అన్వేషించండి

Andhra Pradesh: ప్రాణహాని ఉంది కాపాడండి- హోంమంత్రి అనితను కలిసిన ఫిర్యాదు చేసిన మదన్మోహన్

Madan Mohan: తన కుటుంబ సమస్యను రిష్కరించాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భర్త మదన్మోహన్ హోం మంత్రి అనితను కలిసి ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు.

Home Minister Anita: ఓ ప్రభుత్వం ఉద్యోగి ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. భార్య బిడ్డ చుట్టూకొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆమెపై భర్త మదన్మోహన్ మీడియా ముఖంగా అనేక ఆరోపణలు చేశారు. ఈ విషయంలో వైసీపీకి చెందిన ముఖ్య నేత, రాజ్యసభ ఎంపీని కూడా వివాదంలోకి లాగారు. దీనిపై సదరు నేత కూడా స్పందిస్తూ ఈ తరహా ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఖండించారు. అదే సమయంలో మదన్మోహన్ చేసిన ఆరోపణలపై ఆ ఉద్యోగి కూడా స్పందించారు. తాను సన్నిహితంగా మెలిగినంత మాత్రాన ఈ తరహా ఆరోపణ చేయడం సమంజసం కాదని స్పష్టం చేశారు. మదన్మోహన్ తో తాను ఎప్పుడో విడిపోయానని, తాను సుభాష్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు. ఆయనతో కలిసి ఉన్న కొన్ని ఫోటోలను కూడా విడుదల చేశారు. సుభాష్ కూడా స్పందించారు. తాను సన్నిహితంగా మెలిగానని, తనకు వేరే సంబంధం లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ వ్యవహారం మరిన్ని మలుపులు తిరిగినట్టు ఆయింది.  ఇప్పుడు మదన్మోహన్ హోం మంత్రి అనితను కలిసి గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. 

తన బిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలంటూ విజ్ఞప్తి 

తమ ఫ్యామిలీ ఇష్యూ తేల్చాలంటూ మదన్మోహన్ హోం మంత్రి అనితను విజయవాడలో కలిసి గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. తన కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఈ సందర్భంగా హోం మంత్రిని ఆయన కోరారు. అదే సమయంలో తన బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉందని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉందని, రక్షణ కల్పించాల్సిందిగా ఆయన హోం మంత్రికి చేసిన ఫిర్యాదులో కోరారు. ప్రస్తుతం ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఫిర్యాదుపై హోం మంత్రి ఎలా స్పందిస్తారని దానిపైన ఆసక్తి నెలకొంది. దీనిపై విచారణకు ఆదేశిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

గడిచిన వారం రోజుల నుంచి ఇది టాపిక్ గా మారింది. తాజాగా మదన్మోహన్ బీచ్ లో డాన్స్ చేసిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇదిలా ఉంటే ఈ వ్యవహారంలో తనపై వచ్చిన ఆరోపణలు మీడియాలో ప్రచురితమైన కథనాలపై ఎంపీ విజయసాయిరెడ్డి కూడా తీవ్రస్థాయిలో స్పందించారు. విశాఖ వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తీవ్రస్థాయిలో స్పందించిన ఆయన కొంతమంది మీడియా ప్రతినిధులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కూతురు వయసు ఉన్న ఉద్యోగితో తనకు సంబంధాలను ముడిపెట్టేలా కథనాలు వండి వడ్డిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వీటిపైన తాను ఉన్నత స్థాయిలో ఫిర్యాదులు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై తనను అభాసుపాలు చేసిన కొందరు మీడియా ప్రతినిధులను పార్లమెంటుకు ఈడుస్తానని హెచ్చరించారు. అదే సమయంలో మీడియాను అడ్డుపెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరించిన విజయసాయిరెడ్డి తాను మీడియాను కూడా పెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మదన్మోహన్ హోంమంత్రికి ఫిర్యాదు చేయడం సర్వత్ర ఆసక్తిని కలిగిస్తోంది. ఈ వ్యవహారం ఎటువైపు వెళుతుందో అన్న చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. ఈ వ్యవహారంపై శాంతి కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితాన్ని రోడ్డు మీదకు లాగుతున్నారంటూ బోరున విలపించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget