By: ABP Desam | Updated at : 17 Mar 2023 12:35 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
విజయవాడలో దారుణం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఈ ఫ్యామిలీ గొల్లపూడిలో నివాసం ఉంటుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ.. తెల్లారేసరికి ముగ్గురు విగతజీవులై పడిఉన్నారు. భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లపూడి వైసిపి పార్టీ కార్యాలయ ప్రాంతంలో నివాసముండే కొత్త మాసు రాజేశ్వరి, నాగ ఫణీంద్ర, వెంకట సాయి మోహన సుధా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థానికి చేరుకున్నపోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. స్థానికుల నుంచి సమచారం సేకరిస్తున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకొని ఉంటారనే కోణంలో అన్వేషణ చేస్తున్నారు.
మందడం ఘటనపై మండిపడుతున్న బీజేపి - దాడుల్ని ఖండించిన చంద్రబాబు, పవన్
AP Inter Evaluation: ఏప్రిల్ 1 నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం! జూనియర్ కాలేజీలకు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
‘‘ఓట్ ఫ్రం హోం’’ కాన్సెప్ట్పై లక్ష్మీనారాయణ ప్రశంస- ఆ పని కూడా చేయాలంటూ ఈసీకి సూచన
Guntur Crime News: మరో పెళ్లి సిద్ధపడ్డ ప్రియుడి గొంతు కోసి హత్య చేసిన ప్రియురాలు
Pawan Kalyan: పొత్తులపై క్లారిటీ ఉంది- దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కేడర్కు పవన్ సూచన
Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి