అన్వేషించండి

Pawan Kalyan : బూతులు తిట్టేందుకే ఎమ్మెల్యేల ప్రెస్ మీట్లు, ప్రజాసమస్యల పరిష్కారానికి వైసీపీకి టైం లేదు- పవన్ కల్యాణ్

Pawan Kalyan : వైసీపీ ఎమ్మెల్యేలు బూతులు తిట్టేందుకు మాత్రమే ప్రెస్ మీట్లు పెడతారని, ప్రజా సమస్యల పరిష్కారానికి వారికి సమయం లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. విజయవాడంలో జనవాణి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Pawan Kalyan : ముద్దుల మావయ్య సీఎం జగన్ విదేశాల్లో తిరుగుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ కట్టడంలేదని ఆరోపించారు. విదేశీ విద్యకు డబ్బులు ఇవ్వడంలేదని మండిపడ్డారు. పేద ప్రజల నుంచి రూ. లక్ష కట్టించుకున్న టిడ్కో ఇళ్లు ఇవ్వలేదన్నారు. మంత్రి రోజా తనను తిట్టడంపై పెట్టిన శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై పెట్టాలన్నారు. వైసీపీ ఏపీ ప్రజలకు హానికరమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయన్నారు. పిడుగురాళ్లలో భూసేకరణ చేసి ఏళ్లు గడుస్తున్నా ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు. పారిశ్రామికవేత్తలను ప్రభుత్వం వేధిస్తోందని పవన్ ఆరోపించారు. 

వైసీపీ ఏపీకి హానికరం 

ఏపీకి వైసీపీ హానికరమని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు.  ఏ ఒక్కరితో మార్పు రాదని, చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలు ప్రతి గ్రామంలో పట్టుమని పది మంది ఉండాలన్నారు.  రాష్ట్రానికి బలమైన నేతలు ఉంటే తప్ప సమస్యల నుంచి బయటకు రాలేమన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని వైసీపీ రాక్షస పాలన నుంచి బయటపడేయాలంటే బలమైన నాయకులు కావాలన్నారు. విజయవాడలో జనసేన జనవాణి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. 

బూతులు తిట్టేందుకు ప్రెస్ మీట్లు 

ప్రెస్ మీట్స్ పెట్టి బూతులు తిట్టడానికి వైసీపీ ఎమ్మెల్యేలకు సమయం ఉంటుంది కానీ ప్రజా సమస్యల పరిష్కారానికి మాత్రం ఓపిక లేదని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. పండుగలు, పుట్టినరోజులు రకరకాల సంబరాలకు వారికి సమయం ఉంటుందని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి వైసీపీ నేతలు సమయం కేటాయించేలా వారిపై ఒత్తిడి రాకపోతే మార్పు రావడం కష్టమన్నారు. అన్యాయం జరిగిన వ్యక్తుల పక్షాన నిలబడేందుకు జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర, కౌలు రైతుల సమస్యలతో పాటు టిడ్కో ఇళ్లు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్‌, విదేశీ విద్యా పథకం సహా అనేక అంశాలపై ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న స్పందన కార్యక్రమం విజయవంతం అయితే ఇవాళ ఇన్ని ఫిర్యాదులు ఎందుకు వస్తాయని పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు. ప్రజా సమస్యల్ని పరిష్కరించే శక్తి తనకు లేకపోయినా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తానన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

వీడియోలు

Spirit Release Date Confirmed | ప్రభాస్ స్పిరిట్ రిలీజ్ డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా | ABP Desam
Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Green ammonia project: కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు- ఏపీకి రూ. 84,000 కోట్ల పెట్టుబడి
BMC Election Results 2026: ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
ముంబై ఎన్నికల్లో బీజేపీ విక్టరీ.. సోషల్ మీడియాలో 'రసమలై' ట్రెండ్, రాజ్ థాకరేపై పేలుతున్న సెటైర్లు
AP Govt Employees: ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఏపీ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫేషియల్ అటెండెన్స్ - ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
IPL 2026: చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB
Spirit Release Date: ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డైట్ వచ్చేసిందోచ్... సంక్రాంతికి సందీప్ రెడ్డి వంగా సర్‌ప్రైజ్
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
NEET PG 2025 Counselling: నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
నీట్ పీజీ కౌన్సెలింగ్ 3వ రౌండ్ షెడ్యూల్ విడుదల, దరఖాస్తులకు డెడ్‌లైన్ డేట్ ఇదే
Embed widget