అన్వేషించండి

వికేంద్రీకరణ మద్దతుగా విశాఖ గర్జన- జోరు వానలో తరలి వచ్చిన జనం

వికేంద్రీకరణకు మద్దతుగా అమరావతి రైతులకు వ్యతిరేకంగా విశాఖ గర్జన ర్యాలీతో తీరం పోటెత్తింది. వైఎస్‌ఆర్‌సీపీ, ఉత్తరాంధ్ర జేఏసీ కలిసి ఈ ర్యాలీ చేపట్టాయి.

విశాఖ గర్జన పేరుతో వైసీపీ, ఉత్తరాంధ్ర జేఏసీ కలిసి నిర్వహించిన ర్యాలీ జోరు వానలో కొనసాగుతోంది. వర్షం దంచి కొడుతున్నా ర్యాలీకి భారీగా జనం తరలి వచ్చారు. ఈ ర్యాలీలో ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన కొందరు మంత్రులు, వైసీపీ లీడర్లు భారీగా తరలి వచ్చారు. 

వికేంద్రీకరణకు మద్దతుగా అమరావతి రైతులకు వ్యతిరేకంగా విశాఖ గర్జన ర్యాలీతో తీరం పోటెత్తింది. వైఎస్‌ఆర్‌సీపీ, ఉత్తరాంధ్ర జేఏసీ కలిసి ఈ ర్యాలీ చేపట్టాయి. అంబేద్కర్ సర్కిల్ నుంచి ప్రారంభమైన ర్యాలీ... బీచ్‌లోని వైఎస్‌ విగ్రహం వద్ద ముగుస్తుంది. దీని కోసం విశాఖ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ రూట్‌లో ట్రాఫిక్‌ను నిలిపేశారు. 

వికేంద్రీకరణకు మద్దతుగా చేపట్టిన ఈ ర్యాలీలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, రోజా, అమర్‌నాథ్‌, బొత్స సత్యానారాయమ, కొట్టు సత్యనారాయణ సహా చాలా మంది వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లు పాల్గొన్నారు. ముందు అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి ర్యాలీని వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లు ప్రారంభించారు. 

ఈ ర్యాలీ సందర్భంగా తెలుగుదేశం పార్టీని, అమరావతి రైతులను తీవ్రంగా విమర్శించారు వైఎస్‌ఆర్‌సీపీ లీడర్లు, మంత్రులు. తమ ప్రాంతం అభివృద్ధి కావాలంటే విశాఖ రాజధాని కావాలంటూ మంత్రులు అభిప్రాయపడ్డారు. కచ్చితంగా వికేంద్రీకరణ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని... దీని కోసం ఎంతదూరమైనా వెళ్తామన్నారు మంత్రులు. ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవద్దని.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టొద్దని టీడీపీ నేతలకు, చంద్రబాబుకు, అమరావతి రైతులకు మంత్రులు, వైసీపీ లీడర్లు విజ్ఞప్తి చేశారు. 

అరసవల్లి వరకు పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు దేవున్ని ఏం కోరుకుంటారని.. ప్రశ్నించారు. సూర్యభగవానుడు ఉన్న ప్రాంతం ఇంకా వెనుకబడిపోవాలని... తాము మాత్రం అభివృద్ధి చెందాలని కోరుకుంటారా అని మంత్రులు ప్రశ్నించారు. అమరావతి రైతులు ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని తమ యాత్ర విరమించి.. వికేంద్రీకరణకు మద్దతు తెలిపాలన్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో అమరావతి రైతులకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు తెలుపుతున్నారని అవి ఇంకా ఎక్కువ అవుతాయని హెచ్చరించారు. 

అమరావతి రైతుల పాదయాత్ర అడ్డుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని... అలాంటి పనే చేసి ఉంటే ఇన్ని రోజులు సజావుగా యాత్ర సాగేది కాదన్నారు మంత్రులు. స్థానిక ప్రజలే వారిని అక్కడక్కడ అడ్డుకుంటున్నారని... ప్రజల మూడ్‌ తెలుసుకొని యాత్రలు చేయాలన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!

వీడియోలు

Asian Thalassemia Conclave | తలసేమియా గురించి తెలుసుకోకపోవటమే అసలు సమస్య | ABP Desam
Hardik Pandya in Vijay Hazare Trophy | సెంచరీ చేసిన హార్దిక్
Tilak Varma Injured | తిలక్ వర్మకు గాయం ?
Sarfaraz Khan vs Abhishek Sharma | 6 బంతుల్లో 6 బౌండరీలు బాదిన సర్ఫరాజ్
Sanjay Manjrekar Comments on Virat Kohli | విరాట్ పై సంజయ్ మంజ్రేకర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
పీరియడ్స్ కారణంగా కాలేజీకి ఆలస్యం! ప్రూఫ్‌లు అడిగిన లెక్చరర్లు ! మనస్థాపంతో హైదరాబాద్ విద్యార్థిని మృతి
Telangana DGP Issue: నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
నాలుగు వారాల్లోగా తెలంగాణ డీజీపీని ఎంపిక చేయాలి - యూపీఎస్సీకి హైకోర్టు దిశానిర్దేశం - అసలేం జరిగిందంటే?
Andhra Pradesh TET Results 2025: ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
ఆంధ్రప్రదేశ్‌ టెట్ అభ్యర్థుల నిరీక్షణకు తెర; అక్టోబర్‌ 2025 ఫలితాలు విడుదల... మీ మార్కుల మెమోను ఇలా పొందండి!
Mamata Banerjee: 'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు
'నా దగ్గర అమిత్‌షా పెన్‌డ్రైవ్‌లు ఉన్నాయ్‌, ఏం చేయాలో బాగా తెలుసు" నిరసన మార్చ్‌లో మమత నిప్పులు!
Crime News: కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
కూతురి మామగారితో తల్లి లవ్‌! అడ్డొచ్చిన కుమార్తె కాపురంలో నిప్పులు!సీరియల్స్‌కు మించిన ట్విస్ట్‌లు!
US proposing 500 percent tax:500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
500 శాతం సుంకాలంటూ అమెరికా బెదిరింపు - భారత్ రియాక్షన్ అదుర్స్
Sabarimala gold theft case: శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
శబరిమల ఆలయ ప్రధాన అర్చకుడు అరెస్ట్ - గోల్డ్ గోల్ మాల్ కేసులో సంచలనం !
Mahindra XUV 7XO ప్రోస్‌ అండ్‌ కాన్స్‌: ఈ SUV మీకు సరిపోతుందా? మీ డబ్బుకు తగిన విలువ ఇస్తుందా?
Mahindra XUV 7XO ప్లస్‌లు-మైనస్‌లు: కొనేముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
Embed widget