మార్పులు - రంపచోడవరం మెగా పీటీఎంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

వీడియోలు

PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన
Shreyas Iyer about IND vs ZIM T20 | జింబాబ్వేపై గెలుపుపై శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
Gundenininda Gudigantalu Serial July 24 | మనోజ్ నోట్లో బలవంతంగా పెసరట్టు కుక్కిన బాలు
India vs Zimbabwe 1st T20 Highlights | జింబాబ్వేపై భారత్ ఘన విజయం
Karthika Deepam Tejaswini Prakash as Malini | తెలుగు బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న మాలిని

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Warning to PM Modi : జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
జెన్-జీ పవర్‌ను తక్కువ అంచనా వేయకండి - నేపాల్,శ్రీలంకల్లా జరగొచ్చు - ప్రధాని మోదీకి కేటీఆర్ ఘాటు హెచ్చరిక!
Andhra Pradesh Rainfall: ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
ఏపీలో 51 శాతం, కృష్ణా డెల్టాలో 49 శాతం లోటు వర్షపాతం.. రైతులకు ఈఎన్సీ కీలక సూచనలు
Raja Singh : తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
తెలంగాణ బీజేపీలోకి రాజాసింగ్‌కు ఇక నో ఎంట్రీ - మహారాష్ట్ర, యూపీలకు వెళ్లిపోతారా?
Kumki Elephants: పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
పలమనేరు క్యాంపు నుంచి పార్వతీపురానికి కుంకీ ఏనుగులు తరలింపు.. పవన్ కళ్యాణ్ కృషి ఫలించేనా !
Viral Video: యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
యువతిని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఆటో డ్రైవింగ్.. మైనర్‌కు శిక్ష విధించిన జువైనల్ బోర్డ్
Honda ZR-V Review: మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
మైలేజ్‌లో అద్భుతం, డ్రైవింగ్‌లో బెస్ట్.. అధిక ధర Honda ZR-Vకు మైనస్ అవుతుందా..
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
తొలి ఏకాదశి నుంచి కార్తీకమాసం వరకూ 4 నెలలు ఏం తినాలి , ఏం తినకూడదు?
CJP Protests: రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణామం.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
రంగంలోకి ప్రధాని మోదీ.. పేపర్ లీక్ ఆందోళనల్లో కీలక పరిణాలు.. నేడు సీజేపీతో కేంద్రం చర్చలు
Embed widget