అన్వేషించండి

Jagan Speech At Plenary: సీఎం జగన్ ఏం మాట్లాడతారు? 2024 టార్గెట్‌గానే శ్రేణులను రెడీ చేస్తారా?

అప్పుడు పార్టి అద్య‌క్షుడు....ఇప్పుడు సీఎం కూడ‌..మ‌రి ఆయ‌న స్పీచ్ ఎలా ఉంటుంది..కార్య‌క‌ర్త‌ల‌కు కిక్ ఇస్తారా..

2017లో జరిగిన ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడిన జగన్... 2019 ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో చెప్పారు. దాన్నే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. విజయాన్ని అందుకుంది పార్టీ. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్.. ఎలాంటి దిశానిర్దేశం చేస్తారనే ఉత్కంఠ శ్రేణుల్లో ఉంది.  

అప్పుడు పార్టీ అధ్యక్షుడు...ఇప్పుడు సీఎం కూడా మ‌రి ఆయ‌న స్పీచ్ ఎలా ఉంటుంది.. కార్య‌క‌ర్త‌ల‌కు కిక్ ఇస్తారా.. వైసీపీ ప్లీనరీలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పీచ్ ఎలా ఉండబోతోంది. సీఎం ఏం చెప్తారు. 2024 ఎన్నికలే టార్గెట్‌గా ఏమైనా ఉంటుందా...? ప్రస్తుతం వైసిపి వర్గాలతో పాటు రాజకీయ వర్గాలు ఇదే చర్చ నడుస్తుంది.

వైసీపీ ప్లీనరీ మొట్ట మొదటిగా 2011లో ఇడుపులపాయలో జరిగింది. తర్వాత ప్రతిపక్షంలో ఉండగా  2017 లో జరిగింది. ఇప్పుడు మళ్లీ 2022లో అధికార పార్టీగా ప్లీనరీ జరుపుకుంటోంది వైసీపీ. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. వైసీపీ నేతల్లో కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. జిల్లా ప్లీనరీలో చాలా ప్రాంతాల్లో బహిరంగంగానే ఇది వ్యక్తమైంది. ఎమ్మెల్యేలు కొంతమంది నాయకులు బయట  బాహాటంగా విమర్శలు చేస్తున్నారు.

 నాయకుల్లో ఉన్న అసహనం మరింత రాజుకోకుండా సీఎం ఎలాంటి సూచనలు చేస్తారనే ఆసక్తి నెలకొంది. సామాన్య జనాన్ని ఉద్దేశించి మాట్లాడినట్టు మాట్లాడితే కార్యకర్తలు, నేతలు, ఎమ్మెల్యేలకు అంత కిక్ ఉండ‌దని శ్రేణులు భావిస్తున్నారు. ఒక పక్క జనానికి ఏమి  చేస్తామో  చెబుతూ మరోపక్క కార్యకర్తలు ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం మాట్లాడ‌తార‌ని అంటున్నారు పార్టీ నేతలు. మ్యానిఫెస్టోలో 95 శాతం అమలు  ఒకే... కానీ ప్రభుత్వంపై బయట అనేక రకాలుగా విమర్శలు వస్తున్నాయి. కేవలం బటన్ నొక్కడం డబ్బులు వెయ్యడం ఇదే పనా అనే  విమర్శలు కూడా ఉన్నాయి. కేవలం సంక్షేమం తప్ప అభివృద్ధి లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటికి ప్లీనరీ సాక్షిగా జగన్ సమాధానం  చెప్తారా అనేది కూడా చూడాలి.

ఈ మధ్య  జగన్ పదేపదే 175 సీట్లు  అంటున్నారు. 150పైగా గెలిచిన వారికి 175 సీట్లు గెలుస్తామని  చెప్పడం పెద్ద అతిశయోక్తి  కాదు.. కానీ  జగన్‌కు ఉన్న కాన్ఫిడెన్స్  ఏంటి.. ఇవన్నీ కూడా స్పీచ్ లో ఉండబోతున్నాయని పార్టి నేత‌లు ఆశతో ఎదురు చూస్తున్నారు. జగన్‌పై ఎంతో నమ్మకంతో ప్రజలు 150కిపైగా ఎమ్మెల్యేలను గెలిపించారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా... మధ్యతరగతి ప్రజలు ఆనందంగా ఉన్నారా...వీటికి  కూడా జగన్ తన స్పీచ్‌లో చెప్పాలి. తాజా రాజకీయ పరిణామాల.. ఎన్నికల అజెండా అభివృద్ధి.. ఈ మూడేళ్ళలో ఏమి చేశాం.. ఇంకా ఏమి చెయ్యాలి... ఇవన్నీ కూడా  జగన్  స్పీచ్ లో  ఉండే అవకాశం ఉంది.

కార్య‌క‌ర్త‌లే టార్గెట్, సంక్షేమ‌మే మ‌ర‌లా రిపీట్..

అవును...మ‌రలా అదే పంథాను జ‌గ‌న్ అవ‌లంభించేందుకు రెడీ అవుతున్నారు. సంక్షేమ‌మే ప్ర‌ధాన అజెండా..ఎవ‌రి నుంచి ఎలాంటి విమ‌ర్శ‌లు వ‌చ్చినా, ఎవ‌రు ఎలా మాట్లాడుకున్నా స‌రే, సంక్షేమం అనేదే ఫైన‌ల్ మాట‌. ఆ త‌రువాత ప్ర‌ధాన అజెండా కార్య‌క‌ర్త‌లు. ఈ రెండే జ‌గ‌న్ కీల‌కంగా భావిస్తున్నార‌ని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంక్షేమ ప‌థకాలు ద్వారా జ‌నంలో ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం క‌లుగుతుంది. నిన్న ఉన్న‌ట్లు రేపు ఉండ‌దు. రేపు ఉన్న‌ట్లు మ‌రుస‌టి రోజు ఉండ‌దు. సో... అలాంట‌ప్పుడు అప్పుల విష‌యంలో అంత‌గా ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేదు. క‌రోనా ప‌రిస్థితులు లేకుంటే రాష్ట్రం ఆర్దిక ప‌రిస్దితి ఇంత ద‌య‌నీయంగా ఉండేది కాదు.. క‌రోనా వ‌ల‌న ప్ర‌భుత్వ‌మే కాదు, ప్ర‌పంచం కూడా ఇబ్బందుల్లో ఉంది. అలాంట‌ప్పుడు అప్పులు ఈ రోజు ఉండ‌వ‌చ్చు, రేపు ఆర్దిక వ‌న‌రులు పెంపొందించుకుంటే, ఆటో మెటిక్‌గా రాష్ట్రం అభివృద్దిలో ముందు ఉంటుంది. అందుకుగాను ముందు కుటుంబాల‌ను బ‌లోపేతం కావాలి. అందుకు వారికి కావాల్సిన వ‌న‌రుల‌ను ప్ర‌భుత్వం అందిస్తుంద‌ని పార్టీ నేత‌లు బ‌హిరంగంగా అంటున్నారు. ఇలాంట‌ప్పుడు సంక్షేమ ప‌థకాలు, కార్య‌క‌ర్త‌లతోనే పార్టీకి భవిష్య‌త్ ఉంది అన‌టంలో సందేహం లేదంటున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Arava Sridhar: పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!
పవన్ కల్యాణ్, జనసేనకు వాల్యూ లేదా? అరవ శ్రీధర్‌ బాధితురాలి సంచలన వీడియో!

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Alert: ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
ఏపీలో భారీ వర్షాలు, పిడుగుల వార్నింగ్.. 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
Andhra Praedesh News: ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
ప్రభుత్వరంగ సంస్థలు, గురుకుల సొసైటీ స్కూల్ ఉద్యోగుల ఏజ్ లిమిట్ పెంపు
Harish Rao: శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
శ్రమ మాది.. శిలాఫలకం రేవంత్ రెడ్డిది - సిద్దిపేట పర్యటనపై హరీశ్ రావు బహిరంగలేఖ
Fire Cracker Lorry Catches Fire: హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
హైటెన్షన్ వైర్లు తగిలి పేలిన టపాసులు, లారీ దగ్ధం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన
Anand Mahindra: గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
గంటన్నర ముచ్చట్లే మహింద్రా గ్రూపును నిడిపే లీడర్లను తయారు చేస్తాయి - ఆనంద్ మహింద్రా విజయరహస్యం ఇదే!
Chandrababu Tirumala: సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
సాంకేతికతతో ఆధ్యాత్మిక వైభవం - తిరుమలలో సీఎం చంద్రబాబు సరికొత్త మార్పులు
Karimnagar SI Chandrasekhar Suicide : కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై చంద్రశేఖర్‌ సూసైడ్‌- ఐదు రోజుల క్రితమే భార్య ఆత్మహత్య 
Trump Iran War:ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
ఇరాన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు! అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన!
Embed widget