అన్వేషించండి

Vijayawada: వరదలోనే మహిళ ప్రసవం, తల్లీబిడ్డలను సేఫ్‌గా తీసుకొచ్చిన నగర పోలీసులు

Floods in Vijayawada: విజయవాడలో వరద పరిస్థితుల నడుమ ఓ మహిళ ప్రసవించింది. అత్యవసర పరిస్థితిలో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించేందుకు కూడా వీలు లేకపోవడంతో ఆమెకు పోలీసులు సాయం చేశారు.

Vijayawada Police: ఏపీలోని విజయవాడలో వరద ప్రభావం నాలుగు రోజులుగా కొనసాగుతూనే ఉంది. నగరంలో ఇంకా చాలా ప్రాంతాలు, కాలనీల్లో వరద వల్ల వచ్చిన బురద నీరు ఇంకా అంతే నిలిచి ఉంది. దీనివల్ల ఇంకా జనజీవనం సాధారణ స్థితికి రాలేదు. కనీస అవసరాలైన ఆహారం, తాగు నీరు కూడా ఇంకా ఏపీ ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. ఇళ్లలోకి కూడా నీరు చేరడం, విద్యుత్ లేకపోవడంతో ప్రజలు నాలుగు రోజులుగా అవస్థలు పడుతున్నారు. రోడ్లపైన, ఇళ్లలోకి వచ్చిన వరద నీరు, బురద పోయే వరకూ ఇదే పరిస్థితి నెలకొంది. 

ఇలాంటి వరద పరిస్థితిలో ఓ మహిళ ప్రసవించింది. అలాంటి అత్యవసర పరిస్థితిలో మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించేందుకు కూడా కుటుంబ సభ్యులకు ఏ అవకాశమూ లేదు. ఇంటి బయటకు వస్తే నడుము లోతు నీళ్లు ఉండడంతో ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న విజయవాడ పోలీసులు తామే స్వయంగా వెళ్లి ఆమెకు సాయం చేశారు.

విజయవాడలోని అజిత్ సింగ్ నగర్, డాబా కొట్ల సెంటర్ సమీపంలో ఓ మహిళ ప్రసవించగా సమాచారం అందుకున్న పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా పడవలో అక్కడికి వెళ్ళారు. తల్లీబిడ్డను క్షేమంగా బయటకు తీసుకొచ్చి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. అప్పుడే పుట్టిన బిడ్డని సురక్షితంగా తీసుకుని వచ్చిన అధికార యంత్రాంగానికి ప్రజలు అభినందనలు తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?రాహుల్‌ ఓ టెర్రరిస్ట్ అంటూ కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ఆందోళనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
'కేసీఆర్ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోయేది కాదు' - ఎంఎస్ఎంఈలపై కాంగ్రెస్ ప్రభుత్వ లెక్కలే నిదర్శనమన్న కేటీఆర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Chandrayaan 4 Mission: చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
చందమామ మళ్లీ పిలుస్తున్నాడు, చంద్రయాన్ 4కి కేంద్ర కేబినెట్ ఆమోదం - మరిన్ని కీలక నిర్ణయాలు ఇవే
TPCC News: తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
తెలంగాణ పీసీసీ చీఫ్ కీలక నిర్ణయం - సీఎం, మంత్రులకు కొత్త రూల్!
Free Gas Scheme: మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
మహిళలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ - ఉచిత గ్యాస్ సిలిండర్లపై కీలక ప్రకటన
Kumari Aunty: సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
సీఎం సహాయ నిధికి కుమారీ ఆంటీ విరాళం - ఎంత ఇచ్చారంటే?
CM Revanth Reddy: 'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
'ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పించడమే లక్ష్యం' - ఎంఎస్ఎంఈ నూతన పాలసీ విడుదల చేసిన సీఎం
Telangana High Court: 15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
15 రోజుల్లో బీఆర్‌ఎస్ ఆఫీస్ కూల్చేయండి- అధికారులకు హైకోర్టు ఆదేశం
Embed widget