అన్వేషించండి

జగన్ గురించి మాట్లాడితే పళ్లు రాలగొట్టి చేతిలో పెడతాం- చంద్రబాబుకు మంత్రి రోజా వార్నింగ్

1861 పోలీస్ చట్టం ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని... ఇక్కడ కూడా అమలులో ఉందన్నారు మంత్రి రోజా.

తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై మంత్రి రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పనిలో పనిగా పవన్ కల్యాణ్‌పై కూడా వివాదాస్పద కామెంట్స్ చేశారు. చంద్రబాబు ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. దేశంలోనే పొలిటికల్ సైకో చంద్రబాబని ఆరోపించారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు నుంచి ప్రజలు ప్రాణాలు తీసే వరకు చంద్రబాబు సైకోగానే ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

1861 పోలీస్ చట్టం ప్రకారం దేశంలో అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని... ఇక్కడ కూడా అమలులో ఉందన్నారు మంత్రి రోజా. వాస్తవాలను పట్టించుకోవడం మానేసిన టిడిపి, జనసేన పార్టీలు సైకోల్లా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాలకు 29 మంది చంపేశారని ఆరోపించారు. 

సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలు చేస్తే టీడీపీ, జనసేన నేతలు బయట అడుగు పెట్టలేరని హెచ్చరించారు రోజా. 17 మంది ముఖ్యమంత్రులు ఏపిని పాలిస్తే అందరి కంటే మెరుగ్గా సీఎం జగన్ ఉన్నారన్నారు. ఒక ఎమ్మెల్యేను ఏడాదిపాటు బయటకు పంపించిన చంద్రబాబే సైకో అన్నారు. 23 మంది వై.సి.పి ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో నలుగురిని మంత్రులుగా చేసి ప్రజాస్వామ్యం అపహస్యం చేసిన సైకో చంద్రబాబు అన్నారు. 

కుప్పంలో చంద్రబాబు కుసాలు  కదులుతున్నాయని అందుకే రౌడీలా మాట్లాడుతున్నారన్నారు రోజా. కుప్పంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు కంటే ఎక్కువ అభివృద్ధి చేశారన్నారు. కుప్పంలో గల్లీ గల్లీ తిరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఈడ్చి తన్నితే హైదరాబాద్‌లో పడ్డారన్నారు. చంద్రబాబు నాయుడు పేరు శవాల నాయుడుగా మార్చుకుంటే మంచిదని సలహా ఇచ్చారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే పళ్లు రాలగొట్టి చేతిలో పెడతామని హెచ్చిరంచారు. 

మూడుసార్లు సీఎం అయిన ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని ఎద్దేవా చేశారు రోజా. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్, ఎక్స్ పోర్ట్ లో నెంబర్ వన్ గా ఉందని గుర్తు చేశారు. చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పుట్టినందుకు తామంతా తలదించుకుంటున్నామన్నారు. 

పవన్ కళ్యాణ్‌కు ఎమోషన్‌లు కూడా లేవని... ఒక ఆర్టిస్టుగా నేను సిగ్గు పడుతున్నామన్నారు రోజా. సొంత జిల్లా సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓడించారన్నారు. చంద్రబాబు తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ నోటికి ప్లాస్టర్ కట్టుకున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు కష్టాల్లో ఉంటేనే పవన్ బయటకు వస్తారన్నారు. కందుకూరు ఘటనలో 8 మంది, గుంటూరులో 3 చనిపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు రాజకీయ సమాధి ప్రజలే కడతారన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget