అన్వేషించండి

Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 

Tirumala Tickets News: తిరులేశుడి భక్తులకో టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఏడాదిలో స్వామిని దర్శించుకునేందుకు టికెట్లు విడుదల చేయనుంది.

Tirumala News: జనవరి వచ్చిందింటే చాలు కొత్త ఏడాదిలో మంచి జరగాలని చెప్పి భారీగా భక్తులు శ్రీనివాసుడి దర్శనానికి క్యూ కడతారు. అలాంటి ఆలోచన ఉంటే మాత్రం కచ్చితంగా ముందు ఈ డేట్స్‌ను మీ క్యాలెండర్‌లో మార్క్ చేసుకోవాలి. లేదంటే జనవరిలో మీకు శ్రీవారి దర్శనం లేనట్టే.  

శ్రీవారి దర్శనం కోసం లక్షల మంది భక్తులు ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళ్లే పరిస్థితి ఉండదు. దర్శనం టికెట్లు కూడా అంత ఈజీగా లభించవు. ఫ్రీ టికెట్లు ఉన్నా అందుకు చాలా టైం వెచ్చించాల్సి ఉంటుంది. అందుకే చాలా మంది ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారి కోసం ప్రతి నెల టిటిడి ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేస్తుంది. 

శనివారం టికెట్లు విడుదల 

2024 సంవత్సరం పూర్తవ్వడానికి కేవలం ఇంకా 70 రోజుల మాత్రమే ఉన్నాయి. 2025 జనవరిలో తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకోవాలని చాలా మంది కోరుకుంటారు. ఆ నెలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం విడుదల చేయనుంది. ఈ టికెట్ల జారీ 24వ తేదీ వరకు ఉంటుందని టీటీడీ ప్రకటించింది. ఈ ఐదు రోజులు కూడా ఒక్కో రోజు ఒక్కో సేవల టికెట్లను ఆన్‌లైన్‌లో పెడుతుంది. ఎవరికి కావాల్సిన సేవా టికెట్లు వాళ్లు బుక్ చేసుకోవచ్చు. పనిలో పనిగా గదులను కూడా ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 

శ్రీవారి మెట్ల మార్గం పునః ప్రారంభం

గత వారం రోజుల నుంచి భారీగా పడుతున్న వర్షాలు కారణంగా మూతపడిన శ్రీవారి మెట్ల మార్గాన్ని టీటీడీ ఇవాళ ఫునః ప్రారంభించింది. నడగ మార్గం నుంచి భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు అనుమతి ఇస్తోంది. జోరు వర్షాలు కారణంగా తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అందుకే ముందు జాగ్రత్తగా ఈ మార్గాన్ని మూసివేసింది. ఎవరిని కూడా ఈ మార్గంలో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో ఈ దారిని రీఓపెన్ చేసింది. 

గురువారం టీటీడీ హుండీ ఆదాయం 3.69 కోట్లు  

ప్రస్తుతం తిరుమలలో 26 కంపార్ట్మెంట్లలో భక్తులు దేవుడి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఉచిత దర్శనం ద్వారా స్వామి ఆశీర్వాదం కోసం వచ్చిన భక్తులకు 12 గంటల సమయం పడుతోంది. గురువారం 58,637 మంది భక్తులు ఏడు కొండల వాడిని దర్శించుకున్నారు. 21956 మంది తలనీలాలు ఇచ్చుకున్నారు. 3.69 కోట్లుగా హుండీ ఆదాయం వచ్చింది. 

Also Read: తిరుమల ఆనందనిలయంలో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయి - శ్రీవారితో పాటూ ఈ విగ్రహాలను గమనించారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!Adilabad Organic Tattoo: పచ్చబొట్టేసినా.. పెళ్లి గ్యారంటీ - నొప్పులు మాయంLady Justice: న్యాయ దేవతకు కళ్లు వచ్చేశాయా? కత్తి బదులు రాజ్యాంగమా?భారీ విధ్వంసానికి హెజ్బుల్లా ప్లాన్, వీడియోలు విడుదల చేసిన ఇజ్రాయేల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Emergency Movie: కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?
కంగనా ‘ఎమర్జెన్సీ’కి సెన్సార్ క్లియరెన్స్... మరీ అన్ని కట్స్ అంటే అసలు మ్యాటర్ ఉంటుందా?
Mrunal Thakur’s Pilgrimage Tour: ఆధ్యాత్మిక పర్యటనలో 'హాయ్ నాన్న' బ్యూటీ - జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకూర్ పూజలు!
ఆధ్యాత్మిక పర్యటనలో 'హాయ్ నాన్న' బ్యూటీ - జగేశ్వర్ ధామ్‌లో మృణాల్ ఠాకూర్ పూజలు!
Atal Pension Yojana: ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు
ఈ స్కీమ్‌లో 7 కోట్ల మంది చేరారు - బెనిఫిట్స్‌ తెలిస్తే మీరూ ఇప్పుడే చేరతారు
Jai Hanuman: ‘జై హనుమాన్’లో కన్నడ స్టార్ హీరో, ప్రశాంత్ వర్మ ప్లాన్‌కు థియేటర్లు దద్దరిల్లాల్సిందేనా?
‘జై హనుమాన్’లో కన్నడ స్టార్ హీరో, ప్రశాంత్ వర్మ ప్లాన్‌కు థియేటర్లు దద్దరిల్లాల్సిందేనా?
Embed widget