అన్వేషించండి

AP BJP Social Media : ఏపీ బీజేపీ సోషల్ మీడియా ఇంచార్జిగా విష్ణువర్ధన్ రెడ్డి - ప్రధాన పార్టీలకు ధీటుగా పోటీపడేందుకు ప్రణాళిక !

ఏపీ బీజేపీ సోషల్ మీడియా ఇంచార్జిగా విష్ణువర్దన్ రెడ్డిని నియమించారు. ప్రధాన పార్టీలకు ధీటుగా సామాజిక మాధ్యమాల్లో తమ వాయిస్ వినిపించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

 
AP BJP Social Media : ఆంధ్రప్రదేశ్ బీజేపీ సోషల్ మీడియాలోనూ ప్రధాన పార్టీలకు పోటీగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ఇందు కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా కమిటీలను.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నియమించారు. భారతీయ జనతా పార్టీ సామాజిక మాధ్యమాల్లో విస్తరణే లక్ష్యంగా సామాజిక మాధ్యమాల రాష్ట్ర ఇన్‌ఛార్జిగా, పార్టీ సీనియర్‌ నేత , పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్విష్ణువర్ధనరెడ్డిని నియమించారు. ఈ మేరకు  బాధ్యతను  అప్పగించినట్లుగా సోము వీర్రాజు అధికారిక ప్రకటన చేశారు. రాష్ట్ర కన్వీనర్‌గా విశాఖకు చెందిన భా కేశవకాంత్‌ని నియమించారు.  నలుగురు కో కన్వీనర్లను, నలుగురు జోనల్‌ ఇన్‌ఛార్జులను, ముగ్గురిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించారు. 

రానున్న రోజుల్లో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌ స్టాగ్రాం, యూట్యూబ్‌, పార్టీ ప్రత్యేకంగా డిజిటల్‌ మాధ్యమంలో ఒక పత్రిక ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేసే అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, పార్టీ రాష్ట్రం లో చేసే కార్యక్రమాలను ప్రచారం చేయనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈ నూతన కమిటీకి ఈ నూతన బాధ్యతను అప్పజెప్పినట్లు బీజేపీ ప్రకటించింది. భారతీయ జనతా పార్టీకి దేశ స్థాయిలో సోషల్ మీడియాలో మంచి  నెట్ వర్క్ ఉంది. అయితే ఏపీలో మాత్రం కాస్త వీక్ గా ఉంది. జాతీయ అంశాలను ఎప్పటికప్పపుడు హైలెట్ చేస్తున్నారు కానీ.. రాష్ట్ర స్థాయిలో అంశాలను ప్రభావ వంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారన్న అభిప్రాయం ఉంది. అలాగే  తమ పోరాటాలను.. కూడా చురుగ్గా సోషల్ మీడియా ద్వారా యువతకు చేర వేయడంలో మరింత చురుకుగా ఉండాలని విష్ణువర్ధన్ రెడ్డికి ఈ అంశాలను చూసుకునే బాధ్యత అప్పగించినట్లుగా తెలుస్తోంది. 

పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విష్ణువర్థన్ రెడ్డి చురుకైన యువనేతగా పేరు  తెచ్చుకున్నారు. ఆయన బీజేపీని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తూ ఉంటారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆరు వేల స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు నిర్వహించింది. ఇవన్నీ విష్ణువర్ధన్ రెడ్డి నేతృత్వంలోనే జరిగాయి. క్షేత్ర స్థాయిలో  కార్యకర్తలను కలిసి మరీ .. కేంద్రం చేస్తున్న మంచి .. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న  కీడును వివరించారు. ఈ ప్రయత్నాలను హైకమాండ్ కూడా మెచ్చింది.  ఎలాంటి బాధ్యత ఇచ్చినా విష్ణువర్ధన్ రెడ్డి పక్కాగా నిర్వహిస్తూండటంతో.. ఇప్పుడు సోషల్ మీడియా బాధ్యతలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 

ప్రస్తుత రాజకీయంలో సోషల్ మీడియా అన్నది అత్యంత కీలకంగా మారింది. అన్నిరాజకీయ పార్టీలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి... ప్రత్యేకంగా సోషల్ మీడియా సైన్యాలను నడుపుతున్నాయి. అదే సమయంలో ... స్ట్రాటజిస్టులను కూడా పెట్టుకుంటున్నారు. కానీ బీజేపీ మాత్రం పూర్తిగా కార్యకర్తలనే నమ్ముకుంటోంది. వారైతేనే బీజేపీ భావజాలాన్ని పక్కాగా ప్రజల్లోకి తీసుకెళ్లగరని అనుకుంటోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
Kailasagir iTrishul: కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
కైలాసగిరిపై ఆధ్యాత్మిక శోభ - 65 అడుగుల భారీ త్రిశూలం ఆవిష్కరణ.. విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ! వీడియో
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Jagan towards Congress: మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?
మోదీపై ఘాటు విమర్శలు - వైసీపీ రూట్ మార్చిందా? కాంగ్రెస్ వైపు జగన్ చూపు?

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Thalliki Vandanam Scheme: ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకానికి 78 లక్షల మంది అర్హులు! ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారి ఖాతాల్లోనే నగదు జమ!  
LPG Subsidy New Rules: ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
ఎల్పీజీ వినియోగదారులకు బిగ్ అలర్ట్! ఆ మెసేజ్ వచ్చిందా 7 రోజుల్లో మీ సబ్సిడీ పోయినట్టే!
NEET Paper Leak: రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
రద్దు అయిన నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్‌ ఎప్పుడంటే?  మళ్లీ ఫీజు చెల్లించాలా? పాత హాల్‌టికెట్‌ ఉంటే చాలా?
TamilNadu Politics: అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
అన్నాడీఎంకే చీలిక క్రెడిట్ విజయ్‌కే -30 మంది ఎమ్మెల్యేలతో భేటీ - బలపరీక్షలో మద్దతుగా ఓటేయడం ఖాయమే !
Bandi Bhageerath case: కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
కేసు కొట్టి వేయండి..మధ్యంతర బెయిల్ ఇవ్వండి - హైకోర్టులో బండి కుమారుడి పిటిషన్
Chiranjeevi: బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
బాసూ... ఆ గ్రేస్ ఏంటి? హ్యాండ్సమ్ లుక్కేంటి? - మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫోటోషూట్
Liquor Shops Ban: ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
ఆ మద్యం దుకాణాలు మూసివేయాలి.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం, 2 వారాలు గడువు
Gun Fire At Railway Station: నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
నిడుబ్రోలు రైల్వే స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. దొంగలపై కాల్పులు జరిపిన ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు
Embed widget