By: ABP Desam | Updated at : 16 May 2023 02:33 PM (IST)
Edited By: jyothi
వేతనాలు పెంచాలంటూ పరిపాలనా భవనాన్ని ముట్టడించిన కార్మికులు
Vizag Steel Plant: విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు మరోసారి ఆందోళనను ఉద్ధృతం చేశారు. వేతనాలు పెంచాలంటూ స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. సెయిల్ తరహాలో తమకు వేతన సమవర్ణ ఒప్పందం అమలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అలాగే పరిపాలనా భవనం వద్దకు వెళ్లే అన్ని మార్గాల్లో బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.
ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో స్టీల్ ప్లాంట్ కార్మికులు పరిపాలనా భవనం ముట్టడికి రావడంతో ఉక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. దీంతో కార్మికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చెలరేగింది.
ఆరేళ్లుగా వేతన ఒప్పందాన్ని అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. అలాగే పోరాట కమిటీ నాయకులు యాజమాన్యంతో కుమ్మక్కయ్యారని కార్మికులు చెబుతున్నారు. అందువల్లే ఆందోళనలు చేయకుండా స్టీల్ ప్లాంట్ అమ్ముతామని ప్రభుత్వం తెగేసి చెబుతున్న మిన్నుకుంటున్నారని అన్నారు. తమ సమస్యలను గాలికి వదిలేసి వారి లాభాల గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారని ఆరోపించారు.
Odisha Train Accident: కోరమండల్ ప్రమాదం వివరాలు, ఫొటోలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన ఒడిశా ప్రభుత్వం
AP PG CET: ఏపీ పీజీ సెట్-2023 హాల్టికెట్లు విడుదల, పరీక్షల షెడ్యూలు ఇలా!
Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్
Vizag Crime: కూతుర్ని హీరోయిన్ చేయాలనుకుంది, బలవంతంగా అమ్మాయికి ఇంజక్షన్లు! టార్చర్ భరించలేక ఏం చేసిందంటే!
Gudivada Amarnath: రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి గుడివాడ, మానవ తప్పిదమేనని వెల్లడి
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్ఫ్యూజన్
Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!