By: ABP Desam | Updated at : 25 Jun 2022 10:49 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
ఏపీ రాజధానిగా అమరావతిలో నిర్మాణాలతోపాటు, మౌలిక సదుపాయాలనూ ఏర్పాటు చెయ్యాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అయితే దానికి కావాల్సిన నిధుల సమీకరణకు కూడా అమరావతి భూములపైనే ఆధారపడుతున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అందులో భాగంగా రాజధాని ప్రాంతంలో ఉన్న భూముల్లో ఎకరా 10 కోట్ల చొప్పున వేలం వేసి 2480 కోట్ల రూపాయలను సమీకరించాలనేదే ప్రభుత్వ యత్నంగా తెలుస్తుంది.
అమరావతి భూముల్లో 248 ఎకరాలను అమ్మడానికి ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇలా భూములను వేలం వెయ్యడానికి ఈ మధ్యనే అంటే 06. 06. 2022న మున్సిపల్ శాఖ ద్వారా జీవో నెంబర్ 389ని జారీ చేశారు. ఇప్పుడు దాని ఆధారంగానే వచ్చే నెలలో అంటే జూలైలో అమరావతి భూముల్లో 248 ఎకరాలను వేలం వేయనున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అమరావతి నిర్మాణానికి ఆశించిన విధంగా రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకంజ వేస్తున్న నేపథ్యంలో సొంతంగానే నిధులు సమకూర్చుకోవడానికి జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది అంటున్నారు. ఒకవేళ ఈ ప్రయత్నం విజయవంతం అయితే వచ్చే ఏడాది కూడా మరికొన్ని భూములను వేలం వేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
వేలంవేసే భూములు ఇవే :
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
ఏపీ రాజకీయ వేదికపై ఇంత వరకు చూడని సీన్ ఇవాళ మీరు చూడబోతున్నారు!
Independence Day 2022: 34 ఏళ్లు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే 75 ఏళ్లుగా మువ్వన్నెల జెండా సగర్వంగా రెపరెపలాడుతోంది
Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD
Tiger Wandering: మళ్లీ కనిపించిన పులి, గజగజా వణికిపోతున్న ప్రజలు
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!