By: ABP Desam | Updated at : 06 Apr 2023 08:38 AM (IST)
వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (ఫైల్ ఫోటో)
వందే భారత్ ఎక్స్ ప్రెస్ పై మళ్లీ రాళ్ల దాడి జరిగింది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రైలుపై ఆకతాయిలు రాళ్ళు రువ్వారు. దీంతో C 8 కోచ్ అద్దం బద్దలు అయింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వస్తుండగా బుధవారం (ఏప్రిల్ 5) నాడు ఈ ఘటన జరిగింది. ఖమ్మం - విజయవాడ మధ్య గుర్తు తెలియని వ్యక్తులు అద్దాల్ని పగలగొట్టారు. అలాగే రైలు విశాఖపట్నానికి చేరుకుంది. పగిలిన అద్దాన్ని రిపేర్ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుందని రైల్వేశాఖ ప్రకటించింది. దీనివల్ల విశాఖపట్నం నుంచి ఉదయం 5:45 కి బయలు దేరాల్సిన వందేభారత్ ట్రైన్ 9:45 కి బయలు దేరుతుందని వాల్తేరు సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు.
APPSC: త్వరలో గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు: ఏపీపీఎస్సీ ఛైర్మన్
AP News: ఇంధన పొదుపు రాష్ట్రంగా ఏపీ, నాలుగేళ్లలో రూ.4 వేల కోట్లు ఆదా
Vizianagaram News : విజయనగరం డిప్యూటీ మేయర్ రాజీనామా - కారణమేమిటంటే ?
APFU: ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీలో డిప్లొమా ప్రోగ్రాం, ప్రవేశం ఇలా!
Top 10 Headlines Today: బాలినేనితో సీఎం జగన్ ఏం మాట్లాడతారు? ఇవాళ్టి ట్రేడ్లో చూడాల్సిన స్టాక్స్
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !