అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో మరో ప్రమాదం- రియాక్టర్ పేలి ఇద్దరు మృతి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో మరో ప్రమాదం జరిగింది. ఈ ఉదయం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయపడ్డారు.
![అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో మరో ప్రమాదం- రియాక్టర్ పేలి ఇద్దరు మృతి Another accident in Achyuthapuram SEZ of Anakapalli district two died in a reactor explosion అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో మరో ప్రమాదం- రియాక్టర్ పేలి ఇద్దరు మృతి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/30/f669d2fee22e324172eceec2f21458251688110964549215_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో మరో ప్రమాదం- రియాక్టర్ పేలి ఇద్దరు మృతి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో మరో ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో దట్టమైన పొగలు వ్యాపించాయి. మంటలు ఎగసి పడ్డాయి. ఈ దుర్గటనలో ఇద్దరు చనిపోయినట్టు తెలుస్తోంది. రెండు రియాక్టర్లు పేలిన ఘటనలో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
అచ్యుతాపురం సెజ్లో ఉన్న సాహితీ ఫార్మాటికల్ కంపెనీలో ఈ ఉదయం ప్రమాదం జరిగింది. రెండు రియాక్టర్లు పేలడంతో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ఇందులో ఇద్దరని చనిపోయినట్టు తెలుస్తోంది. మిగిలిన వాళ్లను విశాఖలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్టు సమాచారం.
ప్రమాదం సంగతి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్కు చేరుకున్నారు. ఎగసిపడుతున్న అగ్ని కీలలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. గంటలతరబడి ఆ మంటలు అదుపులోకి రాలేదు.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
రాజమండ్రి
ఎడ్యుకేషన్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)