అన్వేషించండి

Vijayawada: విజయవాడలో లోకోపైలట్‌ను హత్య చేసిన నిందితుడి అరెస్టు

Vijayawada: విజయవాడలో సంచలనంగా మారిన లోకోపైలట్‌ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. నేరాన్ని ఆ వ్యక్తి అంగీకరించినట్టు తెలుస్తోంది.

Vijayawada Crime News: విజయవాడలో కలకలం రేపిన లోకో పైలట్‌ హత్యకేసును పోలీసులు ఛేదించారు. డి.ఏబేలును హత్య చేసిన వ్యక్తిని రోజుల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా హంతకుడిని గుర్తించి పట్టుకున్నారు. పోలీసుల విచారణ ఆ వ్యక్తి కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. 

విజయవాడలో డి.ఏబేలు అనే రైల్వే షంటింగ్‌ లోకో పైలెట్‌ బుధవారం హత్యకు గురయ్యారు.  రైల్వేస్టేషన్‌లోని ఎఫ్‌ క్యాబిన్‌ వద్ద బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తి చంపేశాడు. ఇనుపరాడ్‌తో తలపై బాది చంపేశాడు. తీవ్రం గాయాలు పాలైన ఏబేలును సహచరులు గుర్తించి పక్కనే ఉన్న రైల్వే ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూనే ఏబేలు చనిపోయాడు. 

విధి నిర్వహణలో ఉన్న లోకో పైలట్‌ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇది ఎవరి పని అనే చర్చ సాగింది. డబ్బుకోసం హత్య చేశారా లేకా ఏదైనా కారణం ఉందా అన్న యాంగిల్‌లో పోలీసులు విచారణ చేపట్టారు. సహజంగానే విజయవాడలో హత్యకు కారణమైన బ్లేడ్‌ బ్యాచ్‌ హస్తం లేదా గంజాయి బ్యాచ్ పనిగా అనుకొని విచారణ చేపట్టారు. 

స్థానికంగా ఉన్న సిసిఫుటేజ్ పరిశీలించిన పోసీలుకు ఓ వ్యక్తి అనుమాస్పదంగా ఉన్నట్టు కనిపించింది. దాని ఆధారంగానే దర్యాప్తు చేపట్టారు. కేసును ఛేదించి నిందితులను పట్టుకునేందుకు రెండు టీమ్‌లను ఏర్పాటు చేశారు. రైల్వే డీఎస్పీ రత్నరాజు పర్యవేక్షణలో దర్యాప్తు సాగింది. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. 

గంటల పాటు శ్రమించిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. అరెస్టు కూడా చేశారు. ఇతను వరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. డబ్బుల కోసం హత్యలు చేయడం అలవాటుగా మారింది. హత్య చేసిన తర్వాత వాళ్ల ఊరికి వెళ్లిపోయి మళ్లీ డబ్బులు అయిపోయాక ఇక్కడకు వచ్చి హత్యలు చేయడం పరిపాటిగా మారినట్టు సమాచారం. గత నెలలో కూడా రైల్వేస్టేషన్‌ సమీపంలో ఓ పాన్ షాప్ యజమానిని హత్య చేసింది ఈ వ్యక్తేనని అంటున్నారు. 

ఈ హత్యతోపాటు విజయవాడలో ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటలు తరచూ జరుగుతుండటంపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిసి కెమెరాలు సక్రమంగా పని చేసేలా చూస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు, ఘటనలు ఉన్నా స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Also Read: రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు

వీడియోలు

Medaram Jatara Houseflies Mystery | మేడారం మహాజాతరలో కనిపించని ఈగలు | ABP Desam
Medaram Jatara Gattamma Thalli History | ఎవరీ గట్టమ్మ తల్లి ? | ABP Desam
WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
దళిత ఎమ్మెల్యేపై దాడిని ఖండించిన కేటీఆర్.. ఎంపీ మల్లురవి క్షమాపణ చెప్పాలని డిమాండ్
Amaravati News: అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. ఏపీ సర్కార్ ఇకపై అన్నీ ఇక్కడే చేస్తుందా?
Sunita Williams Retires: నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
నాసా నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సునీతా విలియమ్స్, ఆమెకు పెన్షన్ ఎంత వస్తుంది?
AR Rahman: భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
భగవద్గీత, ఖురాన్ చదవరు కానీ మా నాన్నను తిడతారు... తండ్రికి సపోర్టుగా ఏఆర్ రెహమాన్ పిల్లలు
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
BRS ప్రభుత్వంలో హరీష్ రావు ఫోన్ ట్యాప్ చేసింది ఎవరు? సొంత పార్టీలో చిచ్చురేపుతున్న సిట్ లీక్స్
Tiger Near Hyderabad: హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
హైదరాబాద్ సమీపంలో తిరుగుతున్న పెద్దపులి.. 50 ఏళ్లలో తొలిసారి అని అటవీశాఖ హెచ్చరిక
BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజకీయ భవిష్యత్తు - జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
BJP జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రాజకీయ భవిష్యత్తు - జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోంది?
Most imported item in India: భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
భారత్ అత్యధికంగా ఏం దిగుమతి చేసుకుంటుంది, ఎక్కడి నుండి అవుతుందో తెలుసా
Embed widget