అన్వేషించండి

Sharmila Exclusive: కరేడు రైతులకు మద్దతుగా YS షర్మిల, జులై 10న పర్యటించాలని నిర్ణయం

YS Sharmila Karedu Visit | కరేడు రైతుల ఉద్యమానికి ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మద్దతు తెలిపారు. జులై 10న కరెడులో పర్యటించి రైతులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోనున్నారు.

ఉమ్మడి నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని కరేడు రైతుల ఉద్యమానికి మద్దతు పెరుగుతోంది. మొదట్లో BCY పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఒక్కరే ఈ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది.  ఇప్పుడు  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు YS షర్మిల కూడా కరేడు రైతులకు అండగా నిలుస్తున్నారు. తమ గ్రామ పరిసరాల్లోని సుభిక్షమైన 8300 ఎకరాలు భూమిని ప్రవేటు కంపెనీ పరం చేయడానికి మీరు ఎవరు అంటూ ప్రభుత్వ నిర్ణయం పై కరేడు రైతులు ధ్వజం ఎత్తారు. ప్రస్తుతం వారి పోరాటానికి సోషల్ మీడియా నుండి భారీ మద్దతు లభిస్తుండడం తో  అందరి దృష్టి అటువైపు మరలింది. దానితో  కరేడు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద టాపిక్ గా మారుతోంది.


సోలార్ కంపెనీ కి 8వేల ఎకరాలు భూమి

గత జగన్ ప్రభుత్వ హయాంలో  ఇండిసోల్ అనే సోలార్ ఎనర్జీ కంపెనీ కి రామాయ పట్నం పోర్టు సమీపంలో భూమి కేటాయించారు. అప్పట్లో అది  జగన్ సన్నిహితుల కంపెనీ అంటూ టీడీపీ ఆరోపించింది. 2024 ఎన్నికల్లో కూటమి అధికారం లోకి వచ్చాక  ఆ భూమిని బీపీసీల్ పెట్రోలియం రిఫైనరీ ప్లాంట్ కోసం కేటాయించి ఇండిసోల్ కంపెనీ కి  కరేడు వద్ద 8000 ఎకరాలు పైగా భూమిని కేటాయించారు. అదంతా ఏడాదికి మూడు పంటలు పండే భూమి. 20 రకాల పంటలు పండుతాయి.


Sharmila Exclusive: కరేడు రైతులకు మద్దతుగా YS షర్మిల, జులై 10న పర్యటించాలని నిర్ణయం

ముందుగా 4వేల ఎకరాల పైగా భూ సమీకరణ కు నోటిఫికేషన్ ఇవ్వడం తో కడేరు రైతులు రోడ్డెక్కారు.  దానితో పరిస్థితి  ఉద్రిక్తం గా మారింది.  అయితే అటు అధికార పార్టీ గానీ ఇటు విపక్ష వైసీపీ కానీ దీనిపై మాట్లాడలేదు.  ఒకరిద్దరు మినహా ప్రధాన మీడియా సైతం మొదట్లో దీనికి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇప్పుడు  సోషల్ and డిజిటల్ మీడియా ఈ ఇష్యూ ని హైలెట్ చేయడం తో ఒకొక్కరిగా కరేడు అంశం పై  కదిలి వస్తున్నారు. ఇక రాజకీయ పార్టీ నాయకురాలిగా YS షర్మిల 10వ తేదీన కరేడు పర్యటన జరిపి రైతులకు మద్దతు పలుకనున్నారు.


షర్మిల పర్యటన ప్రాధాన్యం ఇదే

మొన్న BCY పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ కరేడు రైతులకు మద్దతు పలికినందుకు ఏకంగా పుంగనూరు  వెళ్లి మరీ ఆయనకు సన్మానం చేసారు కరేడు రైతులు. ఇప్పుడు షర్మిల పర్యటన వారి పోరాటానికి మరింత బూస్ట్ ఇవ్వనుంది. ఏపీ లో ప్రస్తుతం పెద్ద గా ప్రభావం చూపే స్థాయిలో కాంగ్రెస్ లేకపోయినా అది ఒక జాతీయ పార్టీ అని మరువకూడదు. షర్మిల పర్యటన తో  కరేడు రైతుల పోరాటం జాతీయ పార్టీల స్థాయిలో ప్రాధాన్యత పొందే అవకాశం ఉందని కరేడు రైతులు, ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
AP NDA Alliance: వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
వైసీపీ ఫేక్ అకౌంట్లతో జాగ్రత్త.. కూటమి అభిమానులకు ఎన్డీయే సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ విజ్ఞప్తి!
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Embed widget